Venkatrao Lella
Senior Sub Editor (Business, Technology, Travel) - TV9 Telugu
venkatrao.lella@tv9.comజర్నలిజంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో సమయం తెలుగు వెబ్సైట్లో ఏపీ, తెలంగాణకు సంబంధించిన స్థానిక వార్తలు రాశాను. వే2న్యూస్లో ఎడిటోరియల్ టీమ్లో పనిచేయగా.. దిశ వెబ్సైట్లో అన్నీ కేటగిరీల న్యూస్ రాసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్, టూరిజంకు సంబంధించిన వార్తలు రాస్తున్నాను.
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త.. మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది..
ఈపీఎఫ్వో ఖాతాదారులకు కేంద్రం తీపికబురు అందించింది. ఈపీఎఫ్వో 3.0పై రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. వివరాలు అప్డేట్, బదిలీల ప్రక్రియను సులభతరం చేసినట్లు తెలిపింది. ఇక పెన్షన్ డబ్బులు ఈజీగా పొందేలా పలు మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్రం వివరాలు బయటపెట్టింది.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 2:05 pm
WhatsApp: దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సప్కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
వాట్సప్కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వినియోగదారుల డేటాను వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి అనుమతించాలని కోరుతూ వేసిన పిటిషన్పై సీరియస్ అయింది. దేశ పౌరుల డేటాను దోపిడీ చేసే చర్యలకు తాము అనుమించేదే లేదని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదని స్పష్టం చేసింది.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 1:33 pm
Telangana: తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు.. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం..!
తెలంగాణలో త్వరలో భూముల విలువ పెరగనుంది. త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. త్వరలో తెలంగాణలో కూాడా పెంచనున్నారు.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 1:09 pm
Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..!
ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. స్థానిక రైతుల బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు ఇంటికి డోర్ డెలివరీ చేయనుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికే డెలివరీ చేయనుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించనుంది.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 12:41 pm
Bank Account Tips: మీకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందా..? అందులోని డబ్బులు ఎలా తీసుకోవాలంటే..?
మీ బ్యాంక్ అకౌంట్ను కొన్ని పరిస్థితుల్లో బ్యాంకులు పర్మినెంట్గా క్లోజ్ చేసే అధికారం ఉంటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు అకౌంట్ను కొన్నేళ్ల పాటు వాడకపోయిన పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మూసివేయవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 12:08 pm
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఐదు రోజుల పాటు ఈ సేవలు బంద్..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 26 నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలోని పుష్కరిణిలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐదు రోజుల పాటుప పలు సేవలను రద్దు చేయనుంది. ఆ వివరాలు..
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 11:21 am
Commodity Prices: సామాన్యులకు బ్యాడ్న్యూస్.. ఒకేసారి పెరిగిన వంటనూనె, పప్పుల ధరలు.. ఎంతంటే..?
మరోసారి సామాన్యులకు ధరల షాక్ తగిలింది. వంటనూనె, పప్పుల ధరలు మళ్లీ పెరిగాయి. వంటనూనె ధరలు రూ.50 పెరగ్గా.. పప్పు ధరలు రూ.100పైగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా పెరిగాయి. లేటెస్ట్ రేట్లు ఇలా..
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 10:50 am
Gold Rates Today: బంగారం ధరలు మరోసారి ఢమాల్.. గంటల్లోనే భారీగా పతనం.. ఒక్కసారిగా ఎంత తగ్గాయంటే..?
బంగారం ధరలు మళ్లీ డౌన్ అయ్యాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బులియన్ మార్కెట్లో సెకన్ సెకన్కు ట్రేడింగ్లో గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం మరోసారి గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. ఈ తగ్గింపు అనంతరం వివిధ నగరాల్లో రేట్లు ఇలా..
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 10:12 am
Bullet Train: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్.. రూట్ ఫిక్స్.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం
ఏపీకి మరో బుల్లెట్ ట్రైన్ రానుంది. చెన్నై-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ను బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారిడార్ చెన్నై నుంచి చిత్తూరు జిల్లా మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో కారిడార్ పూర్తైతే ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ తిప్పనున్నారు.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 9:46 am
Rah Veer Scheme: కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రతీఒక్కరికి రూ.లక్ష వరకు ఆర్ధిక సాయం.. మీరూ పొందాలంటే..?
రోడ్డు ప్రమాద సమయంలో బాధితులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలను కాపాడారా..? మీరు వెంటనే ఆస్పత్రికి తరలించడం వల్ల బాధితుడు ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం పొందే అవకాశముంది. ఈ పథకం వివరాలు ఇప్పుడు చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 8:50 am
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఉచితంగా లడ్డూలు.. క్యూలైన్లలో అవి కూడా ఫ్రీ.. ఫ్రీ..
శ్రీశైలం భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. భక్తులకు ఉచితంగా అల్పాహారం, పాలు, బిస్కెట్లు వంటివి అందించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఉచితంగా లడ్డూలు కూడా ఇవ్వనుంది. త్వరలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై తాజాగా సమీక్ష నిర్వహించారు.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 11:31 am
Women Free Bus Scheme: ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలకు గుడ్న్యూస్.. ఆర్టీసీ నుంచి బిగ్ అప్డేట్.. ఇకపై రద్దీ ఉండదు..
రాష్ట్రంలోని బస్సు ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. త్వరలో ఏకంగా 2,500 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. మహిళల ఉచిత బస్సు పథకం మెరుగ్గా అమలు చేసేందుకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో రద్దీ కారణంగా మహిళలకు సీట్లు ఉండటం లేదు.
- Venkatrao Lella
- Updated on: Feb 3, 2026
- 7:50 am