AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatrao Lella

Venkatrao Lella

Senior Sub Editor (Business, Technology, Travel) - TV9 Telugu

venkatrao.lella@tv9.com

జర్నలిజంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో సమయం తెలుగు వెబ్‌సైట్‌లో ఏపీ, తెలంగాణకు సంబంధించిన స్థానిక వార్తలు రాశాను. వే2న్యూస్‌లో ఎడిటోరియల్ టీమ్‌లో పనిచేయగా.. దిశ వెబ్‌సైట్‌లో అన్నీ కేటగిరీల న్యూస్ రాసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 వెబ్‌సైట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్, టూరిజంకు సంబంధించిన వార్తలు రాస్తున్నాను.

Read More
Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు లేనివారికి ప్రభుత్వం తీపికబురు.. కొత్త ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్

Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు లేనివారికి ప్రభుత్వం తీపికబురు.. కొత్త ఇళ్ల మంజూరుకు డేట్ ఫిక్స్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పేదలకు ఇళ్లను కేటాయించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్‌లో ఇళ్లను మంజూరు చేయనుందని తెలుస్తోంది. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ఇళ్లను మంజూరు చేయనుంది. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..

ఈపీఎఫ్‌వో అకౌంట్ ఉన్నవారికి భారీ శుభవార్త. అన్‌క్లెయిమ్డ్ ఖాతాల్లోని సొమ్మును త్వరలో ప్రభుత్వం రీఫండ్ చేయనుంది. ఈ మేరకు వారి ఖాతాల్లో వీటిని జమ చేయాలని నిర్ణయించింది. దీని వల్ల 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ సోమవారం వెల్లడించింది.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..

హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. మెట్రో ఫేజ్ 2కి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో ఫేజ్1 ను స్వాధీనం చేసుకోనుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పుల భారంతో మెట్రో నిర్వహణ నుంచి తప్పుకోవాలని ఎల్‌అండ్ టీ నిర్ణయించింది.

Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు దొరకలేదా..? టీటీడీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ విధానంలోనూ దర్శనం..

Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు దొరకలేదా..? టీటీడీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ విధానంలోనూ దర్శనం..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి టీటీడీ మంచి అవకాశం కల్పిస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో దొరకని వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అదే తిరుమల దివ్యానుగ్రహ హోమం టికెట్లు. ఈ టికెట్ల ద్వారా ఎలా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అనేది చూద్దాం.

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు కొత్త రూల్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం నిబంధన

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు కొత్త రూల్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం నిబంధన

పీఎం కిసాన్ నగదును త్వరలో రైతుల అకౌంట్లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. హోలీ కానుకగా మార్చి 3వ తేదీకి ముందే బ్యాంక్ ఖాతాల్లో వేయనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో రైతులు రూ.2 వేల కోసం ఎదురుచేస్తున్నారు. అయితే ఈ నగదు అందుకోవాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ అవసరం.

Rail Parcel App: రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్‌న్యూస్.. నేరుగా ఇంటి నుంచే పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్‌తో..

Rail Parcel App: రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్‌న్యూస్.. నేరుగా ఇంటి నుంచే పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్‌తో..

రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త. త్వరలోనే ఇంటి వద్ద నుంచే రైళ్ల ద్వారా పార్శిల్ పంపించవచ్చు. ఈ మేరకు ఓ యాప్‌ను దక్షిణ మధ్య రైల్వే తీసుకొస్తుంది. ఈ నెల 25వ తేదీన యాప్‌ను లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

Gold Price: బంగారం ధరలు పరుగులు.. కారణం చెప్పేసిన నిర్మలా సీతారామన్.. రీజన్ ఏంటంటే..?

Gold Price: బంగారం ధరలు పరుగులు.. కారణం చెప్పేసిన నిర్మలా సీతారామన్.. రీజన్ ఏంటంటే..?

దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల క్రమంలో పసిడి ధరలు ఆమాంతం పెరుగుతున్నాయి. మొన్నటివరకు ధరలు తగ్గగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు పెరగడంపై కేంద్రం ఆర్దికశాఖ మంత్రి నిర్మతా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pensions: ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. మార్చి నెల పింఛన్‌పై కీలక అప్డేట్

Pensions: ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. మార్చి నెల పింఛన్‌పై కీలక అప్డేట్

ఏపీలో ప్రతీ నెలా పింఛన్ అందుకుంటున్నవారికి శుభవార్త. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెల పించన్ ఈ నెలలోనే అందించనుంది. ఈ మేరకు వార్డు, గ్రామ సచివాలయ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

TGSPDCL: విద్యుత్ వినియోగదారులకు సూపర్ న్యూస్.. వాట్సప్ సేవలు అందుబాటులోకి.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ సేవలు

TGSPDCL: విద్యుత్ వినియోగదారులకు సూపర్ న్యూస్.. వాట్సప్ సేవలు అందుబాటులోకి.. ఒక్క మెస్సేజ్‌తో అన్నీ సేవలు

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. టీజీఎస్పీడీసీఎల్‌ వాట్సప్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా మీరు విద్యుత్ పంపిణీ, బల్లులకు సంబంధించిన సమాాచారం మొత్తం తెలుసుకోవచ్చు. అలగే కరెంట్ బిల్లు స్టేటస్ లాంటి వివరాలు కూడా అందుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు కోసం..

Personal Loan: ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి..? తీసుకుంటే లాభాలేంటి?

Personal Loan: ఆన్‌లైన్ పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలి..? తీసుకుంటే లాభాలేంటి?

ఇప్పట్లో ఆర్ధిక అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. వివిధ లోన్ యాప్స్‌లను ఆశ్రయిస్తున్నారు. కానీ నమ్మకమైన ఫైనాన్స్ సంస్థను ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. విశ్వసనీయమైన సంస్థను మాత్రమే ఎంచుకోవాలి. అందులో బజాన్ ఫైనాన్స్ కూడా ఒకటి.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కఠిన నిబంధనలు.. కీలక ఆదేశాలు వచ్చేశాయ్

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కఠిన నిబంధనలు.. కీలక ఆదేశాలు వచ్చేశాయ్

తిరుమలలో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు స్వర్ణ దేవాలయం తరహాలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం చట్టాన్ని పరిశీలించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే దర్శనాల విషయంలో డిక్లరేషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Indian Railways: రైల్వేశాఖ షాకింగ్ డెసిషన్.. మార్చి 1 నుంచి ఈ యాప్ సేవలు బంద్.. ఇకపై టికెట్ బుక్ చేసుకోవాలంటే..?

Indian Railways: రైల్వేశాఖ షాకింగ్ డెసిషన్.. మార్చి 1 నుంచి ఈ యాప్ సేవలు బంద్.. ఇకపై టికెట్ బుక్ చేసుకోవాలంటే..?

రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూటీఎస్ యాప్ పూర్తిగా బంద్ కానుంది. ఇక నుంచి రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ఫుడ్ బుక్ చేసుకోవాలన్నా.. లేదా ఇతర అన్నీ సేవలకు రైల్ వన్ యాప్ అందుబాటులో ఉండనుంది. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందంటే..