Venkatrao Lella
Senior Sub Editor (Business, Technology, Travel) - TV9 Telugu
venkatrao.lella@tv9.comజర్నలిజంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో సమయం తెలుగు వెబ్సైట్లో ఏపీ, తెలంగాణకు సంబంధించిన స్థానిక వార్తలు రాశాను. వే2న్యూస్లో ఎడిటోరియల్ టీమ్లో పనిచేయగా.. దిశ వెబ్సైట్లో అన్నీ కేటగిరీల న్యూస్ రాసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్, టూరిజంకు సంబంధించిన వార్తలు రాస్తున్నాను.
Telangana: తెలంగాణలోని ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక ప్రతీ పల్లెకు..
తెలంగాణలో ఆర్టీసీ బస్సు సేవలను ప్రతీ పల్లెకు తిప్పేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వంతో అందరికీ సమన్యాయం పాటిస్తామని స్పష్టం చేశారు.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 10:42 pm
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచే.. రెడీగా ఉండండి..
తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుల కోసం గ్రామాల్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఇందుకోసం 200 టీమ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టీమ్లు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నాయని తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 10:29 pm
Central Government: భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్..
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రక్రియను మొదలుపెట్టనుంది. గతంలో తరహాలో ఏళ్ల పాటు కాకుండా 12 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 10:17 pm
Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక సూచనలు
బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇటీవల ఆర్బీఐ బ్యాంకులతో కీలక సమావేశం నిర్వహించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రోత్సహించాలని సూచించింది. దీంతో బ్యాంకులు ముందడుగు వేశాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లను పెంచేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 9:52 pm
Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. 5 శాతం రాయితీ సౌకర్యం.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..
ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పన్ను చెల్లించేవారికి 5 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. తక్షణమే ఈ రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆస్తి పన్ను వసూళ్లను పెంచేందుకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తోన్నట్లు తెలుస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 8:22 pm
Bank Holidays: రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్
బ్యాంకుల కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మే 1న మేడే సందర్భంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. ఇక మే 3న ఆదివారం రావడంతో బంద్ కానున్నాయి. దీంతో బ్యాంకులకు వెళ్లేవారు దీనిని గమనించాలి.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 8:01 pm
Gold Prices: బంగారం ధరలపై ఎగిరి గంతేసే వార్త.. రాబోయే వారంలో మరింత తగ్గనున్న ధరలు..?
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అందనుందా..? రాబోయే వారంలో ధరలు తగ్గునున్నాయా..? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఫెడ్ సమావేశం, ఇరాన్-అమెరికా మధ్య చర్చలపై అనిశ్చిత నెలకొంది. అలాగే డాలర్ క్రమక్రమంగా బలపడుతోంది. దీంతో ధరలు మరింత పడిపోతాయని అంటున్నారు.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 7:26 pm
Vande Bharat: వందే భారత్ బుల్లెట్ ట్రైన్పై మరో అప్డేట్.. కేవలం 4 గంటల్లోనే ప్రయాణం.. ఈ రూట్లోనే..
వందే భారత్ బుల్లెట్ రైళ్లను వచ్చే ఏడాదిలో వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల తరహాలోనే వీటి డిజైన్ అనేది ఉంటుంది. కానీ బుల్లెట్ రైళ్ల వేగాన్ని ఇవి కలిగలి ఉంటాయి.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 6:54 pm
Andhra Pradesh: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం రియాక్షన్.. అందువల్లే సమస్యలు..
ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తలపై పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని, సరిపడ నిల్వలు ఉన్నాయని తెలిపారు. వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. సరఫరాలో అంతరాయం వల్లనే కొన్నిచోట్ల గందరగోళం ఏర్పడిందన్నారు.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 6:18 pm
Income Tax: ఈ దేశాల్లో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు.. అన్నీ ఫ్రీనే..
భారతదేశంలో మనం సంపాదించే ఆదాయంపై ట్యాక్స్ అనేది ఉంటుంది. అయితే కొన్ని దేశాల్లో ట్యాక్స్ అనేది ఉంటుంది. ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు చాలానే ఉన్నాయి. ఈ దేశంలోని ప్రజలు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. కానీ కొన్ని వ్యాపారాలపై మాత్రమే ట్యాక్స్లు ఉంటాయి.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 5:49 pm
Bullet Trains: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి లైన్ క్లియర్.. ఎప్పుడంటే..?
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాదిలో జులైలో తొలి రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే స్వదేశీ టెక్నాలజీతో బుల్లెట్ రైళ్లను అభివృద్ది చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే..
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 5:20 pm
Andhra Pradesh: రైతులకు భారీ గుడ్ న్యూస్.. మే 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు..
అమరావతి రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రెండో విడత భూసేకరణలో భూములిచ్చిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో కౌలు సొమ్ము జమ చేయనుంది, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సొమ్ము విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ తెలిపారు.
- Venkatrao Lella
- Updated on: Apr 26, 2026
- 4:02 pm