Venkatrao Lella
Senior Sub Editor (Business, Technology, Travel) - TV9 Telugu
venkatrao.lella@tv9.comజర్నలిజంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో సమయం తెలుగు వెబ్సైట్లో ఏపీ, తెలంగాణకు సంబంధించిన స్థానిక వార్తలు రాశాను. వే2న్యూస్లో ఎడిటోరియల్ టీమ్లో పనిచేయగా.. దిశ వెబ్సైట్లో అన్నీ కేటగిరీల న్యూస్ రాసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 వెబ్సైట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్, టూరిజంకు సంబంధించిన వార్తలు రాస్తున్నాను.
Tirumala: బ్రహ్మోత్సవాల వేళ తిరుమల వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఏపీ మీదుగా ప్రత్యేక రైలు.. ఈ రూట్లోనే జర్నీ..
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీంతో బ్రహ్మోత్సవాలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా భారీగా వస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా మరో ప్రత్యేక రైలు తీసుకొచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 1:56 pm
Indian Railways: రైళ్లల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం.. ఏసీ కోచుల్లో జీవితాంతం ఫ్రీ.. నవంబర్ 1 నుంచే అమల్లోకి..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్లను గౌరవించేందుకు రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం పురస్కార గ్రహీతలకు మాత్రమే ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. ఎవరెవరికి ఇది అందుబాటులో ఉంటుంది..? ఎలా పొందాలి? అనేది చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 1:33 pm
Indian Railways: తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. నెల రోజుల పాటు సర్వీసులు.. ఈ రూట్లల్లో వెళ్లేవారికి మంచి అవకాశం..
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రైళ్ల షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి కూడా ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. ఈ రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 12:56 pm
ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ప్రతీ నెలా ఆదాయం..
ప్రస్తుతం మార్కెట్లో అనేక పథకాలు ఉన్నాయి. అయితే పోస్టాఫీస్ స్కీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. వాటిల్లో బెస్ట్ స్కీమ్ మంత్తీ ఇన్ కమ్ స్కీమ్. ఇందులో ప్రతీ నెలా ఆదాయం పొందవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 12:32 pm
Andhra News: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. రేషన్ డిపోల ద్వారా..
ఏపీ ప్రభుత్వం కీలక తీసుకుంది. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే మినీ మార్టులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. మినీ సూపర్ మార్కెట్ల తరహాలోనే ఉండే వీటిల్లో తక్కువ ధరకు సరుకులు అందిస్తోంది.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 12:07 pm
Personal Finance: కేవలం గంటల్లోనే రూ.50 వేల వరకు లోన్.. ఈ మూడు డాక్యుమెంట్స్ ఉంటే చాలు.. సింపుల్గా ఇలా..
అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు చాలామంది పర్సనల్ లోన్ గురించి ఆలోచిస్తారు. ఏ బ్యాంకులు త్వరగా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ఇన్స్టంట్ పర్సనల్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. మీరు గంటల వ్యవధిలోనే రుణం పొందే అవకాశముంది. ఎలా అనేది చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 11:38 am
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.10 లక్షలు..! అందరికీ బెనిఫిట్..
కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంతో ఈపీఎఫ్వోలో అనేక మార్పులు రానున్నాయి. వేతన పరిమితిని పెంచడం వల్ల దీని ప్రభావం పెన్షన్, ఇన్సూరెన్స్ స్కీముపై కూడా పడనుంది. ఒకేసారి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు వేతన పరిమితి పెంచింది. దీంతో పెన్షన్, బీమా సొమ్ము కూడా పెరిగే అవకాశముంది.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 10:43 am
Gold Rates: ఒక్కసారిగా బంగారం ధరలు ఢమాల్.. గంటల్లోనే మారిన లెక్కలు.. సెప్టెంబర్ 17న ధరలు ఇవే..
ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన క్రమంలో బంగారం ధరల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. పసిడి ధరలపై ఫెడ్ ప్రకటన తీవ్ర ప్రభావం చూపుతోంది. గత రెండు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఫెడ్ ప్రకటన తర్వాత కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 10:04 am
UPI Payments: యూపీఐ కొత్త రూల్స్.. ఓటీటీ సబ్స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా ఛార్జీలు పడతాయా..?
యూపీఐ యూజర్లకు కేంద్రం బ్యాడ్ న్యూస్ అందించింది. యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధింపునకు సిద్దమైంది. వ్యాపారులకు యూపీఐ లావాదేవీలకు ఎండీఆర్ ఛార్జీలు విధించనుంది. వచ్చే నెల 15వ తేదీ నుంచి దీనిని అమలు చేయనుంది. ఇక ఇన్సూరెన్స్ చెల్లింపులకు కూడా ఛార్జీలు పడనున్నాయి.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 9:42 am
Aadhaar Card: ఆధార్ లేకపోయినా సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఉత్తర్వులు వచ్చేశాయ్..
సంక్షేమ పధకాలకు పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆధార్ కార్డు అందించలేదనే కారణంతో నిరాకరించకూడదని ఆదేశించింది. ఆధార్ అనేది ఆప్షనల్ మాత్రమేనని, తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవలు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 8:21 am
Indian Railways: రైలు ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారా..? మీ ఫోన్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు.. నిమిషాల్లోనే పరిష్కారం..
రైల్వే ఫిర్యాదుల వ్యవస్థలో సమూల మార్పులకు ఇండియన్ రైల్వే శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి వేగవంతంగా ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటినుంచి ఫిర్యాదులకు ఓటీపీ అవసరం లేదు. అంతేకాకుండా కోచ్లను సలభంగా గుర్తించే క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని రైల్వేశాఖ అనుసరించనుంది.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 7:44 am
Property Rights: తండ్రి జీవించి ఉండగానే ఆస్తిలో కూతురు వాటా అడగొచ్చా..? ఈ నిబంధనలు తెలిస్తే ఆస్తి వివాదాలే ఉండవ్..
దేశంలో ఆస్తి వివాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. తండ్రి మరణించాక ఇవి బయటపడుతుంటాయి. కూతురు తనకు సమాన భాగం ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కడం చూస్తూ ఉంటాం. అయితే ఆస్తి పంపకాలపై సంబంధించి చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Sep 17, 2026
- 7:09 am