భారత రైల్వే
భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్సీటీసీలో సులభంగా టికెట్స్ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.
Indian Railways: కేంద్రం కీలక నిర్ణయం.. హైదరాబాద్ సహా 48 నగరాల స్టేషన్లలో మారనున్న రూపు రేఖలు!
Indian Railways Plans: రానున్న రోజుల్లో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లు సహా దేశంలో 48 ప్రధాన నగరాల స్టేషన్ల రూపు రేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిలో భాగంగా రైళ్ల రెట్టింపు సామర్థ్యాన్ని పెంచబోతోంది. ఇప్పటికే ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం..
- Subhash Goud
- Updated on: Dec 27, 2025
- 8:49 pm
Indian Railways: రైల్వే టికెట్ అప్గ్రేడ్ గురించి మీకు తెలుసా? అదనపు ఛార్జీ లేకుండా స్లీపర్ నుండి AC సీటు!
Railway Ticket Upgrade: ఈ సౌకర్యం ముఖ్యంగా స్లీపర్ క్లాస్లో ప్రయాణించే ప్రయాణీకులకు, వెయిటింగ్ లిస్ట్లో టిక్కెట్లకు, సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రయాణికులకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా AC కోచ్లలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. రైలు టికెట్..
- Subhash Goud
- Updated on: Dec 26, 2025
- 9:59 pm
Indian Railways: ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. రద్దు చేయకుండానే మీ ట్రైన్ టికెట్ రీషెడ్యూల్ చేసుకోండి!
Indian Railways: జనవరి 1 నుండి రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇకపై మీ రైలు ప్రయాణం కోసం టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రయాణం వాయిదా పడినట్లయితే, మీ టికెట్స్ను రద్దు చేసుకోకుండా, ఎలాంటి ఛార్జీలు లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది..
- Subhash Goud
- Updated on: Dec 25, 2025
- 8:02 pm
రీల్స్ పిచ్చి.. ఏకంగా రన్నింగ్ ట్రైన్ను ఆపిన ఇంటర్ విద్యార్థులు.. కట్ చేస్తే
ఇద్దరూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. రీల్స్ కోసం వాళ్లు చేసిన పనికి.. ఓ ట్రైనే ఆగిపోయింది.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న వారి పనికిరాని పని.. బెడసికొట్టింది.. చివరకు ఇద్దర్నీ కటకటాల పాలు చేసింది.. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 25, 2025
- 7:16 pm
Railway Rule: TTEలతో పాటు రైల్వే పోలీసులు రైలు టిక్కెట్లను తనిఖీ చేయవచ్చా? నియమాలు ఏంటి?
Indian Railway Ticket Check Rule: మీరు టికెట్తో రైలులో ప్రయాణిస్తే మీ టికెట్ తనిఖీ చేస్తారు. ఈ అధికారం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మాత్రమే ఉంటుంది. టికెట్ తనిఖీ సిబ్బంది (TCలు) కూడా ఇందులో పాల్గొంటారు. మీరు ప్రయాణించినప్పుడల్లా వారు..
- Subhash Goud
- Updated on: Dec 25, 2025
- 3:42 pm
రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు
భారతీయ రైల్వే డిసెంబరు 26 నుండి రైలు ఛార్జీలను పెంచింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలను బ్యాలెన్స్ చేయడమే దీనికి కారణం. లోకల్, స్వల్ప దూర ప్రయాణాలకు ఛార్జీలలో మార్పు లేదు. 215 కి.మీల పైన ఆర్డినరీ క్లాస్కు కి.మీకి 1 పైసా, మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లకు కి.మీకి 2 పైసలు పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు ద్వారా రైల్వేకు అదనంగా రూ.600 కోట్లు ఆదాయం అంచనా.
- Phani CH
- Updated on: Dec 24, 2025
- 12:07 pm
Indian Railway: పండుగల వేళ మరో శుభవార్త అందించిన రైల్వేశాఖ.. ప్రయాణికులకు తగ్గనున్న జర్నీ..
సంక్రాంతికి ఊరెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే మరో తీపికబురు అందించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఏకంగా 16 రైళ్లకు హాల్ట్ కల్పించింది. దీంతో అక్కడి నుంచే ప్రయాణికులు ట్రైన్ ఎక్కవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Dec 24, 2025
- 10:10 am
Vande Bharat Train: వందే భారత్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. అందుబాటులోకి మరో ట్రైన్.. పండగే పండుగ
Indian Railway: ఏపీ మీదుగా అనేక వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి ప్రధాన నగరాల మీదుగా ఈ సర్వీసులు ప్రయాణం చేస్తున్నాయి. తరచూ వేలమంది వీటిల్లో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా ఆ ప్రాంత ప్రజలకు కూడా వందే భారత్ రైలు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Dec 24, 2025
- 9:42 am
Indian Railways: 50 సెకన్లలోనే ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారు.. ఎలానో చూడండి
ట్రైన్ టికెట్ బుక్ చేాయాలంటే దాదాపు 10 నిమిషాల సమయం పట్టవచ్చు. ఐఆర్సీటీసీ లాగిన్ డీటైల్స్ ఇచ్చి పేమెంట్ చేయాలంటే చాలా టైమ్ పడుతుంది. కానీ కొంతమంది ఏజెంట్లు అక్రమ సాఫ్ట్వేర్లు ఉపయోగించి 50సెకన్ల వ్యవధిలోనే టికెట్ బుక్ చేస్తున్నారు. దీని వల్ల సామాన్యులు నష్టపోతున్నారు.
- Venkatrao Lella
- Updated on: Dec 23, 2025
- 11:38 am
Indian Railways: రైల్వే ట్రాక్లో లూప్లైన్ అంటే ఏమిటి..? దీన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇంట్రెస్టింగ్ స్టోరీ!
Indian Railways: ఇతర రైళ్లకు మార్గం ఇచ్చేందుకు కీలక పాత్ర పోషించే ఈ లూప్లైన్లు సుమారు 750 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై రెండు ఇంజన్లతో పాటు మొత్తం రైలును నిలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1500 మీటర్ల పొడవు ఉండే..
- Subhash Goud
- Updated on: Dec 21, 2025
- 8:20 pm
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
రైలు టికెట్ ధరలు ఈ నెల 26 నుండి పెరుగుతాయి. ఆర్డినరీ క్లాస్లో 215 కి.మీ. దాటితే కి.మీ.కి ఒక పైసా, నాన్-ఏసీ, ఏసీలో 2 పైసలు పెరుగుతాయి. 500 కి.మీ. పైబడిన నాన్-ఏసీ ప్రయాణానికి రూ.10 అదనంగా చెల్లించాలి. నిర్వహణ ఖర్చులు పెరగడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది, రూ.600 కోట్ల అదనపు ఆదాయం ఆశిస్తోంది.
- Phani CH
- Updated on: Dec 21, 2025
- 7:12 pm
Indian Railways: అంతా అబద్దమే.. అలాంటిదేమి లేదు.. ఆ టికెట్లపై క్లారిటీ ఇచ్చిన ఇండియన్ రైల్వే…!
Indian Railways: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో భారతీయ రైల్వేలలో బుక్ చేయబడిన అన్ని రిజర్వ్డ్ టిక్కెట్లలో ఇప్పుడు 87% ఇ-టిక్కెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ అపారమైన ప్రజాదరణను ఇది స్పష్టంగా ప్రదర్శిస్తుంది..
- Subhash Goud
- Updated on: Dec 20, 2025
- 11:11 am