AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

పట్టాలెక్కిన వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్

భారత్ తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ప్రారంభించారు. హౌరా-కామాఖ్య మార్గంలో ఈ అధునాతన రైలు గంటకు 180 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. 823 మంది ప్రయాణించే వీలున్న 16 ఏసీ కోచ్‌లతో, ఇది తక్కువ సమయంలో గమ్యం చేరుకునే సౌకర్యం అందిస్తుంది. ఇది భారతీయ రైల్వే రూపురేఖలను మార్చి, ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.

  • Phani CH
  • Updated on: Jan 19, 2026
  • 9:39 pm

Indian Railways: కేవలం రూ.100కే రైల్వే స్టేషన్లలో రూమ్.. ఆన్‌లైన్‌లో సులువుగా ఇలా బుక్ చేస్కోండి.. చాలామందికి ఈ విషయం తెలియదు..

ఇండియాలో ట్రైన్ ప్రయాణం ఎక్కువమంది చేస్తూ ఉంటారు. ట్రైన్ ప్రయాణాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు. రైళ్లల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వేశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా విశ్రాంతి తీసుకునేందుకు రిటైరింగ్ రూమ్స్ ప్రవేశపెట్టింది. వీటిని ఇలా..

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ నుంచి మరో శుభవార్త.. ఆ రైళ్లు పొడిగింపుపై నిర్ణయం

సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వేశాఖ పెద్ద మొత్తంలో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా స్పెషల్ ట్రైన్లను తీసుకొచ్చింది. అయితే ఈ క్రమంలో రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. మరికొన్ని ప్రత్యేక సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Indian Railways: రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. టికెట్ బుకింగ్‌కు కొత్త రూల్స్.. ఇక నుంచి టికెట్ బుక్ చేసుకోవాలంటే..

భారతీయ రైళ్లే మరో కీలక నిర్ణయం తీసుకుంది. 300 రైళ్లల్లో టికెట్ బుకింగ్‌కు ఓటీపీ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టింది. త్వరలో అన్ని రైళ్లకు ఇది విస్తరించనున్నారు. దీంతో ఇక నుంచి రైళ్లలో టికెట్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుది.

Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ రైలులో లోయర్ బెర్త్‌లో సీటు పొందడం ఎలా?

Vande Bharat Sleeper Train: త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుంది. భారత రైల్వే వందే భారత్ స్లీపర్ రైలును తీసుకువచ్చింది. రైలు ఛార్జీల నుండి అది ఏ స్టాపుల వద్ద ఆగుతుందో వేగం వరకు అన్ని సమాచారం ప్రకటించింది..

Vande Bharat Sleeper: టాయిలెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలియకపోతే రైలు ఎక్కకండి.. రైల్వే కీలక ట్వీట్‌!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌహతి-హౌరా మార్గంలో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలులో RAC లేదా వెయిటింగ్ లిస్ట్ సౌకర్యాలు ఉండవు. కన్ఫర్మ్‌ అయిన టిక్కెట్లు మాత్రమే జారీ అవుతాయి. రైల్వే బోర్డు ప్రకారం.. ప్రయాణం తక్కువ దూరం అయినప్పటికీ, 400 కిలోమీటర్లకు కనీస ఛార్జీ వసూలు చేస్తారు. రాజధాని వంటి ప్రీమియం రైళ్ల కంటే ఛార్జీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రతిగా ప్రయాణ సమయం

Indian Railways: ట్రైన్ రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైందా..? ఇలా చేస్తే మీకు రీఫండ్‌తో పాటు ఫ్రీగా ఫుడ్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్లు ఆలస్యమైతే మీరు ఐఆర్‌సీటీసీ నుంచి పూర్తి రీఫండ్‌తో పాటు ఫ్రీ ఫుడ్ పొందవచ్చు. ఈ సౌకర్యాలు పొందేందుకు కొన్ని నిబంధనలు ఐఆర్‌సీటీసీ అమలు చేస్తోంది. వీటిని మీరు అర్హత సాధిస్తే రైల్వేశాఖ నుంచి లబ్ది పొందోచ్చు.

Indian Railways: ఏపీ ప్రజలకు రైల్వేశాఖ నుంచి ఎగిరి గంతేసే వార్త.. పండుగ వేళ బంపర్ న్యూస్

సంక్రాంతికి ఇంటికెళ్లేవారి కోసం దక్షిణ మధ్య రైల్వే అనేక ప్రత్యేక రైళ్లను అందబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అనేక రైళ్లను ప్రవేశపెట్టగా.. తాజాగా మరికొన్ని రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వివరాలు ఇలా..

Train Ticket Booking: ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. నేటి నుంచే అమల్లోకి.. కొత్త నిబంధనలు ఇవే..

ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ల బుకింగ్ రూల్స్‌లో జనవరి 12వ తేదీ నుంచి మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి టికెట్ బుక్ చేసుకోవాలంటే కఠిన నిబంధనలను రైల్వేశాఖ అమల్లోకి తెచ్చింది. ఆ రూల్స్ ఏంటంటే..

Special Trains: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

సంక్రాంతి రష్‌ నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. వేలాది వాహనాలతో హైదరాబాద్‌ - విజయవాడ హైవే కిటకిటలాడుతోంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కాలు పెట్టడానికి కూడా చోటు లేనట్లుగా మారిపోయాయి. ఎలాగైనా సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్లాల్సిందేనని ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు జనాలు.. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది.

Vande Bharat Sleeper: ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంటుందో తెలుసా?

Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ ప్రత్యేకంగా సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో కుషన్డ్ బెర్త్‌లు, ఆటోమేటిక్ డోర్లు, తక్కువ శబ్దం కలిగిన సస్పెన్షన్ సిస్టమ్, ఆధునిక డ్రైవర్ క్యాబ్, ఏరోడైనమిక్ డిజైన్ ఉన్నాయి. ఈ..

Indian Railways: సంవత్సరాలుగా రైలు ప్రయాణం చేసే వారికి కూడా ఈ విషయాలు తెలియకపోవచ్చు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Indian Railways: చాలా మంది ప్రతి రోజు రైలు ప్రయాణం చేస్తుంటారు. కొందరైతే బస్సు రవాణా కాకుండా సంవత్సరాలుగా రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే రైల్వేలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. రైల్వేలో ఉండే ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఔనా.. నిజామా అంటారు. అవేంటో తెలుసుకుందాం..