AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైళ్లను చూశారా..? అబ్బుపరిచే ఫీచర్లు.. మంత్ర ముగ్దులయ్యేలా సౌకర్యాలు

త్వరలో దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. రైల్వే ప్రయాణికులకు లగ్జరీతో కూడిన ప్రయాణం అందుబాటులోకి రానుంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ రైళ్లల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనే వివరాలు చూద్దాం.

Indian Railways: భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్.. ఈ డేట్ నుంచే అందుబాటులోకి.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్

భారత్‌లో బుల్లెట్ ట్రైన్లను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే తయారీ పనులు జరుగుతోండగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. బుల్లెట్ రైళ్లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై డేట్‌ను ప్రకటించింది. తొలి రైలు ఏ ప్రాంతాల మధ్య వస్తుందనే వివరాలు కూడా అనౌన్స్ చేసింది.

Vande Bharat: బిగ్ న్యూస్.. ఈ రూట్లోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఛార్జీలు వివరాలు వచ్చేశాయ్..

తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చింది. తొలుత ఢిల్లీ-పాట్నా మధ్య తొలి రైలు ప్రవేశపెట్టాలని గతంలో రైల్వేశాఖ నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. తొలి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై క్లారిటీ వచ్చింది.

వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌

వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త! 2026 జనవరిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే ఈ సన్నాహాలను ప్రకటించింది. నాన్-ఏసీకి అమృత్ భారత్, ఏసీకి వందే భారత్ స్లీపర్ రైళ్లతో పాటు, టికెట్ అక్రమాలను అరికట్టడానికి ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి రైల్వే నిరంతరం కృషి చేస్తోంది.

  • Phani CH
  • Updated on: Jan 1, 2026
  • 1:41 pm

Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? రైల్వేశాఖ కీలక మార్పులు. ఈ విషయం తెలుసుకోకపోతే మీకు ఇబ్బందే

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన జారీ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్‌కు సంబంధించి ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది. ఫ్లాట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ ప్రదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రయాణికులు దీనిని గమనించాలని అధికారులు పేర్కొన్నారు.

Hyderabad: వందే భారత్ రైళ్లపై పెరిగిన రాళ్ల దాడులు.. ఆమె సెల్ఫీ తీసుకుంటూ పడింది.. కానీ..

ఈ ఏడాది వందే భారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం పెరిగిందని జీఆర్‌పీ ఎస్పీ చందనాదీప్తీ పేర్కొన్నారు. రైల్వే వార్షిక మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వందే భారత్ రైళ్లపై రాళ్ల రువ్వడం పెరిగినా, 2025లో రైల్వే నేరాల సంఖ్య మొత్తంగా తగ్గినట్లు తెలిపారు. GRP సికింద్రాబాద్ పరిధిలో వివిధ నేరాలు, రక్షణ చర్యలు, సాంకేతిక ప్రయోగాలపై వివరాలను వెల్లడించారు.

Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ట్రైన్ టికెట్లపై అందరికీ 3 శాతం రాయితీ.. ఎలా పొందాలంటే..?

సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ట్రైన్ టికెట్ల బుకింగ్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. జనవరి 14వ తేదీ నుంచి ఈ ఆఫర్ అమల్లోకి రానుంది. కేవలం ఆ యాప్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Indian Railway: సంక్రాంతి వేళ ఓవరాక్షన్ వద్దు.. తేడా వస్తే జైలుకే.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రైల్వేశాఖ

సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. కైట్ ఫెస్టివల్స్ కూడా పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. పతంగుల వల్ల ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈక్రమంలో రైల్వేశాఖ ప్రజలను అలర్ట్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్స్‌

Indian Railways: సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే ముందుస్తుగా టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణించే రోజు టికెట్స్‌ కావాలంటే టికెట్స్‌ దొరకని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమస్యకు చెక్‌ పెడుతోంది ఇండియన్‌ రైల్వే. రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్లను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది..

Indian Railways: కేంద్రం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపు రేఖలు!

Indian Railways Plans: రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లు సహా దేశంలో 48 ప్రధాన నగరాల స్టేషన్‌ల రూపు రేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిలో భాగంగా రైళ్ల రెట్టింపు సామర్థ్యాన్ని పెంచబోతోంది. ఇప్పటికే ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం..

Indian Railways: రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? అదనపు ఛార్జీ లేకుండా స్లీపర్ నుండి AC సీటు!

Railway Ticket Upgrade: ఈ సౌకర్యం ముఖ్యంగా స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణీకులకు, వెయిటింగ్ లిస్ట్‌లో టిక్కెట్లకు, సీనియర్‌ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్రయాణికులకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా AC కోచ్‌లలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. రైలు టికెట్..

Indian Railways: ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. రద్దు చేయకుండానే మీ ట్రైన్ టికెట్ రీషెడ్యూల్‌ చేసుకోండి!

Indian Railways: జనవరి 1 నుండి రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇకపై మీ రైలు ప్రయాణం కోసం టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయిన తర్వాత ప్రయాణం వాయిదా పడినట్లయితే, మీ టికెట్స్‌ను రద్దు చేసుకోకుండా, ఎలాంటి ఛార్జీలు లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది..