భారత రైల్వే
భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్సీటీసీలో సులభంగా టికెట్స్ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.
Indian Railways: ఏపీకి రైల్వేశాఖ తీపికబురు.. నాలుగు మెగా టెర్మినల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఎక్కడెక్కడంటే..?
ఏపీలో నాలుగు మెగా రైల్వే టెర్మినల్స్ రానున్నాయి. ఈ మేరకు నిర్మాణానికి రైల్వేశాఖ ప్రతిపాదనలు కూడా సిద్దం చేసింది. భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం కూడా ఇందుకు ముందుకొచ్చింది. వీటి రాకతో రైళ్ల నిర్వహణ సులభతరం కానుంది. రైల్వే స్టేషన్లపపై ఒత్తిడి తగ్గనుంది.
- Venkatrao Lella
- Updated on: Mar 3, 2026
- 1:14 pm
Indian Railways: ఈ ఒక్క ఆప్షన్ ఎంచుకుంటే ఖచ్చితంగా సీటు కన్ఫార్మ్.. ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేవారికి తెలియని సీక్రెట్..
ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు రైల్వేశాఖ మంచి అవకాశం కల్పిస్తోంది. అదే వికల్ప్ ఆప్షన్. ఇది ఎంచుకంటే మీకు సీటు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఒకవేళ ప్రయాణం చేయకపోతే రీఫండ్ కూడా పొందవచ్చు. ఈ ఫీచర్ గురించి వివరాలు..
- Venkatrao Lella
- Updated on: Mar 3, 2026
- 11:47 am
Indian Railways: ట్రైన్లో లోయర్ బెర్త్ కావాలా..? ఈ సింపుల్ ట్రిక్ చూడండి.. అలా చేస్తే మీకే నష్టం
82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్లో అప్పర్ బెర్త్ రావడంపై ఓ నెటిజన్ ఎక్స్లో రైల్వేశాఖను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఐఆర్సీటీసీ.. రైల్వేశాఖ నియమాల గురించి స్పష్టత ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 2, 2026
- 8:53 am
Indian Railways: నిలిపివేసిన రైల్వే UTS యాప్ వాలెట్లో ఉన్న డబ్బు ఏమవుతుంది.. తిరిగి పొందడం ఎలా?
Indian Railways: మార్చి 1, 2026 నుండి పాత రైల్వే UTS యాప్ సేవలు నిలిపివేసింది రైల్వే. మీరు ఈ యూటీఎస్ యాప్కు బదులుగా 'RailOne' యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది. అన్ని సాధారణ టికెట్ బుకింగ్ సేవలను ఇప్పుడు కొత్త, హైటెక్..
- Subhash Goud
- Updated on: Mar 1, 2026
- 7:45 pm
Arunachalam: అరుణాచలం వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి మరో సూపర్ న్యూస్.. ఇక నుంచి నేరుగా..
తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త. రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. నాంపల్లి-కన్యాకుమారి వీక్లీ ఎక్స్ప్రెస్ను రెగ్యూలర్ సర్వీసుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక కాచిగూడ-మధురై ఎక్స్ప్రెస్ను తూత్తుగూడి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. వీటి వివరాలు చూద్దాం.
- Venkatrao Lella
- Updated on: Mar 1, 2026
- 10:17 am
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి యాప్ బంద్.. టికెట్ల బుకింగ్ అన్నీ అందులోనే..
ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ జారీ చేసింది. మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ యాప్ పనిచేయదు. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి రైల్ వన్ యాప్ను ఉపయోగించి అన్ని రకాల టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.
- Venkatrao Lella
- Updated on: Mar 1, 2026
- 8:32 am
IRCTC: ఈ బిజినెస్ చేస్తే ఉద్యోగమే అవసరం లేదు.. నెలకు రూ.85 వేల ఆదాయం..!
IRCTC Busijness: తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందాలని భావించే వారికి IRCTC ఏజెంట్గా మారడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. టిక్కెట్ బుకింగ్కు ఎప్పుడూ డిమాండ్ ఉండటం వల్ల ఇది స్థిరమైన ఆదాయం వచ్చే వ్యాపారం. సరైన విధంగా పని చేస్తే..
- Subhash Goud
- Updated on: Feb 28, 2026
- 9:40 am
Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. మార్చి 1 నుంచి స్టార్ట్.. రూట్ ఇదే..
Amrit Bharat Express: ఏపీ, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. తమిళనాడులోని నాగర్కోయిల్ నుంచి హైదరాబాద్లోని చర్లపల్లి వరకు సర్వీసులు అందించనున్న అమృత్ భారత్ ట్రైన్ను ప్రధాని మోదీ మార్చి 1న ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు..
- Venkatrao Lella
- Updated on: Feb 25, 2026
- 9:52 pm
Rail Parcel App: రైల్వేశాఖ పార్శిల్ సేవలు.. ఈ ఒక్క యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు.. ఇంటి వద్ద నుంచే బుకింగ్..
ఇకపై రైళ్ల ద్వారా సులువుగా పార్శిళ్లు పంపించుకోవచ్చు. ఈ మేరకు ఒక మొబైల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఒక్క యాప్ ద్వారా మీరు వేగంగా సులువుగా పార్శిళ్లు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పంపించుకోవచ్చు.
- Venkatrao Lella
- Updated on: Feb 25, 2026
- 7:24 pm
Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లపై కీలక అప్డేట్.. మార్చి 31 నాటికి అంతా రెడీ.. సిద్దంగా ఉండండి
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం రైల్వే ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇవి అందుబాటులోకి వస్తాయా అని చూస్తున్నారు. ప్రస్తుతం హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ గత నెలలో ప్రారంభమైంది. ఈ క్రమంలో మరిన్ని రైళ్లు ఎప్పుడు వస్తాయనే దానిపై క్లారిటీ వచ్చింది.
- Venkatrao Lella
- Updated on: Feb 24, 2026
- 6:39 pm
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
భారతీయ రైల్వేకు లోకో పైలట్ ప్రాణం వంటి వారు. కోట్లాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చే ఈ వృత్తి, కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు.. అదొక భారీ సాహసం. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, అసాధారణ ఏకాగ్రత అవసరమయ్యే ఈ పోస్టుకు జీతాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 24, 2026
- 6:29 pm
Indian Railways: 200 కి.మీ వేగంతో ప్రయాణించే దేశంలోనే మొట్టమొదటి రైలు.. విమానం లాంటి సౌకర్యాలు.. మరోసారి వార్తల్లో..
Indian Railways: దేశంలోని మొట్టమొదటి తేజస్ రైలు న్యూఢిల్లీ (NDLS), దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాలలో ఒకటైన లక్నో మధ్య నడుస్తుంది. ఈ సేవ విజయవంతం అయిన తరువాత 2020లో రెండవ తేజస్ రైలు ప్రారంభించారు. ఇది అహ్మదాబాద్..
- Subhash Goud
- Updated on: Feb 24, 2026
- 10:36 am