AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

Indian Railways: ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ రైలు కోసం తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు!

Indian Railways: శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కోసం తత్కాల్ టిక్కెట్లు ప్రయాణికులు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) ప్రామాణీకరణను పూర్తి చేసిన తర్వాతే జారీ కానున్నాయని అధికారిక ప్రకటన తెలిపింది. ఓటీపీ విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాతే టిక్కెట్లు జారీ అవుతాయ అధికారి తెలిపారు..

Vande Bharat: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ వందే భారత్‌ రైలుకు అదనపు బోగీలు

Vande Bharat Train: భారత రైల్వే తన తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ అప్‌డేట్‌ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు..

Vande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఏ మార్గంలో అంటే..

Vande Bharat Sleeper: ఇప్పటికే నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అందుకే ఇప్పుడు స్లీపర్ వెర్షన్‌ను కూడా తీసుకురావడానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ స్లిపర్‌ రైళ్లు ట్రాయల్స్‌లో సక్సెస్‌..

Indian Railways: భారత రైల్వే కీలక నిర్ణయం.. ఇక 200 కి.మీ వేగంతో పరుగెత్తనున్న ఆ రైళ్లు!

Indian Railways: ఐసిఎఫ్ కోచ్‌లను దశలవారీగా తొలగించాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు ఇప్పటికే ప్రత్యేకంగా ఎల్‌హెచ్‌బి కోచ్‌లపై నడుస్తున్నాయి. సెంట్రల్ రైల్వే తాజా ప్రకటన ఈ పనులు మరింత వేగవంతం చేస్తుంది. ప్రయాణికులకు..

అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??

రీల్స్ పిచ్చితో ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు రైలు కోచ్‌లో స్నానం చేసి వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు ఆ యువకుడిని గుర్తించి, అతనిపై చర్యలు తీసుకున్నారు. అతని యూట్యూబ్ ఛానెల్ నుండి వీడియోను తొలగింపజేశారు. ఇలాంటి చర్యలు రైళ్లలో చేయవద్దని రైల్వే హెచ్చరించింది.

  • Phani CH
  • Updated on: Nov 14, 2025
  • 11:38 am

ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు

దేశంలో అత్యధిక వేగంతో వందే భారత్ రైళ్ల నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది కానీ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు వెళ్లిపోయాయి. నవంబర్ కూడా వచ్చేసింది.

  • Phani CH
  • Updated on: Nov 8, 2025
  • 12:06 pm

Vande Bharat Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ మార్గాల్లో కొత్తగా మరో 4 వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat Trains: ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే రైలు ప్రయాణికులకు సుమారు 2 గంటల 40 నిమిషాలు ఆదా అవుతుంది. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహో వంటి ముఖ్యమైన మత, సాంస్కృతిక..

Indian Railways: ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ మార్గాల్లో 8 ప్రత్యేక రైళ్లు!

Indian Railways: ఇందులో అరకు-యలహంక ప్రత్యేక రైళ్లకు కొత్తగా మార్కాపూర్ రోడ్డు, నరసరావుపేట అదనపు స్టాపులుగా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం రోడ్డు-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు..

Indian Railways: ఇలా చేస్తే రైళ్లలో లోయర్ బెర్త్ పొందడం గ్యారెంటీ!‌

Indian Railways: సుదూర రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మంది లోయర్ బెర్త్ సీట్లను ఇష్టపడతారు. ముఖ్యంగా వృద్ధులు లేదా ప్రత్యేక వికలాంగులు లేదా గర్భిణీ స్త్రీలు లోయర్ బెర్త్‌లను ఇష్టపడతారు. రైల్వే కంప్యూటరీకరించిన వ్యవస్థలో వృద్ధులకు, 45 ఏళ్లు పైబడిన మహిళా..

Trains Cancelled: రైల్వే ప్యాసింజర్లకు గమనిక.. మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో 127 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

Montha Cyclone Effect: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే అలర్టయ్యింది.. మొంథా తుపాను, వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది..