AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. మే 1 నుంచి కొత్త రూల్‌.. ఇక వారు స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించలేరు!

Indian Railways: సాధారణంగా వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు స్లీపర్, ఏసీ కోచ్‌లలోకి ప్రవేశించి, కన్ఫర్మ్ అయిన టిక్కెట్లు ఉన్న ప్రయాణికుల సీట్లపై బలవంతంగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించడం, దీనివల్ల ఇతర ప్రయాణీకులకు అసౌకర్యం కలుగుతుంది. అంతేకాకుండా, స్లీపర్ మరియు ఏసీ కోచ్‌లలో..

సెలవులకు తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్‌

మరి కొన్ని రోజుల్లో విద్యార్ధులకు పూర్తి స్థాయిలో వేసవి సెలవులు వచ్చేస్తాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాలకోసం ఎదురు చూస్తున్నారు. ఇలా రిజల్ట్‌ రాగానే అలా టూర్లకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుంటారు. ఇందులో ఎక్కువమంది ముందుగా వెళ్లేది తిరుమల శ్రీనివాసుని దర్శనానికే. ఇలాంటి వారికోసం దక్షిణ మధ్యరైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

  • Phani CH
  • Updated on: Apr 11, 2025
  • 6:20 pm

రైలు ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై అలా కుదరదు..

భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. రైలులో ప్రయాణించే ప్రయాణికులకు లగేజీ తప్పకుండా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి లగేజీ ఎక్కువగానే ఉంటుంది. ఈ లగేజీపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Phani CH
  • Updated on: Apr 11, 2025
  • 5:38 pm

Indian Railways: రైలు మధ్యలో AC కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? కారణం ఇదే!

Indian Railways: ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాలను అందించడమేనని నిపుణులు అంటున్నారు. అందువల్ల రైలుకు ఇరువైపులా లగేజ్ కోచ్‌లు ఉంటాయి. తరువాత జనరల్, స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో జనాలు రెండు గ్రూపులుగా విడిపోతారు..

Train Ticket Cancellation: మీరు రైలు టికెట్‌ రద్దు చేసుకుంటున్నారా? క్యాన్సిలేషన్‌ ఛార్జీల గురించి తెలుసా?

Train Ticket Cancellation: తత్కాల్‌లో టికెట్‌ విషయానికొస్తే కన్ఫార్మ్‌ అయిన తర్వాత రద్దు చేసుకున్నట్లయితే ఎలాంటి వాపసు రాదని గుర్తించుకోండి. ఒకవేళ తత్కాల్‌ వెయిట్‌లిస్ట్‌లో రద్దు చేసుకుంటే మీ మొత్తం వెనక్కి వస్తాయి. అయితే, క్లరికల్‌ ఫీజు, కన్వీనియెన్స్‌ ఫీజు, లావాదేవీ రుసుము..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ కూడా…

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. దాదాపు అన్ని నగరాలకు కనెక్ట్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ఇప్పుడు తమ ప్రయాణ సమయంలో..

Hydrogen Train: గుడ్ న్యూస్.. ఇకపై దూసుకెళ్లాల్సిందే.. దేశంలో పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు..

దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 31న ఈ హైడ్రోజన్ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇంతకీ.. ఈ ట్రైన్‌ స్పెషల్‌ ఏంటి?.. ఏయే మార్గాల్లో పరుగులు తీయబోతోంది?... అధికారులు ఏం చెబుతున్నారు..? ఈ ఆసక్తికర వివరాలను తెలుసుకోండి..

Indian Railways: టీటీఈ ఎలాంటి సమయంలో రైలు టికెట్లను చెక్‌ చేయలేరు.. కారణం ఇదే..!

Indian Railways: భారతీయ రైల్వేలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. రైలులో ప్రయాణించే ప్రయాణీకులందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా ప్రయాణించేలా భారతీయ రైల్వే ఇటువంటి ఏర్పాట్లు చేసింది. అందుకే భారతీయ రైల్వే ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణించడానికి కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఆ మార్గదర్శకాలలో ఒకటి ఏమిటంటే..

Indian Railways: ఇది మీకు తెలుసా..? రైల్వే ట్రాక్‌ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు..!

Indian Railways: ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతి రోజు రైళ్ల ద్వారా లక్షలాది మంది ప్రయాణాలు కొనసాగదిస్తుంటారు. అయితే రైల్వే ట్రాక్‌ గురించి మీకు తెలుసా..? ట్రాక్‌ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు అందరికి తెలియకపోవచ్చు. ఆ ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం..

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ బుకింగ్‌లో కీలక మార్పులు

అకస్మాత్తుగా, ప్రయాణికులు సుదూర ప్రయాణాలను ప్లాన్ చేసేటప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో తరచుగా సమస్యలను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ కాలంలో కన్ఫర్మ్‌ టిక్కెట్లు పొందడం అంత సులభం కాదు. ఇదిలా ఉండగా, భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు.

  • Phani CH
  • Updated on: Feb 24, 2025
  • 8:50 pm