AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

Indian Railways: రైల్వే శాఖ కొత్త లగేజీ రూల్స్.. టికెట్‌తో పాటు ఆన్‌లైన్ బుకింగ్.. అంతవరకు మాత్రమే అనుమతి..

ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. ఉచిత లగేజీ రూల్స్‌లో భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ట్రైన్లలో ఎక్కువ లగేజీ తీసుకెళ్లాలంటే రైల్ పార్సిల్ సెంటర్ దగ్గర బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులువుగా చేసుకోవచ్చు. ఈ మేరు కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

Indian Railways: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

Railway Platform Ticket: రైల్వే నిబంధనల ప్రకారం, రూ.10 విలువ గల ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఒక వ్యక్తి ప్రవేశానికి మాత్రమే చెల్లుతుంది. ఇది గ్రూప్ పాస్ కాదు. అంతేకాకుండా, ఈ టిక్కెట్ మీకు ప్లాట్‌ఫారమ్‌పైకి ప్రవేశాన్ని మాత్రమే కల్పిస్తుంది. మరి ఈ టికెట్..

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్టార్ట్..!

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. రాష్ట్రంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు రంగం సిద్దమవుతోంది. దసరా నాటికి తొలి రైలు పట్టాలపై పరుగులు పెట్టే అవకాశముంది. వందే భారత్ ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. ఈ వివరాలు చూస్తే..

Tatkal Ticket Booking: IRCTC కొత్త వెబ్‌సైట్‌లో తత్కాల్ టిక్కెట్లను త్వరగా ఎలా బుక్ చేసుకోవాలి?

కొత్త వెబ్‌సైట్ వేగంగా లోడ్ అవ్వడం, తక్కువ క్యాప్చాలు, సరళమైన ఇంటర్‌ఫేస్ వంటివి ఇన్‌స్టంట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు విజయవంతంగా టిక్కెట్లు పొందే అవకాశాలను బాగా పెంచుతాయని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు. వెబ్‌సైట్ వేగాన్ని పెంచారు. సీట్ల సంఖ్య (సీట్ల లభ్యత) మరింత వేగంగా ప్రదర్శించబడుతుంది. దీని ఫలితంగా తక్షణ టికెట్ బుకింగ్ సమయాన్ని ఆదా చేస్తుందని భారతీయ రైల్వే భావిస్తోంది.

Indian Railways: చాలా మంది చేసేది ఇదేనట.. అందుకే ప్రయాణికుల భరతం పట్టే రైల్వే కొత్త రూల్

Indian Railways: ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండాలంటే ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. రైల్ వన్ యాప్‌ను ఉపయోగించి టికెట్‌ను బుక్ చేసుకోవడం, ప్రయాణ సమయంలో యాప్‌లో అసలు టికెట్‌ను ప్రదర్శించడం, గుర్తింపు కార్డు..

Indian Railways: ట్రైన్‌లో మిడిల్ బెర్త్ దొరికిందా? అత్యధిక వివాదాలు జరిగేది ఈ సీటుతోనే.. ఎందుకంటే..

Indian Railways: రైలులో సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు స్లీపర్ క్లాస్ లేదా థర్డ్ ఏసీ (3AC) లలో చాలా మందికి "మిడిల్ బెర్త్" సీటు వస్తుంటుంది. రైలు ప్రయాణంలో అత్యధికంగా వివాదాలు జరిగేది కూడా ఈ మిడిల్ బెర్త్ సీటును ఓపెన్..

Vande Bharat: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ రూట్లలో రెండు కొత్త వందే భారత్‌స్లీపర్‌ రైళ్లు..!

Vande Bharat Sleeper: ఈ రెండు కొత్త స్లీపర్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత తూర్పు భారతదేశంలోని ఒక ప్రధాన రైల్ హబ్‌గా టాటానగర్ రైల్వే స్టేషన్ గుర్తింపు మరింత బలోపేతం అవుతుంది. దీనివల్ల టాటానగర్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు వేగవంతమైన..

Hydrogen Train: ప్లాట్‌ఫాం టిక్కెట్ల కంటే చౌక.. దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఛార్జీ ఎంత ఉంటుందో తెలుసా?

Hydrogen Train: దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడవనుంది. ఈ హైడ్రోజన్ రైలు ప్రతిరోజూ 356 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు ఉంటాయి. దీని తర్వాత, మరిన్ని ఇతర మార్గాల్లో కూడా రైళ్లను నడపడానికి ప్రణాళికలు ఉన్నాయి..

Hydrogen Train: దేశ చరిత్రలో సరికొత్త శకం.. తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం నేడే.. వావ్.. ఇన్ని ప్రత్యేకతలా..?

భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. రైల్వే చరిత్రలో తొలిసారిగా హైడ్రోజన్ రైలు నేడు పట్టాలెక్కనుంది. ప్రధాని మోదీ స్వయంగా తన చేతుల మీదగా దీనిని ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ రైలు కోసం ప్రయాణికులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన..

Indian Railways: రైలులో ఈ ఒక్క తప్పు చేస్తే భారీ జరిమానా.. జైలు శిక్ష కూడా తప్పదు!

Indian Railways: రైలు గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకోవడానికి అరగంట ముందు బెడ్‌రోల్‌ను తిరిగి సేకరిస్తారు. రైల్వే వారు బెడ్‌రోల్ మెటీరియల్‌పై RFID చిప్‌లను అమర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఏ ప్రయాణికుడైనా బెడ్‌రోల్‌ను స్టేషన్ నుండి బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, సెన్సార్ వెంటనే..

Indian Railways: రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పరుగులు.. ఈ రూట్లోనే సర్వీసులు.. ఫీచర్లు మాములుగా లేవు..

దేశంలో తొలి హైడ్రేజన్ రైలు రేపటి నుంచి పట్టాలెక్కనుంది. ప్రయాణికులకు సర్వీసులు అందించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఈ ట్రైన్ రూట్, టైమింగ్స్ ఖరారు అయ్యాయి. ఇటీవలే ఈ ట్రైన్‌కు రైల్వే బోర్డు ఆమోదం తెలపగా.. జులై 17వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! సరికొత్త ఫీచర్లతో IRCTC కొత్త వెబ్‌సైట్!

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక అద్భుతమైన శుభవార్త. రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తూ, ఆన్‌లైన్ రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించే దిశగా రైల్వే శాఖ ఒక కీలక అడుగు వేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో కూడిన కొత్త వెబ్‌సైట్ 'బీటా వెర్షన్'ను ప్రజల వినియోగం కోసం అధికారికంగా ప్రారంభించింది. ప్రయాణికులు ఈ కొత్త వెబ్‌సైట్ అనుభవాన్ని పరిశీలించడంతో పాటు, దాని పనితీరుపై తమ విలువైన సూచనలు, సలహాలను అందించేందుకు రైల్వే శాఖ ఈ అవకాశాన్ని కల్పించింది.