AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత రైల్వే

భారత రైల్వే

భారత రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా భారత రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపడం, ఐఆర్‌సీటీసీలో సులభంగా టికెట్స్‌ లభించేలా వివిధ చర్యలు చేపడుతోంది రైల్వేశాఖ. అంతేకాకుండా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కూడా చర్యలు చేపడుతూనే ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలం నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ ఈ వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే రైల్వే వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పనులను పునరుద్దరిస్తోంది రైల్వే. రానున్న రోజుల్లో వందేభారత్‌ తరహాలో తక్కువ ఛార్జీలతో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మోసాలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఉంచుతుంది రైల్వే శాఖ.

ఇంకా చదవండి

IRCTC Current Booking: తత్కాల్ టిక్కెట్ దొరకలేదా? ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కన్ఫర్మ్‌ సీటు పొందండిలా!

IRCTC Current Booking: మీరు కరెంట్ బుకింగ్ ఉపయోగించి టిక్కెట్ బుక్ చేసుకుంటే మీకు రీఫండ్ లభించదు. అంటే, మీరు ఈ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే మీకు ఎలాంటి రీఫండ్ అందదు. అందువల్ల మీ ప్రణాళికలు ఖచ్చితంగా నిశ్చయమైతేనే బుక్ చేసుకోండి..

Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 40 ఏళ్ల నాటి టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో భారీ మార్పులు.. ఇకపై వేగంగా బుకింగ్!

కొత్త పి.ఆర్.ఎస్. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను వేగవంతంగా, సులభంగా, మరింత స్థిరంగా చేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా Indian Railways: తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌లు, పీక్ బుకింగ్‌లు, ఆన్‌లైన్ రిజర్వేషన్‌ల సమయంలో ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు. ఈ కొత్త వ్యవస్థ ఉద్దేశించిన విధంగా పనిచేస్తే ఐ.ఆర్.సి.టి.సి..

Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!

Indian Railways: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో చార్ట్ వేకెన్సీ ద్వారా ఖాళీ బెర్త్‌లను తనిఖీ చేయండి. మీరు రైలు ఎక్కిన తర్వాత లోయర్‌ బెర్త్‌ కావాలంటే ఈ చిన్నపాటి ట్రిక్స్‌ పాటిస్తే మీరు లోయర్‌ బెర్త్‌ పొందే అవకాశాలు ఉంటాయి..

Vande Bharat Express: తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ.. ఎక్కడినుంచంటే..?

Indian Railways: తిరుమల వెళ్లేవారికి శుభవార్త. త్వరలో తిరుపతికి మరో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చే అవకాశహుంది. ఈ మేరకు రైల్వేశాఖ ఇటీవల తిరుపతిలో ట్రయల్ రన్ నిర్వహించింది. తమిళనాడు నుంచి తిరుపతికి ఈ ట్రైన్ నడపనున్నారని తెలుస్తోంది. త్వరలో పూర్తి క్లారిటీ రానుంది.

Indian Railways: ఈ ట్రిక్ పాటిస్తే రైళ్లలో మీకు టికెట్ కన్ఫామ్.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందవచ్చు.

ట్రైన్లలో సీట్లు ఖాళీ లేవనే ఉద్దేశంతో చాలామంది తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. లేదా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటారు. రైళ్లల్లో ఎప్పుడూ రద్దీ ఉంటుంది. దీంతో టికెట్లు అనేవి వెంటనే లభించవు. ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే.

Indian Railways: తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. మారిన రైలు టైమింగ్స్.. కొత్తగా..

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి-కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు టైమింగ్స్‌లో మార్పులు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన జారీ చేసింది. ఈ రైలు కొత్త టైమింగ్స్ ఇప్పుడు చూద్దాం.

Indian Railways: రైళ్లలో చెత్త లేదా ఉమ్మి వేస్తున్నారా..? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.. రైల్వేశాఖ హెచ్చరిక..

ట్రైన్లు లేదా రైల్వే స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారా. .లేదా ఉమ్మి వేస్తున్నారా.. అయితే మీకు రైల్వేశాఖ హెచ్చరిక జారీ చేసింది. మీరు పట్టుబడితే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం రైల్వే అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. దీంతో జాగ్రత్తగా ఉండాల్సిందే..

Vande Bhart Express: మరో వందే భారత్ రైలుకు లైన్ క్లియర్.. ఈ నెలలో ట్రయల్ రన్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లొచ్చు..

దేశంలో మరో వందే భారత్ రైలు ప్రవేశపెట్టేందకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ట్రయల్ రన్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ రైలుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పశ్చిమ కనుముల గుండా ఇది ప్రయాణించనుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

Indian Railways: రైలు ప్రయాణం ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 20 నుంచి ఈ రైళ్లన్నీ రద్దు.. ముందే చెక్ చేసుకోండి!

Indian Railways: సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 4 మధ్య 67 రైళ్లు, అక్టోబర్ 3న 36 రైళ్లు రద్దు కానున్నాయి. ఈ కాలంలో అనేక రైళ్లను ఇతర మార్గాల్లో కూడా నడుపుతారు. అందువల్ల మీరు కూడా రైలులో ప్రయాణించాలనుకుంటే ముందుగానే..

Indian Railways: అదృష్టం అంటే ఇది.. రైలు ఎక్కిన యువకునికి రైల్వే ఊహించని సర్‌ప్రైజ్..!

Indian Railways: రైల్వేలో ఈ సౌకర్యం కోసం ఎంపిక పూర్తిగా నిష్పక్షపాతంగా, కంప్యూటరైజ్డ్‌గా జరుగుతుంది. బుకింగ్ సమయంలో టిక్కెట్లు పూర్తిగా ధృవీకరించిన ప్రయాణికులు మాత్రమే క్లాస్ అప్‌గ్రేడ్‌కు అర్హులు. ఆర్‌ఏసీ లేదా వెయిట్‌లిస్టెడ్ టిక్కెట్లు ఈ ప్రక్రియలో చేర్చవు. తుది రైలు చార్ట్ సిద్ధం చేసినప్పుడు..

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే సర్వీసులు.. టైమింగ్స్ వచ్చేశాయి..

తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో రానుంది. విశాఖపట్నం-బెంగళూరు మార్గంలో దీనిని ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోెంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. టైమింగ్స్, స్టాపుల వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించాక స్టార్ట్ కానుంది.

Indian Railways: తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు వచ్చేశాయి.. ఈ రూట్లో వెళ్లేవారికి..

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీటిని పొడిగించినట్లు ప్రకటించింది. ఈ ట్రైన్ల టైమింగ్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకకు వెళతాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.