నా పేరు సట్టి కృష్ణ.. టీవీ9 తెలుగులో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నాను. నేను 2015లో 6టీవీ ద్వారా మీడియా రంగంలోకి వచ్చాను. గతంలో 6టీవీ, సీవీఆర్ న్యూస్, మోజో టీవీ, V6, మైక్ టీవీ వంటి పలు ఛానళ్లలో పనిచేశాను. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, క్రైమ్ వార్తలు రాస్తాను. అంతేకాకుండా బిజినెస్, లైఫ్స్టైల్, టెక్నాలజీ, హ్యూమన్ ఇంట్రెస్ట్, వైరల్ న్యూస్లు అందిస్తాను.
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
Ashwini Vaishnaw: దేశ సాంకేతిక ప్రయాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల మెదళ్లకు AI పదును పెట్టేలా, సిలబస్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం. దీన్ని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 19, 2026
- 10:14 am
Andhra Pradesh: ఏపీలో భూకంపం.. భయంతో ప్రజల పరుగులు.. రిక్టార్ స్కేలుపై..
ప్రశాంతంగా నిద్రపోతున్న పల్నాడు జిల్లా ప్రజలకు భూమి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. భూ ప్రకంపనలతో ప్రజలకు కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఎన్ని కిలోమీటర్ల లోతులో ఉంది..? రిక్టర్ స్కేలుపై నమోదైన తీవ్రత ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 19, 2026
- 9:09 am
చనిపోయిందనుకున్న భార్య నుంచి ఓటీపీ.. పరుగెత్తుకెళ్లిన భర్త.. దిమ్మతిరిగే ట్విస్ట్తో అంతా షాక్..
రెండేళ్లుగా సాగుతున్న ఈ మిస్టరీలో ఒక్క OTP పెను సంచలనం సృష్టించింది.. భార్యను అత్తమామలే చంపేశారని భర్త కోర్టు మెట్లెక్కాడు. కట్ చేస్తే.. సడన్గా భర్త ఫోన్కి వచ్చిన ఒక ఓటీపీ, చనిపోయిందనుకున్న భార్య ఎక్కడ ఉందో, ఎవరితో ఉందో అనే విషయాలను బయటపెట్టింది. అసలు ఆ ఓటీపీ ఎలా వచ్చింది? ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 19, 2026
- 8:49 am
సిగరెట్ తాగే అలవాటు మీకుందా..? ఇది తెలిస్తే మెదడున్నోళ్లు ఇక ముట్టరు..!
ఒత్తిడి తగ్గించుకోవడానికి సిగరెట్ తాగుతున్నారా? టెన్షన్లో ఉన్నప్పుడు పొగ వదిలితే రిలాక్సేషన్ వస్తుందని అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద పొరపాటే చేస్తున్నారు. మీరు పీల్చే ఆ పొగ ఒత్తిడిని తగ్గించకపోగా, మిమ్మల్ని మానసిక ఆందోళనలోకి నెట్టేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు సిగరెట్ తాగినప్పుడు మెదడులో ఏం జరుగుతుంది? అనేది తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 19, 2026
- 9:03 am
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. అయితే మీ పని ఖతమే.. ఈ విషయాలు తెలిస్తే షాకే..
మీరు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బ్రెడ్ను లాగించేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే.. మనం ఆరోగ్యకరం అనుకునే ఈ బ్రెడ్.. ఖాళీ కడుపుతో తింటే మన శరీరంలో ఒక సైలెంట్ కిల్లర్లా మారుతుందని అటు ఆయుర్వేదం, ఇటు సైన్స్ గట్టిగా హెచ్చరిస్తున్నాయి. అసలు ఉదయం పూట బ్రెడ్ ఎందుకు తినకూడదు? అనేది తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 19, 2026
- 7:53 am
PM Modi: దేశవ్యాప్తంగా మొదలైన రంజాన్ ఉపవాస దీక్షలు.. ముస్లింలకు ప్రధాని మోదీ ప్రత్యేక విషెస్..
నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం నేటి నుండి ప్రారంభమైంది. ఈ పవిత్ర మాసం సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందించాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు రంజాన్ ముబారక్ తెలియజేశారు. కఠిన ఉపవాస దీక్షలు, తరావీహ్ ప్రార్థనలు, దానధర్మాలతో ఆధ్యాత్మిక మార్గంలో సాగే ఈ మాసం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 19, 2026
- 7:03 am
ప్రపంచంలో బంగారాన్ని ఫస్ట్ ఎవరు ధరించారో తెలుసా..? శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడ్డ అసలు రహస్యం..
మనం ఇప్పటివరకు ఈజిప్ట్ లేదా మెసొపొటేమియా నాగరికతలే అత్యంత ప్రాచీనమైనవని భావించాం. కానీ వర్ణ ప్రాంతంలో బయటపడ్డ ఒక పురాతన సమాధి ఇప్పుడు ప్రపంచ చరిత్రకారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేల సంవత్సరాల క్రితం కేవలం రాగిని మాత్రమే వాడారనుకున్న కాలంలోనే.. నేటికీ తలతలలాడే బంగారు ఆభరణాలు, అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం అక్కడ బయటపడ్డాయి.
- Krishna S
- Updated on: Feb 17, 2026
- 4:17 pm
ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా..? అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి..
నీరే ప్రాణాధారం.. ఈ మాట మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. కానీ అదే నీటిని సరైన సమయంలో తాగితే అది ఒక శక్తివంతమైన ఔషధంలా పనిచేస్తుందని మీకు తెలుసా? రాత్రి నిద్ర తర్వాత మన శరీరం సహజంగానే డీహైడ్రేషన్కు గురవుతుంది. అటువంటి సమయంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్లాసు నీరు తాగడం వల్ల మీ శరీరంలో జరిగే మార్పులు అద్భుతం అనే చెప్పాలి.
- Krishna S
- Updated on: Feb 17, 2026
- 3:36 pm
కోడింగ్ కాదు.. ఏఐని ఆడించడమే అసలైన పని.. ఇన్ఫోసిస్ చైర్మన్ కీలక కామెంట్స్..
ఇకపై సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రధాన లక్ష్యం కోడ్ రాయడం కాదు.. ఏఐని సమర్థవంతంగా పని చేయించడమే. ఈ వ్యాఖ్యలు ఎవరో కాదు ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. ఏఐ రాకతో ఐటీ కంపెనీల పనితీరు, ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోబోతోందని ఆయన హెచ్చరించారు. ఐటీ నిపుణులు తమను తాము ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Feb 17, 2026
- 3:18 pm
శరీరంలో ఏ అవయవం ఎక్కువగా పనిచేస్తుందో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు..
మన శరీరంలోని అతిముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడం నుంచి రక్తంలోని విషతుల్యాలను తొలగించడం వరకు సుమారు 500 పైగా విధులను ఇది నిర్వహిస్తుంది. అయితే కాలేయం దెబ్బతిన్నప్పుడు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటుంటారు. కాలేయాన్ని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి వైద్య నిపుణులు సూచిస్తున్న కీలక మార్పులు ఇవే..
- Krishna S
- Updated on: Feb 17, 2026
- 1:39 pm
Hyderabad: ఉద్యోగం ఎందుకని కిలో బంగారంతో ఉడాయించాడు.. కట్ చేస్తే ఊహించని సీన్తో..
కంచే చేను మేసిన చందంగా.. నమ్మకంగా పనిచేయాల్సిన సేల్స్ ఎగ్జిక్యూటివే ఏకంగా రూ. 1.6 కోట్ల విలువైన బంగారాన్ని మాయం చేశాడు. పది బంగారు బిస్కెట్లను అత్యంత చాకచక్యంగా బూట్లు, లోదుస్తుల్లో దాచుకుని.. ఎవరికీ అనుమానం రాకుండా పారిపోయాడు. అయితే పోలీసులు ముందు అతడి ఆటలు సాగలేదు. చివరకు ఎలా చిక్కాడంటే..?
- Krishna S
- Updated on: Feb 17, 2026
- 12:55 pm
PM Modi: మేక్ ఇన్ ఇండియా టు ఏఐ ఇన్ ఇండియా.. ఏఐ ఎక్స్పోపై ప్రధాని మోదీ కీలక కామెంట్స్..
ఏఐ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి భారత గడ్డ వేదికైంది. దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్పో 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మెగా ఎక్స్పోను సందర్శించి, భారతీయ స్టార్టప్లు సృష్టించిన అద్భుత ఆవిష్కరణలను స్వయంగా వీక్షించారు. సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు, 600కు పైగా స్టార్టప్ల భాగస్వామ్యంతో ఈ ఎక్స్పో సాగుతోంది.
- Krishna S
- Updated on: Feb 17, 2026
- 11:26 am