వెయ్యినూతుల కోన అద్భుత క్షేత్రం..నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపచేసింది ఇక్కడే
హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని నారసింహ స్వామి చంపిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే చంపే ముందు విష్ణు మూర్తి సగం మనిషిగా సగం జంతువుగా మారి నరసింహ స్వామి ఆవతారంలో ఉగ్రరూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని తన చేతిగోళ్ళతో పొట్ట చీల్చి చంపేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన కథే.. అయితే ఆ ఉగ్రరూరం చల్లార్చడానికి దేవతలంతా కలిసి వెయ్యి నూతులలో నీటితో ఆయనను శాంత పరిచారంట .. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
