Sudhir Chappidi

Sudhir Chappidi

Senior Correspondent - TV9 Telugu

sudhir.chappidi@tv9.com

తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Vontimitta: పౌర్ణమి వెన్నెల్లో సీతమ్మను పెళ్లి చేసుకున్న రామయ్య.. ఇద్దరు దొంగలు కట్టిన కళా ఖండం చరిత్ర తెలుసా..

Vontimitta: పౌర్ణమి వెన్నెల్లో సీతమ్మను పెళ్లి చేసుకున్న రామయ్య.. ఇద్దరు దొంగలు కట్టిన కళా ఖండం చరిత్ర తెలుసా..

కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీరాములవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 16వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా ఈరోజు 22వ తారీకు రాత్రి నిండు పౌర్ణమి నాడు పండు వెన్నెలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ అదనపు సెక్రటరీ కరికాల వల్లవన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఈరోజు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 26వ తారీకు పుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈరోజు కళ్యాణాన్ని నిర్వహించారు.

భర్తను చంపేందుకు కి’లేడి’ పక్కా ప్లాన్.. బంపర్ ఆఫర్ కొట్టేద్దామనుకుంటే భారీ షాక్..

భర్తను చంపేందుకు కి’లేడి’ పక్కా ప్లాన్.. బంపర్ ఆఫర్ కొట్టేద్దామనుకుంటే భారీ షాక్..

వివాహేతర సంబంధాలతో భర్తను హత్య చేయడం ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది. అయితే ఈ హత్యను మాత్రం కిలాడి లేడీ చాలా ప్లాన్‎గా పర్ఫెక్ట్‎గా చేసింది. భర్తను చంపాలి అని నిర్ణయించుకుని అతనిపై 20 లక్షలు ఇన్సూరెన్స్ చేయించింది. ప్రియుడితో కలిసి కాటికి పంపించి యాక్సిడెంట్‎గా చిత్రీకరించింది. ఈ క్రమంలోనే పోలీసులను నమ్మించే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది.

Andhra Pradesh: వీడు తండ్రి కాదు కాలయముడు.. నాలుగేళ్ళ బాలుడికి నరకం చూపించి చంపిన కసాయి..!

Andhra Pradesh: వీడు తండ్రి కాదు కాలయముడు.. నాలుగేళ్ళ బాలుడికి నరకం చూపించి చంపిన కసాయి..!

అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన పిల్లలను అల్లరి చేస్తున్నాడని చిత్రహింసలకు గురిచేశాడో ఓ కసాయి తండ్రి. నాలుగేళ్ల కొడుకుకి నరకం చూపించిన తండ్రి కనీసం జాలి దయ లేకుండా చిత్రహింసలకు గురిచేసి చితక్కొట్టాడు. చచ్చేదాకా కొట్టి తన కసి తీర్చుకున్నాడు. అభం శుభం తెలియని ఆ పసికందు ఎవరికి చెప్పలేక ఏమి చేయలేక, నరకయాతన అనుభవించి ప్రాణాలను వదిలేశాడు. హృదయం తల్లడిల్లిపోయే ఈ అమానుష ఘటన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగింది

Ugadi 2024: దేవుని గడప కడప వెంకన్న ఆలయంలో ఉగాది సంబరాలు.. తొలి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న ముస్లిం భక్తులు

Ugadi 2024: దేవుని గడప కడప వెంకన్న ఆలయంలో ఉగాది సంబరాలు.. తొలి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న ముస్లిం భక్తులు

తిరుమల తొలిగడప దేవుని కడపలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోఉగాది రోజు ముస్లింలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ప్రతి ఏడాది ముస్లిం మహిళలు ఇక్కడకు భారీగా చేరుకొని వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకుంటారు. బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకోవడం కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడి ముస్లింలు తమ బావగారిగా భావించి కొలుస్తారు

YS Sharmila: కడప నుంచి కదనరంగంలోకి షర్మిల.. బస్సు యాత్ర షెడ్యూల్ రెఢి.. ఎప్పటి నుంచి అంటే..?

YS Sharmila: కడప నుంచి కదనరంగంలోకి షర్మిల.. బస్సు యాత్ర షెడ్యూల్ రెఢి.. ఎప్పటి నుంచి అంటే..?

కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రచారం కోసం బస్సు యాత్రను ఎంచుకున్నారు కడపలో ఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా బస్సు యాత్ర షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ఏఫ్రిల్ 5వ తేదీ నుంచి బస్సు యాత్రను ప్రారంభించి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాన్ని చుట్టేసే విధంగా షెడ్యూల్‌ను రూపొందించారు కాంగ్రెస్ నేతలు.

AP Congress: ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. కడప లోక్ సభ బరిలో షర్మిల!

AP Congress: ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా రిలీజ్.. కడప లోక్ సభ బరిలో షర్మిల!

కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు 114 మంది అసెంబ్లీ నియోజకవర్గ జాబితాను అలానే ఐదు పార్లమెంటరీ అభ్యర్థుల జాబితాను షర్మిల విడుదల చేశారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. కళ్యాణం ఎప్పుడంటే..

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. కళ్యాణం ఎప్పుడంటే..

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయరామారావు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

Andhra Pradesh: ఇదేం పనిరా నాయనా..! ఇంట్లోకి చొరబడి అడ్డంగా బుక్కైన కళాశాల కరస్పాండెంట్

Andhra Pradesh: ఇదేం పనిరా నాయనా..! ఇంట్లోకి చొరబడి అడ్డంగా బుక్కైన కళాశాల కరస్పాండెంట్

ఆయన సమాజంలో ఓ పెద్దమనిషి. ప్రముఖ విద్యా సంస్థకు అధిపతి. పది మందికి విద్యాబుద్ధులు చెప్పే ఉన్నతమైన వ్యక్తి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు వయసు ఆరు పదులు దాటిన ఈయనలో యావ మాత్రం తగ్గలేదు. ఓ ఒంటరి మహిళను లైంగికంగా వేధించడం, నగ్నంగా వీడియో కాల్ చేయడం, అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టడం, కోరిక తీర్చమని బ్రతిమాలడం ఈయనకు అలవాటై పోయింది.

Kadapa MP Equations: వైసీపీ నుంచి బరిలోకి సిట్టింగ్‌ ఎంపీ.. విపక్ష పార్టీ ప్రత్యర్థి ఎవరు?

Kadapa MP Equations: వైసీపీ నుంచి బరిలోకి సిట్టింగ్‌ ఎంపీ.. విపక్ష పార్టీ ప్రత్యర్థి ఎవరు?

రాజకీయాల్లో అంతే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతుంటాయి. సోయిలో లేదనుకున్న పార్టీనే సడెన్‌గా లేస్తుంది తిరుగులేదనుకున్న పార్టీ తప్పుకోవాల్సి వస్తుంది. ఆ పార్లమెంట్‌ స్థానంలో తెలుగుదేశం పార్టీకి కూటమి కుంపటిలా మారింది. వైసీపీకి చెక్‌ పెట్టేందుకు అంతా ఒక్కటవ్వాలన్న ప్రతిపాదనతో సీటు ఎవరికివ్వాల్సి వస్తుందోనని అంతా తలపట్టుకుంటున్నారు. ఆ పార్లమెంట్‌ సీటు కథ చివరికి ఏ మలుపు తిరగబోతోందో అన్న టెన్షన్ మొదలైంది.

Andhra Pradesh: కడపలో విషాదం.. రెవెన్యూ అధికారి ధన దాహానికి కుటుంబం బలి..

Andhra Pradesh: కడపలో విషాదం.. రెవెన్యూ అధికారి ధన దాహానికి కుటుంబం బలి..

రెవెన్యూ ధన దాహానికి వ్యవసాయం మీద జీవించే కుటుంబం బలైంది. తమ పేరుతో ఉన్న భూమిని...రెవిన్యూ అధికారులు ఇతరుల పేరుతో రికార్డులు మార్చడంతో ఆ కుటుంబం మనస్థాపనికి గురైంది. తమ భూమిని రికార్డుల్లో వేరే పేరుతో ఎక్కించారని.. తిరిగి తమ ఎక్కించాలని కోరడమే పాపమైంది. ముడుపులు చెల్లించి మరి కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులకు కనికరం కలుగలేదు.

Andhra Pradesh: కర్రీ పాయింట్‌లో పప్పు తేలేదని.. అన్న కొడుకుని చంపిన చిన్నాన్న

Andhra Pradesh: కర్రీ పాయింట్‌లో పప్పు తేలేదని.. అన్న కొడుకుని చంపిన చిన్నాన్న

మనిషి క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కర్రీ పాయింట్‌కు వెళ్లి పప్పు తీసుకురాలేదని కోపంతో సొంత అన్న కొడుకును కాటికి పంపించాడు ఓ దుర్మార్గుడు.. ఈ ఘటన కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం నగరిగుట్టలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Heart Attack: ఆందోళన కలిగిస్తోన్న హార్ట్‌ ఎటాక్‌లు.. గుండెపోటుతో పదవతరగతి విద్యార్దిని మృతి

Heart Attack: ఆందోళన కలిగిస్తోన్న హార్ట్‌ ఎటాక్‌లు.. గుండెపోటుతో పదవతరగతి విద్యార్దిని మృతి

నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే తుదిశ్వాస విడుస్తున్నారు. తాజా ఓ విద్యార్థి గుండెపోటుకు బలైంది. చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాల్సిన ఒక విద్యా కుసుమం అద్దాంతరంగా కానరాని లోకాలకు వెళ్లిపోయింది. పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కడప జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది.