తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.
ఈ చిలుకకు ప్రాణం వచ్చి ఎగిరిపోతే యుగాంతమే.. ఎక్కడో తెలుసా
Sangameswara Temple Kadapa Mystery: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయంలో ఒక ఆసక్తికరమైన స్థలపురాణం ఉంది.. సంగమేశ్వర దేవాలయానికి ముందు ఉండే ధ్వజస్తంభంపై చిట్ట చివరన ఒక చిలుక ఉంది. అయితే, ఇక్కడే ఓ పురాణ కథ ఉంది అదేంటో ఇక్కడ చూద్దాం..
- Sudhir Chappidi
- Updated on: Mar 30, 2026
- 8:34 pm
ఒంటిమిట్ట రాములవారికి.. భద్రాద్రి రాములవారి తలంబ్రాలు..!
తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రభుత్వం అధికారిక పండుగగా జరుపుతోంది. అప్పటి నుంచి భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ సమయానికి, అక్కడి నుంచి గోటితో ఒలిచిన తలంబ్రాలు, ముత్యాలను ప్రత్యేకంగా ఒంటిమిట్టకు పంపించే ఆనవాయితీ కొనసాగుతోంది.
- Sudhir Chappidi
- Updated on: Mar 27, 2026
- 10:05 pm
ఎమ్మెల్యే శ్రీధర్ విషయంలో నాకు న్యాయం జరగకపోతే.. మరో వీడియో వదిలిన హర్షవీణ..
Janasena MLA Arava Sridhar Controversy: నాకు న్యాయం జరగకపోతే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా.. అంటూ రైల్వేకోడూరు ఎమ్మెల్యే లైంగిక వేధింపుల భాధితురాలు హర్ష వీణ మరో సంచలన వీడియో రిలీజ్ చేసింది. అందులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు వార్నింగ్ ఇవ్వడంతోపాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరింది.
- Sudhir Chappidi
- Updated on: Mar 27, 2026
- 6:47 pm
Andhra Pradesh: అమ్మ.. కూల్డ్రింక్ ఇచ్చిందని గుటుక్కున తాగేసిన ముగ్గురు పిల్లలు.. కట్ చేస్తే..!
కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ మధ్య ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా జరిగింది. భర్తతో విభేదాల కారణంగా, నిత్యం ఏదో ఒక కుటుంబ కలహం జరుగుతుంది. దీంతో విసిగిపోయిన ఆ మహిళ, తనతో పాటు ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది.
- Sudhir Chappidi
- Updated on: Mar 27, 2026
- 11:18 am
Andhra Pradesh: ఉగాది పండక్కి ఆ ఊరి వెంకటేశ్వర ఆలయంలో ముస్లీంల పూజలు..! విశిష్టత ఏమంటే..
కడప నగరంలోని తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఉగాదికి ముస్లింలు ఆయనను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి శారె సమర్పిస్తారు. ముస్లింల ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి..
- Sudhir Chappidi
- Updated on: Mar 20, 2026
- 7:13 pm
Andhra Pradesh: పదో తరగతి పరీక్ష రాస్తుండగా వింత శబ్ధాలు.. మ్యాటర్ తెలిసి విద్యార్థులు పరుగో పరుగు..
అది జడ్పీ స్కూల్.. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులంతా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంతలో తరగత గదిలోని ఓ మూల నుంచి వింత శబ్దాలు వచ్చాయి. ఏంటా అని చూడగా ఒక్కసారిగా అందరి గుండెలు గుభేల్ అన్నాయి. అసలేం జరిగింది..? దేన్ని చూసి విద్యార్థులు పరుగులు తీశారు..? అనేది తెలుసుకుందాం..
- Sudhir Chappidi
- Updated on: Mar 16, 2026
- 12:50 pm
ఐడియా అదిరింది గురూ.. 50 ఏళ్లుగా నో సిలిండర్.. ఆ హోటల్కు గ్యాస్తో పనిలేదు
అందరూ గ్యాస్ కొరతతో హోటళ్లు మూసేస్తున్నాం.. గ్యాస్ ఇబ్బంది ఉంది అని చెప్తుంటే.. ఇక్కడో హోటల్ మాత్రం తమకు గ్యాస్ పనిలేదని చెప్తోంది. అవును వంటలు చేయడానికి తమకు అసలు గ్యాసే అవసరమే లేదు అంటోంది. గ్యాస్ లేకుండానే ఈ హోటల్ దాదాపు 50 ఏళ్లుగా ప్రజలకు మంచి ఆహారాన్ని అందిస్తుంది. గ్యాస్ కొరతలేని ఈ హోటల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మనల్ని ఎవడురా ఆపేది అంటూ ముందుకు సాగుతుంది. ఇంతకు గ్యాస్ లేకుండా ఈ హోటల్ వంటలు ఎలా చేస్తుందో తెలుసుకుందాం పదండి.
- Sudhir Chappidi
- Updated on: Mar 14, 2026
- 8:04 pm
Andhra: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి అంటూ భార్యకు సూచనలు చేస్తూ…
కుటుంబ కలహాలు విషాదాంతానికి దారి తీశాయి. రాజంపేటలో భార్య ఉరివేసుకుంటుండగా అక్కడే ఉన్న భర్త ఆపకపోగా ఎలా ఉరి వేసుకోవాలో సూచిస్తూ వీడియో తీయడం కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, భర్తను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. .. ..
- Sudhir Chappidi
- Updated on: Mar 13, 2026
- 8:26 am
Kadapa: తిరుపతికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం.. వీడియో..
కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఎగబడ్డారు. బిందెలు, బకెట్లు, బాటిల్లు, డ్రమ్ములతో ట్యాంకర్లోని నెయ్యిని తోడేసి తీసుకెళ్లారు. దాదాపు 21 వేల లీటర్ల నెయ్యిలో 500 లీటర్లు మాత్రమే మిగిల్చారు. పోలీసులు చేరుకునేలోపు ఎక్కువ భాగం నెయ్యి తీసుకెళ్లడంతో భారీ నష్టం జరిగింది.
- Sudhir Chappidi
- Updated on: Mar 9, 2026
- 11:07 am
Andhra Pradesh: రెండో భద్రాద్రి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల సందడి ప్రారంభం
కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులు ప్రేమగా రెండో భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రధాన గోపురం నుంచి ఆలయం లోపలి మండపాల వరకు..
- Sudhir Chappidi
- Updated on: Mar 6, 2026
- 8:11 am
Ontimitta: ఒంటిమిట్ట రాములోరికి ఈ భక్తుడు ఏం చేయించాడంటే..?
రెండో భద్రాద్రిగా పేరొందిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రాముల వారి దేవాలయంకు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాపరెడ్డి భారీ విరాళం అందించారు. సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన మూడు బంగారు కిరీటాలను ఆలయానికి సమర్పించారు. ..
- Sudhir Chappidi
- Updated on: Mar 4, 2026
- 8:02 pm
Andhra: యూట్యూబ్లో చూసి ఎంతకు తెగించావ్రా.. వాడకం గురించి తెలిస్తే మైండ్ బ్లాంకే..
బైక్ దొంగతనాలు చేయడం సర్వసాధారణమే.. అయితే విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిన ఒక యువకుడు యూట్యూబ్లో దొంగతనం ఎలా చేయాలి..? అనే దానిని పరిశీలించి, నేర్చుకున్నాడు.. యూట్యూబ్లో చేసినట్లుగా ఖరీదైన బైక్లను దొంగలించి తక్కువ రేట్లకు వాటిని అమ్మేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. చివరకు పోలీసులకు పట్టుబడి మొత్తం కక్కాడు..
- Sudhir Chappidi
- Updated on: Mar 3, 2026
- 3:18 pm