AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudhir Chappidi

Sudhir Chappidi

Senior Correspondent - TV9 Telugu

sudhir.chappidi@tv9.com

తెలుగు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడాలో 15 ఏళ్ళ అనుభవం ఉంది . ప్రజాశక్తి విలేకరిగా కెరయర్ ప్రారంభం అయింది .. 2012 లో 10టివి స్టాఫ్ రిపోర్టర్ గా ఎలక్ట్రానిక్ మీడియా కెరియర్ ప్రారంభం . 2016 లో HMTV , 2017లో TV5, 2019 లో AP24X7 లో పనిచేసి 2021 లో TV9 లో అడుగుపెట్టాను .. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా ప్రతినిధిగా భాద్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra: వీడు అమాయకుడేం కాదు.. రైలులో బాలిక ఒంటరిగా దొరికిందని.. టాయిలెట్‌లోకి తీసుకెళ్లి.!

Andhra: వీడు అమాయకుడేం కాదు.. రైలులో బాలిక ఒంటరిగా దొరికిందని.. టాయిలెట్‌లోకి తీసుకెళ్లి.!

2019 జనవరి 27న సాయంత్రం 6 గంటలకు బాధితురాలు తన తల్లితో కలిసి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరిగా టాయిలెట్‌కు వెళ్ళింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ప్రసాద్ రెడ్డి అనే నిందితుడు ఆ బాలికను వెంబడించి టాయిలెట్ లోపలికి..

పుష్పగిరిలోని వెలసిన అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు…ఒక్కసారి చూసిన చాలు.. ఆ ఫలితం వెయ్యి..

పుష్పగిరిలోని వెలసిన అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాలు…ఒక్కసారి చూసిన చాలు.. ఆ ఫలితం వెయ్యి..

కడప జిల్లా పుష్పగిరిలో వెలసిన బ్రహ్మసూత్ర శివలింగాలు అత్యంత అరుదైనవి. ఇవి 1000 శివాలయాలు దర్శించిన ఫలితాన్నిస్తాయి. శివలింగాలపై నిలువు గీతలు కలిగి ఉండే ఈ అద్భుత లింగాలు అంతర్గత జ్ఞానాన్ని, దుఃఖ విముక్తిని ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి, ఆదిశంకరాచార్యులు సైతం వీటిని ప్రస్తావించారు. వీటి చరిత్ర, మహిమలు తెలుసుకోండి.

ఇక్కడి ఓళిగ బలే ఫేమస్ .. విదేశాలలో వాటికి భలే డిమాండ్.. ఇంతకీ అవెక్కడంటే

ఇక్కడి ఓళిగ బలే ఫేమస్ .. విదేశాలలో వాటికి భలే డిమాండ్.. ఇంతకీ అవెక్కడంటే

స్వీట్స్ అంటే అందరికీ నోరు ఊరి పోతుంది .. అలాంటిది ఇక్కడ చేసే ఓళిగలు అంటే అందరూ లొట్టలేసుకొని తినాల్సిందే .. అంత బాగుంటాయి మరి, ఇక్కడ తయారైన ఓళిగకు ప్రత్యేక స్థానం ఉంది ఆ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, జిల్లాలు దాటి రాష్ట్రాలు, రాష్ట్రాలు దాటి విదేశాలకు కూడా ఇక్కడ ఓళిగ వెళ్లి చేరుతుందంటే అది ఎంత ఫేమసో దానికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు,ఇంతకీ ఏమిటా ఓళిగ ఎక్కడ తయారుచేస్తారు అనే కదా.. రీడ్ దిస్.

Kadapa: ఈ చిన్ని చేతులు అద్భుతాన్ని చేశాయ్.. పిల్లాడు చేసిన పనికి ప్రొద్దుటూరు మురిసింది

Kadapa: ఈ చిన్ని చేతులు అద్భుతాన్ని చేశాయ్.. పిల్లాడు చేసిన పనికి ప్రొద్దుటూరు మురిసింది

అంతేకాకుండా పట్టణంలోని మురికి కాలువలకు అన్నిచోట్ల కంచెలు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆ విద్యార్థి కోరడంతో.. స్పందించిన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుంటామని ఆ బాలుడికి హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో కాలువలకు పైభాగాన ఎటువంటి కంచె లేకపోవడంతో చాలామంది అనేక సార్లు ఈ మురికి కాలువలో పడిన సంఘటనలు ఉన్నాయి.

Andhra Pradesh: నేను బతికే ఉన్నా.. నా ఆధార్ కార్డు ఇప్పంచండి మహాప్రభో..!

Andhra Pradesh: నేను బతికే ఉన్నా.. నా ఆధార్ కార్డు ఇప్పంచండి మహాప్రభో..!

అన్న చనిపోతే తమ్ముడి ఆధార్ తొలగించారు అధికారులు. అడిగితే ఢిల్లీనో.. హైదరాబాదో వెళ్ళాలంటూ ఉచిత సలహా ఇవ్వడంతో ఓ అభాగ్యుడు తన ఆవేదనను వెళ్ళబుచుకున్నాడు. ఏ పనికైనా ఆధార్ తప్పనిసరి కావడం అతనికి ఆధార్ కార్డు లేక ఏ పని కాకపోవడంతో అధికారుల చుట్టూ కాళ్లు అడిగేలాగా తిరుగుతున్నాడు. తొలగించడమే మా వంతు ఆధార్ కావాలంటే ఢిల్లీలో.. హైదరాబాదో వెళ్ళు అంటూ అధికారులు అతనికి సూచిస్తున్నారు.

సీతాదేవి దాహం తీర్చిన బావి.. రామయ్య బాణంతో భూమిలో నుంచి పుట్టిన నీటి గొప్పతనమే వేరు!

సీతాదేవి దాహం తీర్చిన బావి.. రామయ్య బాణంతో భూమిలో నుంచి పుట్టిన నీటి గొప్పతనమే వేరు!

సీతారామ లక్ష్మణుల గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత విన్నా తక్కువే ఎన్నో కథలు మరెన్నో అనుభూతులు ప్రతి కధకి ఒక కొత్తదనం వస్తుంది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ చరిత్ర కూడా ఒక ప్రత్యేక అనుభూతిని కలుగజేస్తుంది సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకచోట సీతాదేవికి దాహం వేస్తే అక్కడ ఎటువంటి కొలను లేకపోతే రాములవారు తన బాణాన్ని భూమిలోకి సంధించి నీటిని పొంగించి సీతాదేవి దాహం తీర్చారంట ఆ తర్వాత ఆమె తన కోసమే కాకుండా ఇక్కడ ఉండే పశుపక్షాదులు కూడా దాహార్తిని తీర్చుకోవాలని కోరడంతో ఇప్పటికీ ఆ కొలను దేదీప్యంగా నీటితో నిండి ఉంటుంది ..ఇంతకీ అది ఎక్కడ అనుకుంటున్నారా ఈ కథ చదవండి మరి.

Andhra Pradesh: మోసం చేయడానికి వాళ్లే కావాలి.. సైబర్ క్రిమినల్స్ ఇలా గురి పెట్టారేంటి..?

Andhra Pradesh: మోసం చేయడానికి వాళ్లే కావాలి.. సైబర్ క్రిమినల్స్ ఇలా గురి పెట్టారేంటి..?

డిజిటల్ కీటుగాళ్లు కడప జిల్లా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే కడప జిల్లాలో గతంలో ఒక డిజిటల్ కేసు నమోదు కాగా, ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ఫోన్ కాల్స్ చేయడం, సిబిఐ అధికారులం అంటూ వారిని బెదిరించడం, వారి వద్ద నుంచి లక్షలకు లక్షల రూపాయలు దండుకుంటున్నారు.

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

మనిషి ఆరోగ్యానికి తాజా పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు, ఆహార నిపుణులు కూడా పండ్లు, కూరగాయలు తీసుకోమని చెబుతారు. చర్మ సంరక్షణ కూడా ఆరోగ్యంలో భాగమే. ఆరోగ్య రక్షణలో భాగంగా సి విటమిన్‌ కలిగిన పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఇది ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడటంలో ఎంతగానో సహకరిస్తాయి.

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌

పెరుగుతున్న డయాబెటిస్‌ కేసులు.. స్కిన్‌ క్రీమ్‌ రూపంలో ఇన్సులిన్‌

మధుమేహ రోగులకు తీపి కబురు! ఇంజెక్షన్ల బాధ నుండి ఉపశమనం కలిగించే ఇన్సులిన్ స్కిన్ క్రీమ్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది చర్మం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం జంతువులపై విజయవంతంగా పరీక్షించారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే, 5-10 ఏళ్లలో ఇది అందుబాటులోకి వచ్చి, కోట్లాది మంది మధుమేహ బాధితులకు గొప్ప ఆశాకిరణంగా నిలుస్తుంది.

Kadapa: భర్త తాగి కొడుతున్నాడని పుట్టింటికి వెళ్లిన భార్య.. అతను ఊహించని షాక్ ఇచ్చాడు..

Kadapa: భర్త తాగి కొడుతున్నాడని పుట్టింటికి వెళ్లిన భార్య.. అతను ఊహించని షాక్ ఇచ్చాడు..

తాగుబోతు భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. కడప జిల్లాకు చెందిన ఆదిలక్ష్మి తన మూడు పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిన 20 రోజులకే, ఆమె భర్త మారుతీ రాజు తన పేరుపై డెత్ సర్టిఫికేట్ తీసి పంపించాడు.

మీ మొబైల్ ఫోన్‌ పోయిందా? ఐతే వెంటనే ఇలా చేస్తే.. రికవరీ పక్కా…!

మీ మొబైల్ ఫోన్‌ పోయిందా? ఐతే వెంటనే ఇలా చేస్తే.. రికవరీ పక్కా…!

నేటి కాలంలో మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయిన సెల్ ఫోన్ లేకపోతే మనిషి ఉండలేకపోతున్నాడు. కొత్త కొత్త మొబైల్స్ ను కొనడం వాటిని పోగొట్టుకోవడం ఆ తర్వాత తల పట్టుకోవడం ఇది సర్వసాధారణమైంది. అందుకే పోలీసులు సెల్‌ ఫోన్ రికవరీ మేళాలు చేస్తున్నారు. పోలీసులకు వస్తున్న ఫిర్యాదులలో..

Andhra News: ఖాకీ మాత్రమే కాదు.. యమ కంత్రి.. సీఐ సినిమ్యాటిక్ స్కెచ్‌ మాములుగా లేదుగా!

Andhra News: ఖాకీ మాత్రమే కాదు.. యమ కంత్రి.. సీఐ సినిమ్యాటిక్ స్కెచ్‌ మాములుగా లేదుగా!

ఈ మధ్య కొందరు పోలీసులు.. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే కేసులను పట్టించుకోవడం పక్కన పెట్టి.. సివిల్ పంచాయతీలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే చిల్లర రాలుతుందిగా మరి.. అందుకే ఈ మధ్య చాలా మంది పోలీసుల తీరును పడుతున్నారు. సివిల్ పంచాయతీలలో వేలు పెట్టడం, అవి బయటకు పొక్కితే వేటు వేయించుకొని ఖాళీగా కూర్చోవడం ఇదే పోలీసుల తీరుగా మారిపోయింది. తాజాగా అలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది.