South Central Railway: చలికాలంలో ప్రయాణికులకు వెచ్చన వార్త చెప్పిన రైల్వేశాఖ.. ఇకపై ఆ రూట్లో..
రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్న పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
