AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Central Railway: చలికాలంలో ప్రయాణికులకు వెచ్చన వార్త చెప్పిన రైల్వేశాఖ.. ఇకపై ఆ రూట్‌లో..

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్న పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

Anand T
|

Updated on: Dec 02, 2025 | 3:28 PM

Share
రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా  ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్నట్టు పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్నట్టు పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

1 / 5
రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా  ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్నట్టు పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. శీతాకాలంలో ప్రయాణికుల రద్దీ దృష్యా ప్రత్యేక రైళ్ల సేవలను పొడగిస్తున్నట్టు పేర్కొంది. శీతాకాలపు చిలిని తట్టుకుని ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణాలు సాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.

2 / 5
. రైల్వేశాఖ ప్రకటన ప్రకారం.. రాజ్‌కోట్ నుండి మహబూబ్‌నగర్‌కు మధ్య రాకపోకలు సాగించే 09575 నెంబర్ గల ట్రైన్ డిసెంబర్ 1 నుండి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది.

. రైల్వేశాఖ ప్రకటన ప్రకారం.. రాజ్‌కోట్ నుండి మహబూబ్‌నగర్‌కు మధ్య రాకపోకలు సాగించే 09575 నెంబర్ గల ట్రైన్ డిసెంబర్ 1 నుండి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది.

3 / 5
 ఇక మహబూబ్‌నగర్-రాజ్‌కోట్ మధ్య నడిచే 09576 నెంబర్ గల స్పెషల్‌ ట్రైన్ డిసెంబర్ 2 నుండి 30 వరకు ప్రతి మంగళవారం ప్రయాణికులకు మహబూబ్‌నగర్ స్టేషన్‌లో ఉందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది.

ఇక మహబూబ్‌నగర్-రాజ్‌కోట్ మధ్య నడిచే 09576 నెంబర్ గల స్పెషల్‌ ట్రైన్ డిసెంబర్ 2 నుండి 30 వరకు ప్రతి మంగళవారం ప్రయాణికులకు మహబూబ్‌నగర్ స్టేషన్‌లో ఉందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది.

4 / 5
 అలాగే ఓఖా-మధురై మధ్య రాకపోకలు సాగించే సర్వీసులను కూడా పొడిగించినట్టు రైల్వేశాఖ తెలిపింది ఈ మార్గంలో రాకపోకలు సాగించే 09520 నెంబర్ గల ట్రైన్ ప్రతి సోమవారం, 09519 నెంబర్ గల స్పెషల్ ట్రైన్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సేవలు జనవరి 2026 వరకు కొనసాగుతాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

అలాగే ఓఖా-మధురై మధ్య రాకపోకలు సాగించే సర్వీసులను కూడా పొడిగించినట్టు రైల్వేశాఖ తెలిపింది ఈ మార్గంలో రాకపోకలు సాగించే 09520 నెంబర్ గల ట్రైన్ ప్రతి సోమవారం, 09519 నెంబర్ గల స్పెషల్ ట్రైన్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సేవలు జనవరి 2026 వరకు కొనసాగుతాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

5 / 5
Follow Us
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్