AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్నారని భార్యపై ఈర్ష్య.. కన్న బిడ్డల ఎదుటే భార్యను హతమార్చిన భర్త..

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలోని పారా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త (37)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు 12 ఏళ్లు, కుమారుడికి ఐదేళ్లు ఉన్నాయి. టూర్ అండ్‌ ట్రావెల్ ఏజెన్సీని బిజినెస్‌ చేస్తున్నాడు. గృహిణి అయిన అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉండటాన్ని అతను సహించలేకపోయాడు. అందులో తనను భార్య బ్లాక్‌ చేయడాన్ని భర్తకు మరింత కోపం తెప్పించింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు సైతం జరిగాయి. భార్యకు ఎవరితోనో ఎఫైర్..

Instagram: ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్‌ ఉన్నారని భార్యపై ఈర్ష్య.. కన్న బిడ్డల ఎదుటే భార్యను హతమార్చిన భర్త..
Man Killed His Wife
Srilakshmi C
|

Updated on: Aug 14, 2023 | 2:50 PM

Share

లక్నో, ఆగస్టు 14: భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ అధికంగా ఉన్నారని భర్త అసూయపడ్డాడు. దీంతో భార్య భర్త అకౌంట్ ను ప్రైవేట్ లో పెట్టింది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త కాపురాన్ని గుల్లచేశాడు. కన్నబిడ్డల ఎదుటే భార్యను అతిదారుణంగా హతమార్చాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం ఆదివారం (ఆగస్టు 13) ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలోని పారా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త (37)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు 12 ఏళ్లు, కుమారుడికి ఐదేళ్లు ఉన్నాయి. టూర్ అండ్‌ ట్రావెల్ ఏజెన్సీని బిజినెస్‌ చేస్తున్నాడు. గృహిణి అయిన అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉండటాన్ని అతను సహించలేకపోయాడు. అందులో తనను భార్య బ్లాక్‌ చేయడాన్ని భర్తకు మరింత కోపం తెప్పించింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు సైతం జరిగాయి. భార్యకు ఎవరితోనో ఎఫైర్ ఉందని అనుమానం పెట్టుకున్నాడు.

నాన్నే అమ్మను చంపాడు..!

ఆదివారం పిల్లలు, భార్యతో కలిసి కారులో రాయ్‌బరేలీకి బయల్దేరారు. మార్గం మధ్యలో సుల్తాన్‌పూర్‌లోని ముజేష్ కూడలి వద్ద కారు ఆపి భార్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అదే వాహనంలో లాక్‌ చేసుకుని ఉండిపోయాడు. అనుమానాస్పదంగా వాహనాన్ని పార్కింగ్‌ చేయడంతో యూపీఈఐడీఏకు చెందిన పెట్రోలింగ్‌ బృందం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీ చేపట్టగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తమ కళ్ల ముందే తల్లిని దారుణంగా చంపాడని కుమార్తె, కుమారుడు పోలీసులకు తెలిపారు. వారి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి