RailYatri data for sale: రైల్‌యాత్రి యూజర్లకు షాకింగ్ న్యూస్.. డార్క్‌ వెబ్‌సైట్‌లో బేరానికి 3 కోట్ల రైల్వే ప్రయాణికుల డేటా..

రైల్‌యాత్రి మొబైల్‌ యాప్‌ను సైబర్‌ నేరగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా హ్యాక్ చేశారు. రైల్‌యాత్రి యాప్‌ నుంచి దాదాపు 3.1 కోట్ల ప్రయాణికులకు సంబంధించిన డేటా పాయింట్ల సెట్‌ను..

RailYatri data for sale: రైల్‌యాత్రి యూజర్లకు షాకింగ్ న్యూస్.. డార్క్‌ వెబ్‌సైట్‌లో బేరానికి 3 కోట్ల రైల్వే ప్రయాణికుల డేటా..
Railyatri Data For Sale
Follow us

|

Updated on: Feb 21, 2023 | 8:12 PM

రైల్‌యాత్రి మొబైల్‌ యాప్‌ను సైబర్‌ నేరగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా హ్యాక్ చేశారు. రైల్‌యాత్రి యాప్‌ నుంచి దాదాపు 3.1 కోట్ల ప్రయాణికులకు సంబంధించిన డేటా పాయింట్ల సెట్‌ను బ్రీచ్‌ ఫోరమ్‌లలో ఆదివారం (ఫిబ్రవరి 19) అమ్మకానికి ఉంచినట్లు హెచ్‌టీ గుర్తించింది. డేటా కొనుగోలు చేయాలంటే సంప్రదించవల్సిన లింక్‌లను సైతం సదరు వెబ్ ఫోరమ్‌ ప్రస్తావించింది. యూనిట్‌82 పేరుతో హ్యాకర్‌ ఈ డేటాను అమ్మకానికి పెట్టాడు. నిజానికి డిసెంబర్ 2022లోనే ఈ యాప్‌ను హ్యాక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇజ్రాయెల్‌లో గతేడాది ఆగస్టు 6 నుంచి యూనిట్82 బ్రీచ్డ్ ఫోరమ్‌లలో సభ్యత్వం కలిగి ఉన్నట్లు సైబర్ టీం గుర్తించింది. సైబర్ పోలీసు అధికారులు లీక్‌ను ట్రాక్ చేసేందుకు యత్నిస్తున్నారు.

యాప్‌ యూజర్ల డేటా ప్రమాదకర వ్యక్తుల చేతిలోకి చేరితే.. ముఖ్యంగా ఫోన్ నంబర్‌ల వంటి డేటా ద్వారా పెద్ద ఎత్తున దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుంది. ఆర్ధిక మోసాలు, నేరాలు లక్ష్యంగా ఈ నంబర్‌లను ఉపయోగించవచ్చు. ఇక పేర్లు, ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లతో సిమ్ కార్డుల కొనుగోలు, బ్యాంక్ ఆర్థిక లావాదేవీల వంటి పలు నేరాలలో ఉపయోగించేందుకు నకిలీ డాక్యుమెంట్లను సిద్ధం చేయడానికి ఉపయోగించవచ్చని ఓ సైబర్ పోలీసధికారి తెలిపారు.

రైల్‌యాత్రి అనేది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆధ్వర్యంలోని ఓ మొబైల్‌ యాప్. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం.. వంటి ఇతర రైల్వే సమాచారాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు రెండు లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతం వీరి డేటా అంతా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..