PM Narendra Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా ఒకేసారి లక్ష మందికి రిక్రూట్‌మెంట్ లెటర్స్..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకేసారి లక్ష మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ చేయనున్నారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో వేర్వేరు పోస్టుల్లో నియమితులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 12వ తేదీన ఎంప్లాయ్‌మెంట్ మేళా కింద నిర్వహించనున్నారు.

PM Narendra Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా ఒకేసారి లక్ష మందికి రిక్రూట్‌మెంట్ లెటర్స్..!
Narendra Modi
Follow us

|

Updated on: Feb 11, 2024 | 7:04 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఒకేసారి లక్ష మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ చేయనున్నారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో వేర్వేరు పోస్టుల్లో నియమితులయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 12వ తేదీన ఎంప్లాయ్‌మెంట్ మేళా కింద నిర్వహించనున్నారు. దేశంలోని 47 చోట్ల ఏకకాలంలో ఉపాధి మేళాను నిర్వహించనున్నారు. దీనితో పాటు న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిపన కర్మయోగి భవన్ ఫేజ్ 1 నిర్మాణ పనులను ప్రధాని మోదీ అదేరోజు ప్రారంభించనున్నారు.

దేశంలో ఉద్యోగాల కల్పనలో ఉపాధి మేళా ఒక ముఖ్యమైన అడుగు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫిబ్రవరి 12న ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి లక్ష మందికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. అంతేకాకుండా, కొత్తగా నియమితులైన ఉద్యోగులు ఆన్‌లైన్ మాడ్యూల్ కర్మయోగి ప్రారంభం ద్వారా కూడా శిక్షణ పొందుతారు. ఈ కార్యక్రమం కింద, కర్మయోగి పోర్టల్‌లో 880కి పైగా ఇ-లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వివిధ శాఖలు ఈ లక్ష ఉద్యోగాలు కల్పిస్తోంది. వీటిలో రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్య, అణు ఇంధనం, రక్షణ శాఖ, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖలు ఉన్నాయి. ఉపాధి మేళా ద్వారా యువత మరిన్ని అవకాశాలు పొందాలని భావిస్తున్నారు. దేశాభివృద్ధితో వారిని అనుసంధానం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన క‌ర్మయోగి భ‌వ‌న్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించ‌నున్నారు. ఈ కాంప్లెక్స్ ద్వారా, మిషన్ కర్మయోగి వివిధ కార్యక్రమాలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు వీలవుతుంది. మిషన్ కర్మయోగి కింద, ఉద్యోగులకు నైతిక విలువలపై శిక్షణ ఇస్తారు. సమాజంలోని వివిధ వర్గాల, భౌగోళిక ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా వారి బాధ్యతలను నిర్ణయించుకుంటారు. దీంతో విధి నిర్వహణలో బాధ్యత కలిగిన అధికారులుగా మారుతారని మోదీ సర్కార్ భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!