Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఉచిత బియ్యం పొందాలంటే.. ఇకపై ఇలా చేయాల్సిందే..

మీరు రేషన్ కార్డుదారుడు అయిండి.. ప్రభుత్వ రేషన్ పధకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే..? ఈ ముఖ్య గమనిక మీకోసమే.

Alert: రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక.. ఉచిత బియ్యం పొందాలంటే.. ఇకపై ఇలా చేయాల్సిందే..
Ration Card
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 22, 2022 | 2:08 PM

మీరు రేషన్ కార్డుదారుడు అయిండి.. ప్రభుత్వ రేషన్ పధకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే..? ఈ ముఖ్య గమనిక మీకోసమే. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సామాన్యులకు ఇచ్చే రేషన్‌ నిబంధనల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు రేషన్ పొందేందుకు లబ్ధిదారులు ఒకసారి కాదు రెండు సార్లు బొటన వేలి ముద్ర వేయాల్సి ఉంది. ఈ నిబంధనను తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి వ్యక్తికి కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఐదేసి కిలోల చొప్పున నిత్యావసర వస్తువులు ఇస్తున్నాయి. దీంతో ఈ సదుపాయాన్ని పొందే లబ్దిదారులు.. ఇకపై తన బొటనవేలు ముద్రలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో రెండుసార్లు వేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం, లబ్ధిదారుడు తన బొటనవేలు ముద్రను నమోదు చేసిన తర్వాత సంబంధిత రేషన్ కేంద్రాల్లో నిత్యావసర వస్తువులు పొందుతున్నాడు. అయితే అక్టోబర్‌ నుంచి ఈ విధానంలో పలు మార్పులు చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. మరోవైపు ఈ నిర్ణయంపై ఆ రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వం వివరణ ఇలా ఉంది. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(TPDS) పారదర్శకతను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) ప్రకారం, దేశంలోని దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమలు, బియ్యం(ఆహారధాన్యాలు) కిలోకు వరుసగా రూ. 2-3 చొప్పున సబ్సిడీపై అందజేస్తోన్న విషయం విదితమే.

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ