AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు ముఖ్య సూచన.. రైళ్లలో ఇక ఆ సౌకర్యం అందుబాటులో ఉండదు..

రైళ్లలో ప్రయాణికులకు ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పించే ప్రాజెక్ట్‌ను రైల్వే రద్దు చేసింది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, రైల్వేకి ఈ ప్రాజెక్ట్ ప్రయోజనకరంగా లేదు. దీని గురించి ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. 

Indian Railways: రైల్వే ప్రయాణికులకు ముఖ్య సూచన.. రైళ్లలో ఇక ఆ సౌకర్యం  అందుబాటులో ఉండదు..
Indian Railways
Sanjay Kasula
|

Updated on: Aug 09, 2021 | 10:01 AM

Share

రైళ్లలో ప్రయాణికులకు ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పించే ప్రాజెక్ట్‌ను రైల్వే రద్దు చేసింది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, రైల్వేకి ఈ ప్రాజెక్ట్ ప్రయోజనకరంగా లేదు. దీని గురించి ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పైలట్. వైఫై ఆధారిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఉచిత వైఫై ఇంటర్నెట్ అందించడానికి రైల్వే ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. Google సంస్థ ఈ సేవను అందిస్తోంది.

మీరు రైల్వే స్టేషన్‌కు వెళితే మీరు వైఫై కోసం అభ్యర్థించాలి. ఆ తర్వాత మీకు 30 నిమిషాల పాటు ఉచిత వైఫై లభిస్తుంది. మీకు ఇంకా 30 నిమిషాల తర్వాత వైఫై అవసరమైతే మీరు దాని కోసం కొంత చెల్లించాలి. మీరు 30 నిమిషాల పాటు పొందే ఉచిత వైఫై కేవలం 1 Mbps వేగంతో ఉంటుంది.

రైళ్లలో వైఫై సదుపాయం గురించి ప్రభుత్వం ఈ టెక్నిక్ తరచుగా బ్యాండ్‌విడ్త్ ఛార్జీలు రూపంలో ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉచిత వైఫై ఖర్చుతో కూడుకున్నది కాదని పేర్కొంది. అదే సమయంలో ప్రయాణీకులకు ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ లభ్యత కూడా సరిపోలేదు. అందుకే ప్రాజెక్ట్‌ను వదలి రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

రైల్లో వైఫై సౌకర్యం అందించడానికి ఎంత ఖర్చవుతుంది.

2011 లో హౌరా రాజధానిలో వైఫై సేవ మొదటిసారిగా అందుబాటులోకి వచ్చినప్పుడు రైలులో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయి. పరికరం ఉపగ్రహంతో కమ్యూనికేట్ చేసింది. రైల్లో వైఫై సేవను అందించింది. రాజధానిలో ఇన్‌స్టాల్ చేయడానికి పరికరాలకు రూ .6.30 కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ పరికరాల ధర తగ్గినప్పటికీ రైలు వెనుక ఖర్చు సుమారు రూ .2 కోట్లు ఉంది.

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?