AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024: 11 రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్‌.. మోడీ ఓటు వేసేది అక్కడే

సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు.. 93 సీట్లకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 26 స్థానాలు ఉన్న గుజరాత్‌లో సూరత్‌ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. దీంతో 25 సీట్లకే పోలింగ్ జరగుతోంది. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్నారు.

Lok Sabha Elections 2024: 11 రాష్ట్రాల్లో మూడో విడత పోలింగ్‌.. మోడీ ఓటు వేసేది అక్కడే
Lok Sabha Elections 2024
Subhash Goud
|

Updated on: May 07, 2024 | 6:52 AM

Share

సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు.. 93 సీట్లకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 26 స్థానాలు ఉన్న గుజరాత్‌లో సూరత్‌ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. దీంతో 25 సీట్లకే పోలింగ్ జరగుతోంది. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా. రాజ్‌గడ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. శివరాజ్‌ సింగ్ చౌహాన్ సైతం ఈ విడత పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో ఓటు వేయనున్నారు.

గుజరాత్ తర్వాత కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్‌లో 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్‌లో 7 ఏడు స్థానాలు సహా పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం, గోవాలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తన తొలి ఎన్నికల్లో పోర్‌బందర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై పోటీ చేయనున్నారు. రాజ్‌కోట్‌లో, క్షత్రియ, రాజ్‌పుత్ వర్గాల గురించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కేంద్ర మంత్రి పర్షోత్తమ్ సింగ్ రూపాలా ఎంపీగా ఎన్నికయ్యే మార్గం కనిపిస్తోంది.

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి నుండి పోటీ చేయనున్నారు, ఇది బీజేపీకి చెందిన జైవీర్ సింగ్‌పై సీటును నిలుపుకోవాలనే ఆశతో ఉంది. ఇంకా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి సునేత్ర పవార్‌ను రంగంలోకి దించినందున మహారాష్ట్రలోని బారామతి పవార్ వర్సెస్ పవార్ పోరుకు సాక్షిగా సిద్ధమైంది, అయితే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి మూడుసార్లు ఎంపీగా ఉన్న సుప్రియా సూలేపై సీటును నిలబెట్టుకోవడానికి పందెం వేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెండి ధర భారీగా పడిపోనుందా..?
వెండి ధర భారీగా పడిపోనుందా..?
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
చిరంజీవి హిట్ కొడితే ఇలా ఉంటది.. ఒకే ఫ్యామిలీ నుంచి 140 టికెట్లు.
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
క్రికెటర్ కావాలనుకుంటే.. అనుకోని ప్రమాదం క్రీడా మంత్రిని చేసింది
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
ఇంట్లో ఇన్సులిన్ మొక్కను ఎలా పెంచాలి? ఇది డయాబెటిస్‌ వారికి వరం!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
కరాచీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి!
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
NTRకి భారతరత్న తెలుగు ప్రజల ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు అనిపిస్తుందా? అసలు కారణాలు ఇవే!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. 3 నెలల్లోనే 10 కిలోల బరువు తగ్గవచ్చు!
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
రోజా కూతురును చూశారా? సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా
71 పరుగులకే 4వికెట్లు ఢమాల్..ఇండోర్‌లో కష్టాల్లో పడ్డ టీమిండియా