US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఆయన కార్యాలయంలోనే మట్టుబెట్టాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, రోరింగ్ లయన్ పేర్లతో జరిగిన ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ పలు గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి, భారత పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది.
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”, “ఆపరేషన్ రోరింగ్ లయన్” పేర్లతో ప్రారంభమైన ఈ సైనిక చర్యలో టోమహాక్, జీబీయూ-28 బంకర్ బస్టర్ బాంబులు ఖమేనీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 30కి పైగా క్షిపణి దాడులతో 86 ఏళ్ల ఖమేనీని అంతమొందించారు. ఈ దాడుల్లో ఆయన కుమార్తె, మనవరాలు, అల్లుడు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prince Yawar: హనీ ట్రాప్లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్
Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ
Samantha: సమంత ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

