‘బీజూ జనతాదళ్ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు’.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు ఓటు వేయని తల్లులు, అక్కచెల్లెల్లు, చిన్న పిల్లలు, ఆడబిడ్డలపై ఆ పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడతారన్నారన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని 25 ఏళ్ల రిమోట్ కంట్రోల్ ప్రభుత్వ విధానాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. తాజాగా జరిగిన బీజూ జనతాదళ్ కార్యకర్తల వేధింపుల ఘటనను ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో వివరించిన వీడియోను షేర్ చేశారు.

'బీజూ జనతాదళ్ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు'.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
Dharmendra Pradhan
Follow us

|

Updated on: May 26, 2024 | 5:50 PM

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ కు ఓటు వేయని తల్లులు, అక్కచెల్లెల్లు, చిన్న పిల్లలు, ఆడబిడ్డలపై ఆ పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడతారన్నారన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఒడిశాలోని 25 ఏళ్ల రిమోట్ కంట్రోల్ ప్రభుత్వ విధానాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. తాజాగా జరిగిన బీజూ జనతాదళ్ కార్యకర్తల వేధింపుల ఘటనను ఒక మహిళ తన ఎక్స్ ఖాతాలో వివరించిన వీడియోను షేర్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్. దీనిపై స్పందించని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‎ను నిస్సహాయ వ్యక్తిగా అభివర్ణించారు. ఇదీ నవీన్ పట్నాయక్ పరిపాలనలో మహిళలకున్న హోదా, గౌరవం అని ఎద్దేవా చేశారు. ఎవరైనా తమకు అనుకూలంగా ఓటు వేయలేదని తెలిస్తే బిజూ జనతాదళ్ వారు తల్లులను, కూతుళ్లను, అక్కాచెల్లెళ్లను కొట్టి తమ దర్పం చూపారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజాస్వామ్య హక్కులు బలవంతంగా హరించబడతాయన్నారు. ఇక్కడ అమ్మాయిల పరిస్థితి కూడా అంతే అని నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల రిమోట్ కంట్రోల్ ప్రభుత్వ పాలనా వైఫల్యం అని మండిపడ్డారు.

నవీన్ పట్నాయక్‌ను అతని సన్నిహితులు ఇలా చేతగాని పాలన అందించేలా మార్చారన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహిళా శక్తిని కించపరిచి పైశాచిక ఆనందం అనుభవించే అనైతిక ప్రవర్తనను ఒడిశా ప్రజలు అంగీకరించరని తెలిపారు. నవీన్‌బాబుకు, బిజూ జనతాదళ్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఒడిశా డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బిజూ జనతాదళ్ రౌడీలను అరెస్ట్ చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ డిమాండ్ చేశారు. ఒడిశాలో గత 25 ఏళ్లుగా బిజూ జనతాదళ్ అధికారంలో ఉందని.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 21 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ 4 వ్యాధులు గ్యారెంటీ..
ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ 4 వ్యాధులు గ్యారెంటీ..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి