కొత్త పెళ్లి జంటకు 9 లక్షల జరిమానా..! 50 మందికి అనుమతి ఉంటే 1000 మందిని పిలిచినందుకు ఫైన్..

ఛత్తీస్ గడ్‌లోని సుర్గుజా జిల్లాలో ఓ వివాహ వేడుకకు 1000 మందికి పైగా అతిథులు హాజరైనందుకు అధికారులు రూ.9 లక్షల 50 వేల జరిమానా విధించారు.

కొత్త పెళ్లి జంటకు 9 లక్షల జరిమానా..! 50 మందికి అనుమతి ఉంటే 1000 మందిని పిలిచినందుకు ఫైన్..
Marriage Wedding Hindu India
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 06, 2021 | 8:58 AM

ఛత్తీస్ గడ్‌లోని సుర్గుజా జిల్లాలో ఓ వివాహ వేడుకకు 1000 మందికి పైగా అతిథులు హాజరైనందుకు అధికారులు రూ.9 లక్షల 50 వేల జరిమానా విధించారు. అంతేకాదు జిల్లా యంత్రాంగం ఆ ఫంక్షన్ హాల్‌కి సీలు వేసింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డిఎం సంజీవ్ కుమార్ సూచనలను అనుసరించి ఫైన్ వేసినట్లు సుర్గుజా జిల్లా అధికారులు తెలిపారు. మ్యారేజ్ హాల్ మేనేజర్, వధూవరుల వైపు మొత్తం కలిపి రూ.9 లక్షల 50 వేల జరిమానా విధించామని పేర్కొన్నారు.

అంబికాపూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రదీప్ సాహు మాట్లాడుతూ.. ఈ నెల 2 వ తేదీన నగరంలోని చౌరేసియా మ్యారేజ్ గార్డెన్‌లో వివాహం జరిగింది. ఈ సమయంలో పెళ్లికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. దర్యాప్తు చేసినప్పుడు సుమారు 1000 మంది అతిథులు హాజరయ్యరని తేలింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వివాహ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది.

జిల్లాలో పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్యను గరిష్టంగా 50 గా నిర్ణయించారు. చౌరాసియా మ్యారేజ్ గార్డెన్ ఆపరేటర్ వీరేంద్ర చౌరేషియాపై 4 లక్షల 75 వేల రూపాయలు, వరుడు తండ్రి సరోజ్ సాహుపై 2 లక్షల 37 వేల రూపాయలు, వరుడిపై 2 లక్షల 37 వేల రూపాయలు ఫైన్ విధించారు. జరిమానా చెల్లింపును మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పంపినట్లు అధికారి తెలిపారు. కోవిడ్ -19 నివారణకు సుర్గుజా జిల్లా యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

గతంలో.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన రాంబాబుకు.. కొవిడ్ నిబంధనలను అనుసరించి 20 మందితో వివాహం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అందుకు విరుద్ధంగా అతను ఏకంగా 200 మందిని పిలవడంతో 2 లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఎవరూ ఇలా నిబంధనలు ఉల్లంఘించకుండా అధికారులు భారీ జరమానా విధిస్తున్నారు.

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 గా నమోదు..

Andhra Pradesh: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!

Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు

Andhrapradesh: ‘జగనన్న హౌసింగ్ కాలనీలకు ఇసుక కొరత లేనే లేదు’.. వారికి ఫ్రీగానే ఇస్తున్నామన్న ద్వివేది

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు