AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

81 ఏళ్ల వయసులో డిగ్రి పూర్తి చేశాడు..మీ పట్టుదలకు సలాం తాత

మనదేశం తరుపున మూడు యుద్ధాల్లో పొరాడిన ఓ జవాన్ 81 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొందారు. హర్యాణాకు చెందిన లాల్ సింగ్ గోద్రా అనే వృద్ధుడు ఇగ్రో నుంచి బీఏ డిగ్రీ పట్టాను స్వీకరించారు. భారత ఆర్మీలో పనిచేసిన ఆయన 1962,1965,1971 లో యుద్ధాల్లో పాల్గొన్నారు.

81 ఏళ్ల వయసులో డిగ్రి పూర్తి చేశాడు..మీ పట్టుదలకు సలాం తాత
Lal Singh
Aravind B
|

Updated on: Apr 04, 2023 | 2:25 PM

Share

మనదేశం తరుపున మూడు యుద్ధాల్లో పొరాడిన ఓ జవాన్ 81 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొందారు. హర్యాణాకు చెందిన లాల్ సింగ్ గోద్రా అనే వృద్ధుడు ఇగ్రో నుంచి బీఏ డిగ్రీ పట్టాను స్వీకరించారు. భారత ఆర్మీలో పనిచేసిన ఆయన 1962,1965,1971 లో యుద్ధాల్లో పాల్గొన్నారు. పదవి విరమణ చేసిన అనంతరం హర్యాణాలోని రవాణా శాఖలో పనిచేశారు. అందులో నుంచి కూడా రిటైర్ అయ్యాక కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. గతంలో విద్యార్హతలు తక్కువగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు పడినట్లు లాల్ సింగ్ తెలిపాడు. తన మనవళ్లు, మనువరాళ్లను చూసి తాను కూడా చదువుకోవాలనుకున్నాడు. ఇనంతరం ఇగ్రోలో చేరారు. 10,12 వ తరగతులను కూడా ఆయన అక్కడే పూర్తి చేశారు.

అయితే భారత్ తరుపున మూడు యుద్ధాల్లో పాల్గొన్న ఆయన…ఇప్పటికీ చదువుకోవడానికి వెనకాడటం లేదు. ప్రస్తుతం బీఏ పట్టా తీసుకున్న ఆయన..భవిష్యత్ లో కూడా ఎంఏ చేస్తానని ఆ తర్వాత పీచ్ డీ కూడా పూర్తి చేస్తానని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఇగ్నో 36వ స్నాతకోత్సవ కార్యక్రామానికి వచ్చిన ఆయన తన పట్టాను స్వీకరించారు. అధికారులు ఆయన్ను సన్మానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..