టాప్ 10 న్యూస్ @ 1 PM
1.జగన్-చిరంజీవి కలిసింది అందుకేనా ? తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా చర్చనీయాంశమైన ఏపీ ముఖ్యమంత్రి జగన్, మెగాస్టార్ చిరంజీవిల భేటీకి ముహూర్తం కుదిరింది. సోమవారం అమరావతి ఇందుకు వేదికైంది. వీరిద్దరి భేటీకి సంబంధించి.. Read More 2.ట్రోఫీ ఆడేందుకు వెళ్తూ.. అనంతలోకాలకు హాకీ క్రీడాకారులు.. మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడిన ఈ ఘటనలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు.. Read More 3.జేసీ సూట్కేసులో రూ.6 లక్షలు మాయం..! […]

1.జగన్-చిరంజీవి కలిసింది అందుకేనా ? తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా చర్చనీయాంశమైన ఏపీ ముఖ్యమంత్రి జగన్, మెగాస్టార్ చిరంజీవిల భేటీకి ముహూర్తం కుదిరింది. సోమవారం అమరావతి ఇందుకు వేదికైంది. వీరిద్దరి భేటీకి సంబంధించి.. Read More
2.ట్రోఫీ ఆడేందుకు వెళ్తూ.. అనంతలోకాలకు హాకీ క్రీడాకారులు.. మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు బోల్తాపడిన ఈ ఘటనలో నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు.. Read More
3.జేసీ సూట్కేసులో రూ.6 లక్షలు మాయం..! దొంగ ఎవరంటే.! టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూట్కేసులో 6 లక్షల రూపాయలు సడన్గా మాయం అయ్యాయి. ఆయన సూట్కేసులోని డబ్బును కార్ డ్రైవర్ కాజేశాడు. దీంతో.. Read More
4.కేసీఆర్ బాటలో పొంగులేటి… అదృష్టం కలిసొస్తుందా! ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం నారాయణపురంలో ఆయన సహస్ర చండీయాగం చేస్తున్నారు. పొంగులేటికి చెందిన మామిడి తోటలో యాగశాలను నిర్మించి.. Read More
5.చిక్కుల్లో సల్మాన్.. భారీ భద్రత పెంపు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఆయన హోస్ట్గా చేస్తోన్న బిగ్బాస్ను నిలిపివేయాలంటూ కొంతమంది సల్మాన్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు.. Read More
6.దారుణం: పేలిన గ్యాస్ సిలిండర్.. 12 మంది మృతి..! ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 12 మంది మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని మొహమ్మదాబాద్లో జరిగింది. సిలిండర్ పేలడంతో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది.. Read More
7.కమల్ అంతపని చేశాడా..! నటి సంచలన వ్యాఖ్యలు లోకనాయకుడు కమల్హాసన్పై నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువని.. తనకు వచ్చిన ఆఫర్ను కమల్, తన తనయకు ఇప్పించాడంటూ ఆమె ఆరోపణలు చేశారు.. Read More
8.రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ? జంతువులతో బాటు మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులిని పట్టడానికి అటవీ అధికారులు అతి పెద్ద ప్రయత్నమే చేశారు. ఆరు రోజులు ముప్పు తిప్పలు పెట్టిన ఈ పులి ఎట్టకేలకు పట్టుబడింది.. Read More
9.హుజుర్నగర్ ఉప ఎన్నికతోనే ఉత్తమ్ భవితవ్యం..! తెలంగాణాలో హుజుర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్కు రోజులు దగ్గరపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి.. Read More
10.వ్యూహం ఫలించేనా… బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ? మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు.. Read More



