గుడ్న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్కు చేరుకున్న LPG నౌకలు!
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు ఇదొ గుడ్ న్యూస్ చెప్పాలి. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్లో నెలకొన్న గ్యాస్ కష్టాలు ఇక తీరనున్నాయి. అవును భారతదేశంలో నెలకొన్న ఎల్పిజి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలోలో చిక్కుకుపోయిన శివాలిక్ అనే చమురు నౌక సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. ఈ నౌక ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టుకు చేరుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రేపు అనగా బుధవారం మరో నౌక కూడా ఈ పోర్టుకు చేరుకోనున్నట్టు తెలుసుస్తోంది.

దేశంలోని గ్యాస్ వినియోగదారులకు ఇదొ గుడ్ న్యూస్ చెప్పాలి. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్లో నెలకొన్న గ్యాస్ కష్టాలు ఇక తీరనున్నాయి. అవును భారతదేశంలో నెలకొన్న ఎల్పిజి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలోలో చిక్కుకుపోయిన శివాలిక్ అనే చమురు నౌక సురక్షితంగా భారతదేశానికి చేరుకుంది. ఈ నౌక ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టుకు చేరుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రేపు అనగా బుధవారం మరో నౌక కూడా ఈ పోర్టుకు చేరుకోనున్నట్టు తెలుసుస్తోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
