R. Madhavan : పైరసీలో సినిమా చూసి ట్వీట్ చేసిన వ్యక్తి.. మాధవన్ ఎలా స్పందించాడంటే..

పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని వదలడం లేదు. సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే సినిమా పైరసీ అవుతుంది. దాంతో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూడకుండా అవుతోంది.

R. Madhavan : పైరసీలో సినిమా చూసి ట్వీట్ చేసిన వ్యక్తి.. మాధవన్ ఎలా స్పందించాడంటే..
R. Madhavan
Follow us

|

Updated on: Jul 12, 2022 | 7:40 AM

పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని వదలడం లేదు. సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే సినిమా పైరసీ అవుతుంది. దాంతో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూడకుండా అవుతోంది. తాజాగా ఓ వ్యక్తి పైరసీలో సినిమాను చూసి సినిమాబాగుందని , క్లామాక్స్ మళ్లీ మళ్లీ చూశానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా సదురు హీరోను కూడా ట్యాగ్ చేశాడు. దాంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. విషయం ఏంటంటే హీరో మాధవన్(R Madhavan) నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకెట్రీ’ (Rocketry)ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది కూడా.. అయితే ఈ సినిమాను కొందరు పైరసీ చేసి పలు వెబ్ సైట్స్ లో ఉంచారు. పైరసీలో సినిమా చూసిన ఓ వ్యక్తి..

మాధవన్ నటన పై ప్రశంసలు కురిపించాడు. అలాగే దర్శకుడిగా మొదటి సినిమా అయినా కూడా అదరగొట్టేశారు అన్నాడు.  సినిమా లో క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ సీన్స్ ను మళ్లీ మళ్లీ చూశాను.. అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీనిపై హీరో మాధవన్ స్పందించాడు. క్లైమాక్స్ సన్నివేశాలను మీరు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగారు.? అని ప్రశ్నించాడు. దానికి చాలా మంది పైరసీలో చూసి ఉంటాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌  జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ’ .  ఆర్‌. మాధవన్‌ తొలిసారిగా దర్శకుడిగా మారి ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. సీనియర్‌ నటీమణి సిమ్రన్‌ కీలక పాత్రలో నటించింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో షారుఖ్‌, సూర్య కీలకపాత్రల్లో కనిపించారు.

Madhavan

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్