AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood :రెచ్చిపోయి బోల్డ్‌గా నటించిన స్టార్ హీరోయిన్.. వివాదంలో ఇరుక్కున్న సినిమా..

బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలూ తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సలార్, దేవర సినిమాలను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Tollywood :రెచ్చిపోయి బోల్డ్‌గా నటించిన స్టార్ హీరోయిన్.. వివాదంలో ఇరుక్కున్న సినిమా..
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2024 | 12:23 PM

Share

ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాకు సీక్వెల్ రావడం అనేది చాలా కామన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలన్నీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలూ తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సలార్, దేవర సినిమాలను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సీక్వెల్స్ కూడా వ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సూపర్ హిట్ మూవీకి సీకేవల్ తెరకెక్కనుంది. మొదటి భాగంగా ఘనవిజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు ఆ సినిమాలో చాలా మంది స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

ఎలాంటి అంచనాలు లేకండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో పిశాచి సినిమా ఒకటి.  ఈ సినిమాకు మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కి తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇదొక హారర్ డ్రామా చిత్రం. పిశాచి సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

కాగా ఈ సీక్వెల్ లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. పిశాచి–2 చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్ గా నటించారని తెలుస్తోంది. ఓ సన్నివేశంలో ఆండ్రియా నగ్నంగా నటించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుందని తెలుస్తోంది. ఈ సినిమాను  విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వద్దొంటూ ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఒప్పందం ప్రకారం తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ కంపెనీ ఆరోపిస్తుంది. ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. దాంతో డబ్బు చెల్లించిన తర్వాతే సినిమాను రిలీజ్ చేసుకోవాలని కోర్టు తెలిపింది.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..