పెళ్లైన వెంటనే పీఎం మోదీ, అమిత్షాను కలిసిన విజయ్, రష్మిక! ఎందుకంటే?
లవ్ బర్డ్స్ టాలీవుడ్ రౌడీ హీరో, స్టార్ బ్యూటీ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. 9 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న వీరు, ఫిబ్రవరి 26న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఉదయపూర్లో అంగరంగ వైభవంగా, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లైన వెంటనే ఈ బ్యూటిపుల్ కపుల్, ప్రైమినిస్టర్ మోదీ, మంత్రి అమిత్ షాను కలిసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
