AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobana:కరోనా బారిన పడిన సినీయర్ హీరోయిన్.. అందరూ టీకా వేసుకోవాలంటూ పోస్ట్..

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజు

Shobana:కరోనా బారిన పడిన సినీయర్ హీరోయిన్.. అందరూ టీకా వేసుకోవాలంటూ పోస్ట్..
Shobana
Rajitha Chanti
|

Updated on: Jan 10, 2022 | 9:32 AM

Share

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజూకీ కరోనా, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వాలు నైట్ కర్య్ఫూ, లాక్ డౌన్ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇటు సినీ పరిశ్రమపై కరోనా పంజా విసురుతోంది. సెలబ్రెటీలను ఏమాత్రం వదలడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, కరీనా కపూర్, త్రిష, శిల్ప శిరోద్కర్ కరోనా బారీన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ హీరోయిన్ శోభనకు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని శోభన తన ఫేస్‏బుక్ ద్వారా తెలియజేసింది.

“ప్రపంచం అద్భుతంగా నిద్రపోతుంది.. నేను జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఓమిక్రాన్ బారిన పడ్డాను. కీళ్ల నొప్పులు, చలి, గొంతులో దురద, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. నేను రెండు టీకాలు తీసుకున్నాను. ఇప్పుడు 85 శాతం ఈ ఓమిక్రాన్ నుంచి కోలుకుంటాను అని నమ్ముతున్నాను. అందరూ టీకాలు వేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మహామ్మరి నుంచి తొందరగానే కోలుకుంటానని ఆశిస్తున్నాను ” అంటూ పోస్ట్ చేసింది శోభన.

ఒకప్పుడు వరుస సినిమాల చేస్తూ అగ్ర కథానాయికగా దూసుకుపోయింది శోభన. చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..