AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shobana:కరోనా బారిన పడిన సినీయర్ హీరోయిన్.. అందరూ టీకా వేసుకోవాలంటూ పోస్ట్..

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజు

Shobana:కరోనా బారిన పడిన సినీయర్ హీరోయిన్.. అందరూ టీకా వేసుకోవాలంటూ పోస్ట్..
Shobana
Rajitha Chanti
|

Updated on: Jan 10, 2022 | 9:32 AM

Share

దేశంలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజూకీ కరోనా, ఓమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ప్రభుత్వాలు నైట్ కర్య్ఫూ, లాక్ డౌన్ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇటు సినీ పరిశ్రమపై కరోనా పంజా విసురుతోంది. సెలబ్రెటీలను ఏమాత్రం వదలడం లేదు. ఇప్పటికే మహేష్ బాబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, కరీనా కపూర్, త్రిష, శిల్ప శిరోద్కర్ కరోనా బారీన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ హీరోయిన్ శోభనకు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని శోభన తన ఫేస్‏బుక్ ద్వారా తెలియజేసింది.

“ప్రపంచం అద్భుతంగా నిద్రపోతుంది.. నేను జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఓమిక్రాన్ బారిన పడ్డాను. కీళ్ల నొప్పులు, చలి, గొంతులో దురద, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. నేను రెండు టీకాలు తీసుకున్నాను. ఇప్పుడు 85 శాతం ఈ ఓమిక్రాన్ నుంచి కోలుకుంటాను అని నమ్ముతున్నాను. అందరూ టీకాలు వేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మహామ్మరి నుంచి తొందరగానే కోలుకుంటానని ఆశిస్తున్నాను ” అంటూ పోస్ట్ చేసింది శోభన.

ఒకప్పుడు వరుస సినిమాల చేస్తూ అగ్ర కథానాయికగా దూసుకుపోయింది శోభన. చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..

Follow Us
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా