AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్

దేశంలో క‌రోనా వైర‌స్ దావాన‌లంలా విస్త‌రిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కుమార్తెకు క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌ట్లు స‌మాచారం. ఆమెతో పాటుగా ఇద్ద‌రు పిల్ల‌లు...

బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2020 | 2:42 PM

Share

కోవిడ్‌-19 : మ‌హ‌మ్మారి గంట‌గంట‌కు విజృంభిస్తూ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండ‌టంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దేశంలో ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కుమార్తెకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వ‌ర కుమార్తె అశ్వినికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌ర్నాట‌క‌ ఎంపీ ద్దేశ్వ‌ర‌.. దేవంగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్ స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అశ్విని ఈ నెల 20వ తేదీన గుయానా నుంచి న్యూయార్క్, ఢిల్లీ మీదుగా బెంగ‌ళూరుకు చేరుకుంది. అయితే ఆమెకు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు. అశ్విని ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఆమెతో పాటే బెంగ‌ళూరుకు వ‌చ్చారు. ఇద్ద‌రు పిల్ల‌ల వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఎంపీ సిద్దేశ్వ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కరోనా నెగిటివ్ వ‌చ్చింది. అశ్విని ఓ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు