AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్

దేశంలో క‌రోనా వైర‌స్ దావాన‌లంలా విస్త‌రిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కుమార్తెకు క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌ట్లు స‌మాచారం. ఆమెతో పాటుగా ఇద్ద‌రు పిల్ల‌లు...

బీజేపీ ఎంపీ కుమార్తెకు క‌రోనా పాజిటివ్
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2020 | 2:42 PM

Share

కోవిడ్‌-19 : మ‌హ‌మ్మారి గంట‌గంట‌కు విజృంభిస్తూ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండ‌టంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దేశంలో ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కుమార్తెకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి జీఎం సిద్దేశ్వ‌ర కుమార్తె అశ్వినికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. క‌ర్నాట‌క‌ ఎంపీ ద్దేశ్వ‌ర‌.. దేవంగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్ స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అశ్విని ఈ నెల 20వ తేదీన గుయానా నుంచి న్యూయార్క్, ఢిల్లీ మీదుగా బెంగ‌ళూరుకు చేరుకుంది. అయితే ఆమెకు క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా.. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు. అశ్విని ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఆమెతో పాటే బెంగ‌ళూరుకు వ‌చ్చారు. ఇద్ద‌రు పిల్ల‌ల వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఎంపీ సిద్దేశ్వ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కరోనా నెగిటివ్ వ‌చ్చింది. అశ్విని ఓ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

Follow Us
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
విద్యుత్‌ శాఖలో AEE పోస్టుల రాత పరీక్ష వాయిదా..? తాజా అప్‌డేట్‌
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?
జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అన్ని లక్షలా?