Shani Dosha: కడుపుకి సంబంచింది అనారోగ్యతో బాధపడుతున్నారా.. శని దోష నివారణకు నేరేడు పళ్లు బెస్ట్ రెమిడీస్..

గ్రహం, నక్షత్రం ఆధారంగా శనిదోష నివారణకు పూజలు చేస్తారు. దీని వల్ల తమ భవిష్యత్తు బాగుంటుందని.. ఎటువంటి కష్టనష్టాలకు.. ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటామని విశ్వాసం.  శని దోష నివారణకు నేరేడు పండ్లు అత్యుత్తమమని విశ్వాసం. శనీశ్వరుడికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టి.. వాటిని ప్రసాదంగా తీసుకోవాలి.

Shani Dosha: కడుపుకి సంబంచింది అనారోగ్యతో బాధపడుతున్నారా.. శని దోష నివారణకు నేరేడు పళ్లు బెస్ట్ రెమిడీస్..
Shani Dosham
Follow us

|

Updated on: May 18, 2023 | 9:22 AM

జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడుది ప్రముఖ స్థానం.. శనీశ్వరుడు కర్మ ప్రదాత.. శనీశ్వరుడు మనుషులపై చెడు ప్రభావం చూపిస్తే.. కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని చెడుప్రభావాలు మనుషులు చేసే కర్మలకు అనుగుణంగా ఉంటుంది. అందుకనే శని దోషం పడకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు చేస్తారు. గ్రహం, నక్షత్రం ఆధారంగా శనిదోష నివారణకు పూజలు చేస్తారు. దీని వల్ల తమ భవిష్యత్తు బాగుంటుందని.. ఎటువంటి కష్టనష్టాలకు.. ఆరోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటామని విశ్వాసం.  శని దోష నివారణకు నేరేడు పండ్లు అత్యుత్తమమని విశ్వాసం. శనీశ్వరుడికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెట్టి.. వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. అంతేకాదు నేరేడు పండ్లను బ్రాహ్మణుడికి దానం చేయడం వలన శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. రకాల రోగాల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

  1. శనీశ్వరుడు దీర్ఘకాలిక వ్యాధులు, పొట్టలో పేరుకున్న మలినాలు వలన వ్యాధికారకుడు. దీంతో నేరేడు పండ్లు తినడంవలన కడుపులోని మలినాలను శుభ్రపరుస్తుంది. పలు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. నేరేడు పండ్లు శరీరంలోని నిరోధక శక్తిని పెంచుతుంది. మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది. నేరేడు పండు తింటే నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు నయమవుతాయి.
  2. నేరేడు పండ్లను దానం చేయడం వలన శనీశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. నల్లనువ్వులతో కలిపి నేరేడు పండుని దానం  చేయడం వలన శనీశ్వరుడు వలన కలిగే బాధలనుంచి ఉపశమనం లభిస్తుంది.
  3.  నేరేడు పండ్లను శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి.. వాటిని బిచ్చగాళ్ళకు దానం చేస్తే ఆర్ధిక ఇబ్బందులు తీరతాయాని విశ్వాసం.
  4. నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం.
  5. ఇవి కూడా చదవండి
  6. శనీశ్వరుడి అనుగ్రహం కోసం పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని పెట్టి నేరేడు పండు నైవేద్యంగా పెడితే శుభఫలితాలు ఉంటాయని విశ్వాసం.
  7. ఎవరికైనా భోజనం పెట్టె సమయూరంలో నేరేడు పండ్లను కూడా వడ్డిస్తే వారికి జీవితంలో అన్నానికి లోటు ఉండదని విశ్వాసం.
  8. నేరేడు పండు శని దోష నివారణకు శని దేవునికి నైవేద్యంగా సమర్పించినా, ఎవరికైనా దానం చేసినా సత్ఫలితాలు ఇస్తాయని.. శనీశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Latest Articles
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
ఎయిర్ ఇండియాలో ప్రయాణించే వారికి షాక్..!
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌ ఎ
చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ రద్దు.. మళ్లీ పోలింగ్‌ ఎ
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
దోమ కాటుతో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి..! లక్షణాలు ఇవే
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..