‘చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు..

చంద్రబాబు, ఆయన ముఠా కారణంగానే పెన్షనర్లకు ఈ అవస్థలు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ విధానానికి చంద్రబాబు అండ్ టీం అడ్డుతగలడంపై ఫైర్ అయ్యారు. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరిచిపోలేదని చంద్రబాబు పాలనను గుర్తు చేశారు.

'చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Sajjala Ramakrishna Reddy
Follow us

|

Updated on: Apr 29, 2024 | 6:56 PM

చంద్రబాబు, ఆయన ముఠా కారణంగానే పెన్షనర్లకు ఈ అవస్థలు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ విధానానికి చంద్రబాబు అండ్ టీం అడ్డుతగలడంపై ఫైర్ అయ్యారు. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరిచిపోలేదని చంద్రబాబు పాలనను గుర్తు చేశారు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తప్పదని హెచ్చరించారు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రతినెలా ఒకటో తేదీన పెన్షనర్లకు డబ్బులు అందకూడదనే చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు. సీఎం జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్ల కోసం వృద్దులు నానా హైరానా పడ్డారని తెలిపారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుంది చంద్రబాబే అని ధ్వజమెత్తారు.

తన పాలనలో ఏనాడు పెన్షన్లు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబు, పవన్‎కు మాత్రమే ఉందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారని చెప్పారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ప్రభుత్వం మీద వ్యవస్థల మీద చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడకలలు వస్తాయిని చురకలు అంటించారు. చంద్రబాబు బాధ్యత కల్గిన వ్యక్తిగా వ్యవహరించడం లేదన్నారు. ఈ దేశంలో ఉండే అర్హతను చంద్రబాబు కోల్పోయారన్నారు. గతంలో పెన్షన్ల పంపిణీ ఆపేందుకు చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు  సీఎం జగన్ పై , ప్రభుత్వ అధికారులపై దుష్ఫ్రచారం చేయిస్తున్నారన్నారు.

లైవ్ వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇలా పనిచేస్తారా..? ఇంకా నయం..
ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇలా పనిచేస్తారా..? ఇంకా నయం..
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం,చిన్నారి చేతికి బదులు,నాలుకకుఆపరేషన్
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం,చిన్నారి చేతికి బదులు,నాలుకకుఆపరేషన్
హైదరాబాద్‌ను వీడని వర్షం..ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణపై HCA కీలక ప్రకటన
హైదరాబాద్‌ను వీడని వర్షం..ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణపై HCA కీలక ప్రకటన
యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు.. యాసిడ్ అటాక్...
యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు.. యాసిడ్ అటాక్...
నీతా అంబానీ మొత్తం ఆస్థి విలువ ఎంతో తెలిస్తే షాక్ ..
నీతా అంబానీ మొత్తం ఆస్థి విలువ ఎంతో తెలిస్తే షాక్ ..
తన బిడ్డల కోసం తల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమార్తె..ఏం జరిగిందంటే
తన బిడ్డల కోసం తల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమార్తె..ఏం జరిగిందంటే
పెళ్లి సంబరంలో పడి మూడేళ్ల కూతుర్ని కారులోనే మర్చిపోయిన పేరెంట్స్
పెళ్లి సంబరంలో పడి మూడేళ్ల కూతుర్ని కారులోనే మర్చిపోయిన పేరెంట్స్
పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తుల వివరాలివే
పృథ్వీరాజ్ సుకుమారన్ ఆస్తుల వివరాలివే
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పుష్ప 2 రిలీజ్ వాయిదా!
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పుష్ప 2 రిలీజ్ వాయిదా!
సుధీర్ ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్క పర్సన్ ఎవరంటే..?
సుధీర్ ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్క పర్సన్ ఎవరంటే..?
తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..?ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ గెలిచే స్థానాలు ఎన్నంటే..?ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీశైలం ఘాట్ రోడ్‎లో ప్రమాదం..లోయలో పడిన వాహనం..15 మందికి గాయాలు
శ్రీశైలం ఘాట్ రోడ్‎లో ప్రమాదం..లోయలో పడిన వాహనం..15 మందికి గాయాలు
రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో..
రైతుల కోసం బీఆర్ఎస్ నిరసన.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో..
టీవీ సీరియల్‌ మేకప్‎మెన్ డెత్ మిస్టరీలో పురోగతి.. ఏం జరిగిందంటే..
టీవీ సీరియల్‌ మేకప్‎మెన్ డెత్ మిస్టరీలో పురోగతి.. ఏం జరిగిందంటే..
టోల్ ఫీజు అడిగినందుకు మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు
టోల్ ఫీజు అడిగినందుకు మ‌హిళా సిబ్బందిని కారుతో ఢీ కొట్టాడు
100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??
100 రోజులు.. 200 విమానాల్లో దొంగ జర్నీ.. చివరికి ??
చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!
చంద్రుడిపై రైళ్లను పరుగెత్తించనున్న నాసా !!
ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..
ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి నైరుతి ముందే వస్తోంది..
మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
మెట్రోను ఇలా ఎక్కితేనే ప్రశాంతం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
'ధనుష్ ఒక గే'.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు
'ధనుష్ ఒక గే'.. నా భర్తతో బెడ్ షేర్ చేసుకున్నాడు