Visakhapatnam: విశాఖలో దారుణం.. ఉదయాన్నే బీచ్‌కు వెళ్లిన లవర్స్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ప్రేమించిన మహిళను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Visakhapatnam: విశాఖలో దారుణం.. ఉదయాన్నే బీచ్‌కు వెళ్లిన లవర్స్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Vizag Beach
Follow us

|

Updated on: May 20, 2023 | 3:31 PM

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ప్రేమించిన మహిళను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పరవాడకు చెందిన యువకుడు ఓ మహిళను దారుణంగా హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరవాడకు చెందిన యువకుడు గోపాలకృష్ణ, వివాహిత శ్రావణి కలిసి శనివారం ఉదయం గోకుల్ పార్క్ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది.

ఈ సమయంలో తీవ్ర కోపోద్రికుడైన గోపాలకృష్ణ.. ప్రియురాలు శ్రావణిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మహిళ మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతురాలు జగదాంబ కూడలిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేస్తున్న శ్రావణిగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీరిద్దరికీ ఎప్పటినుంచి పరిచయం ఉంది.. గోపాలకృష్ణకు హత్య చేయాల్సిన అవసరం ఏమోచ్చింది..? అసలేం జరిగిందన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, శ్రావణి హత్య అనంతరం గోపాలకృష్ణ గాజువాక పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నిందితుడ్ని డీసీపీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు