Taiwan TV News: నిలువెల్లా భయంతో వణికిన తైవాన్ ప్రజలు .. అసలు ఏమైందంటే..?
Taiwan TV News: తైవాన్ పై చైనా దాడి చేసినట్లు టీవీ ప్రసారం చేసింది. తైవాన్ యుద్ధ నౌకలపై చైనా క్షిపణులు దాడి చేశాయని తెలిపింది.

Taiwan TV News: తైవాన్ పై చైనా దాడి చేసినట్లు టీవీ ప్రసారం చేసింది. తైవాన్ యుద్ధ నౌకలపై చైనా క్షిపణులు దాడి చేశాయని తెలిపింది. తైవాన్ అధ్యక్షురాలు అత్యవసర పరిస్థితి ప్రకటించారంటూ పేర్కొంది. దీంతో అక్కడి ప్రజలు వణికిపోయారు.
వాయిస్02: ఆ తర్వాత వెంటనే వార్తా సంస్థ తాను చేసిన ఘోర తప్పిదాన్ని గుర్తించి భయపడొద్దంటూ ప్రజలకు సర్దిచెప్పింది. అగ్నిమాపక శాఖతో చేసిన డ్రిల్ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలని, సాంకేతికలోపం కారణంగా అవి టీవీలో ప్రసారమయ్యాయి అంటూ న్యూస్ యాంకర్ వివరణ ఇచ్చారు.
వాయిస్03: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అందరి చూపు చైనా పక్కన ఉన్న తైవాన్ పై పడింది. స్వయం పాలనలో ఉన్న తైవాన్ను తమలో కలిపేసుకుంటామని చైనా ప్రకటించింది. తైవాన్ సమీపంలో కి యుద్ధ నౌకలు, యుద్ధవిమానాలు పంపుతూ భయాందోళనలు సృష్టిస్తోంది.
Also read:
Telangana Jobs: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. త్వరలో 13 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
Astro Tips: బుధవారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం, వ్యాపారంలో అద్భుత విజయం వరిస్తుంది..!
