AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: మైనారిటీలపై విద్వేషపూరిత ప్రసంగాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి.. ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్తాన్!

Pakistan expressed worry about Haridwar meeting speeches against minorities at Indian diplomat

Pakistan: మైనారిటీలపై విద్వేషపూరిత ప్రసంగాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయి.. ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్తాన్!
Imran Khan
KVD Varma
|

Updated on: Dec 28, 2021 | 7:21 AM

Share

Pakistan: ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ఒక సదస్సులో మైనారిటీలపై హింసను ప్రేరేపించే ఉద్దేశంతో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారంటూ పాకిస్థాన్ భారత విదేశాంగ శాఖ ఇన్‌ఛార్జ్ హైకమిషనర్‌ను పిలిపించి ఆందోళన వ్యక్తం చేసింది. డిసెంబర్ 16 నుంచి 19 వరకు హరిద్వార్‌లోని వేద్ నికేతన్ ధామ్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో వక్తలు ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పాకిస్తాన్ ఆరోపించింది. ఘజియాబాద్‌లోని దాస్నా ఆలయ పూజారి యతి నరసింహానంద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రోత్సహించడంపై ఇప్పటికే నరసింహానంద్‌పై పోలీసుల దృష్టి ఉంది. కార్యక్రమంలో, పలువురు వక్తలు రెచ్చగొట్టే.. ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులను చంపాలని పిలుపునిచ్చారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. విద్వేషపూరిత ప్రసంగాలను పౌర సమాజం..దేశంలోని ఒక వర్గం తీవ్ర ఆందోళనతో చూస్తోందని పాకిస్తాన్ భారతదేశానికి తెలిపింది.

పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, నిర్వాహకులు లేదా భారత ప్రభుత్వం వాటిని ఖండించకపోవటం భారతదేశానికి అత్యంత ఖండనీయమైనది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముస్లింలపై తరచూ జరుగుతున్న హింసాత్మక సంఘటనలు “ఇస్లాం పట్ల భయం విషయంలో అధ్వాన్నమైన ధోరణిని” బహిర్గతం చేశాయని.. భారతదేశంలోని ముస్లింలకు సంబంధించి అవాస్తవ చిత్రాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాయనీ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.

ద్వేషపూరిత ప్రసంగాలపై విచారణ జరపాలి: పాకిస్థాన్

ఈ ద్వేషపూరిత ప్రసంగాలు మరియు మైనారిటీలపై విస్తృతమైన హింసాత్మక సంఘటనలపై భారతదేశం దర్యాప్తు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఈ ద్వేషపూరిత ప్రసంగాలు, మైనారిటీలపై విస్తృతమైన హింసాత్మక సంఘటనలపై భారతదేశం దర్యాప్తు చేయాలని..భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయం తెలిపింది.

ఇవి కూడా చదవండి: Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

Viral Video: కళ్లను మాయ చేస్తున్న తొమ్మిదో వింత.. అచ్చం చెక్క ముక్కలా..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ