AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Boris Johnson: ఆ దేశంలో కరోనా కల్లోలం.. 150000 దాటిన మృతుల సంఖ్య.. ప్రధాని ఆందోళన

British PM Boris: కరోనా వైరస్ కోరల్లో చిక్కి ప్రపంచ దేశాలతో పాటు, బ్రిటన్ కూడా అల్లాడుతోంది. కరోనా వైరస్ బారిన పడి.. ఇప్పటి వరకూ దేశంలో 1,50,000 మందికి పైగా మరణించారని ప్రభుత్వం..

PM Boris Johnson: ఆ దేశంలో కరోనా కల్లోలం.. 150000 దాటిన మృతుల సంఖ్య..  ప్రధాని ఆందోళన
Uk Corona
Surya Kala
|

Updated on: Jan 10, 2022 | 9:47 AM

Share

British PM Boris Johnson: కరోనా వైరస్ కోరల్లో చిక్కి ప్రపంచ దేశాలతో పాటు, బ్రిటన్ కూడా అల్లాడుతోంది. కరోనా వైరస్ బారిన పడి.. ఇప్పటి వరకూ దేశంలో 1,50,000 మందికి పైగా మరణించారని ప్రభుత్వం తెలిపింది. కరోనా తీవ్ర ప్రభావం చూపించిన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి.  కరోనాతో పోరాడుతూ మరణించినవారి గురించి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్    ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘కరోనా వైరస్ కారణంగా మన దేశంలో మరణించిన వారి సంఖ్య తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 150,000 కు చేరుకుందని తెలిపారు.

ఈ అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుండి కరోనా వైరస్‌ బారినపడి.. కేవలం 28 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 150,057 కి చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో.. మరణాల సంఖ్య దాదాపు 3,15,000కి చేరుకున్న ఏకైక యూరోపియన్ దేశం రష్యా మాత్రమే నని చెప్పారు. జాన్సన్, ‘కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన .. బాధిత కుటుంబ సభ్యులకు, స్నేహితులకు , సన్నిహితులకు తీరని లోటు.. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు.

2 లక్షలకు పైగా కేసులు:

ఇక గత వారం UKలో రోజువారీ కేసులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దాదాపు 2,00,000మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దీంతో మళ్ళీ కఠిన నిబంధనలు అమలు చేయడం ప్రారంభించారు.. మళ్ళీ కరోనా కేసులు కొంతమేర  తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 146,390లామందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా వలన దేశ ఆరోగ్య వ్యవస్థ   దారుణంగా దెబ్బతింటోంది. పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత ఒంటిరిగా జీవిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల ప్రభుత్వపై భారం పడుతుంది. వ్యయం కూడా భారీగా పెరిగింది.

Also Read:  చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను పాటిస్తే.. ఆ వ్యక్తి జీవితంలో డబ్బుకి ఎప్పుడూ లోటు ఉండదు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఈనెల 20 వరకు ఆంక్షలు కఠినతరం!

కరోనా కట్టడికి ఏపీ సర్కార్ మరో ముందడుగు.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్‌

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..