AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plane Crash: పారా గ్లైడర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడం తదితర కారణాల వల్ల విమానాలు నేలకూలుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాతపడుతున్నారు

Plane Crash: పారా గ్లైడర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..
Basha Shek
|

Updated on: Dec 22, 2021 | 4:07 PM

Share

ప్రపంచంలో ఎక్కడో ఒకచోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడం తదితర కారణాల వల్ల విమానాలు నేలకూలుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా అమెరికాలోని హ్యుస్టన్‌ నగరంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ తేలికపాటి విమానం పారాగ్లైడర్‌ను ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, పైలట్‌తో పాటు పారాగ్లైడర్‌ మృత్యువాత పడ్డారని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(FAA) అధికారులు తెలిపారు.

‘సింగిల్​ ఇంజిన్​ సెస్నా 208 విమానం హ్యూస్టన్‌లోని బుష్​ ఇంటర్‌కాంటినెంటల్​ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఉదయం 9.40 గంటల సయమంలో టెక్సాస్‌లోని ఫుల్‌షీర్ సమీపంలోకి రాగానే గగనతలంలో ఉన్న ఓ పారాగ్లైడర్​ను ఢీకొంది. విమానం నేలకూలిపోవడంతో విమానంలో ప్రయాణించిన వ్యక్తితోపాటు పారాగ్లైడర్ కూడా మృత్యువాత పడ్డారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం’ అని ఫెడరల్​ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పుకొచ్చారు.

Also Read:

Ongole Politics: ఒంగోలులో సుబ్బారావు గుప్తా కేసులో మరో ట్విస్ట్.. దాడికి పాల్పడ్డ వైసీపీ నేత సుభాని అరెస్ట్!

Pushpa: బన్నీకి కంగ్రాట్స్‌ చెప్పిన అక్షయ్‌ కుమార్‌.. త్వరలోనే పుష్ప సినిమా చూస్తానని ట్వీట్‌..

Vijayawada: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు.. కృష్ణా జిల్లాలో 15 థియేటర్లు సీజ్‌..

Follow Us
శ్రీకాకుళం టు హైదరాబాద్.. గ్రూప్స్ కోచింగ్ కోసం వచ్చి..
శ్రీకాకుళం టు హైదరాబాద్.. గ్రూప్స్ కోచింగ్ కోసం వచ్చి..
9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి
9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి
రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి అలర్ట్
రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి అలర్ట్
రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగ..బాలెనో కారులో వచ్చి చోరీలు
రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగ..బాలెనో కారులో వచ్చి చోరీలు
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మిస్సింగ్
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మిస్సింగ్
రాత్రిళ్లు గోళ్లు కత్తిరించొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?
రాత్రిళ్లు గోళ్లు కత్తిరించొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?
వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఏ పంట సాగు చేయాలి..?
వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఏ పంట సాగు చేయాలి..?
12 ఏళ్లలో స్పష్టమైన మార్పు చూపించాం.. ప్రధాని మోదీ
12 ఏళ్లలో స్పష్టమైన మార్పు చూపించాం.. ప్రధాని మోదీ
మూడేళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి రోజున ఇలా పూజిస్తే.. ఐశ్వర్యం
మూడేళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి రోజున ఇలా పూజిస్తే.. ఐశ్వర్యం
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!