Viral News: వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం.. బాస్ ని ‘హే’ అంటూ మెసేజ్ చేసిన ఉద్యోగి.. బాస్ రియాక్షన్ వైరల్

'దయచేసి హే అని అడ్రస్ చేయవద్దు.. హే పదం ఉపయోగించవద్దు. ఇలా అనడం అభ్యంతరకరంగా ఉంది. మీకు నా పేరు గుర్తులేకపోతే నాకు హాయ్ అని పంపండని బాస్ తన ఉద్యోగిని కోరాడు.

Viral News: వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం.. బాస్ ని 'హే' అంటూ మెసేజ్ చేసిన ఉద్యోగి.. బాస్ రియాక్షన్ వైరల్
Viral News
Follow us

|

Updated on: Jul 03, 2022 | 7:01 AM

Viral News: కరోనా మహమ్మారి (Corona Virus) వెలుగులోకి రాకముందు చాలా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏమిటో కూడా తెలియదు. అయితే ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో చదువుకునే విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. తమ తమ కార్యకలాపాలను ఇంటి నుంచే జరుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు దాదాపు రెండేళ్ల నుంచి ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నారు. ఇలా వర్క్ ఎట్ హోమ్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లనందున.. అటువంటి పరిస్థితిలో.. తాము ఏదైనా తమ పై అధికారులకు, లేదా తమ కొలీగ్ కు చెప్పాలనుకుంటే.. మెసేజ్, ఈ మెయిల్‌ ను ఆశ్రయిస్తున్నారు. వాట్సాప్‌లో కూడా తమ పని గురించి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఓ ఉద్యోగికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక ఉద్యోగి తన యజమానికి ఒక సందేశంలో అలాంటి విషయం వ్రాసాడు మరి..

ఉద్యోగి తన యజమానితో సంభాషణ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మెసేజ్‌లో బాస్.. తన ఉద్యోగిని ‘మీరు  నివేదికను సమర్పించారా?’ అని అడిగారు.. ఆ మెసేజ్ కు ఉద్యోగి రిప్లై ఇస్తూ… ‘హే లేదు, ఇప్పుడు కాదు’ అని పేర్కొన్నాడు. దీంతో తనను తన కింద ఉద్యోగి తనకు రిప్లై ఇచ్చిన విధానంపై బాస్ చాలా బాధపడ్డాడు. అంతేకాదు.. తన ఉద్యోగికి వెంటనే ఓ సలహా ఇచ్చాడు. ‘దయచేసి హే అని అడ్రస్ చేయవద్దు.. హే పదం ఉపయోగించవద్దు. ఇలా అనడం   అభ్యంతరకరంగా ఉంది. మీకు నా పేరు గుర్తులేకపోతే నాకు హాయ్ అని పంపండని బాస్ తన ఉద్యోగిని కోరాడు. అంతేకాదు.. బాస్ మరొక మెసేజ్ లో ..  ‘డ్యూడ్, మ్యాన్ అంటూ ఎప్పుడూ ప్రొఫెషనల్ వృత్తిలో అడ్రస్ చేయకూడదు.  అందుకు బదులుగా హలో లేదా హాయ్ అని వ్రాయవచ్చని తెలిపాడు..

అయితే తన బాస్.. ఇచ్చిన సలహాపై ఉద్యోగి స్పందిస్తూ.. మన మధ్య సంభాషణ వాట్సాప్‌లో జరిగింది..  ఇమెయిల్ లేదా లింక్డ్‌ఇన్‌లో కాదని అన్నాడు. మళ్ళీ బాస్ స్పందిస్తూ.. వాట్సాప్ లో నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయలేదు.. ఉద్యోగ విధుల పర్వంగా మెసేజ్ చేసారు.. ‘నేను నా భావజాలాన్ని మీపై రుద్దడం లేదు. మీరు అర్థం చేసుకుంటే మంచిది..  మీకు నేను చెప్పింది..  అర్థం కాకపోతే మీకు త్వరలో అర్థమవుతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు