AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి పోటెత్తిన జనం.. టైమింగ్స్‌ ఇవే!

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై సోమవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం వచ్చే వారి అరే దీని దృష్టిలో ఉంచుకొని ఈ సారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పంపిణీ కోసం ఫిషరీస్ శాఖ లక్ష చేపలను సిద్ధంగా ఉంచింది.

Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి పోటెత్తిన జనం.. టైమింగ్స్‌ ఇవే!
Fish Prasadam Distribution At Nampally Exhibition Grounds
Srilakshmi C
|

Updated on: Jun 08, 2025 | 6:36 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 8: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ తెలిపారు. షెడ్లు, ఫ్లడ్ లైట్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ఏటా ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. చేప ప్రసాదానికి సంబంధించిన టోకెన్లను శనివారమే (జూన్ 7) నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. అయితే టోకెన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా మొదలవడంతో క్యూలైన్లో వేచిఉన్న వేలాది జనం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలైన్లలో పడిగాపులు కాసిన జనం.. టోకెన్ల పంపిణీ స్టార్ట్ చేయగానే ఒక్కసారిగా ఎగబడ్డారు. వేల మందికి కేవలం 2 కౌంటర్లే ఏర్పాటు చేయడంతో జనం ఇబ్బంది పడ్డారు.

మృగశిర కార్తె సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమాన్ని ఆదివారం (జూన్‌ 8) తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా ఆదివారం ఉదయం 10 గంటలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. యేటా మృగశిర కార్తెలో పంపిణీ చేసే ఈ చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వంటి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో జనం ఇతన రాష్ట్రాల నుంచి వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కి చేరుకున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చేప ప్రసాదం కోసం ఈ సారి ఏకంగా 42 క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు ఆర్టీసీ 140 స్పెషల్​ బస్సులను ప్రభుత్వం కేటాయించింది. 8వ తేదీన 60 , 9వ తేదీన 80 బస్సులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సులో సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. అయితే ప్రయాణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆస్తమా, అబ్బసం ,దగ్గు, దమ్ము లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఈ చేప ప్రసాదాన్ని ఇస్తున్నారు. సుమారు 170 సంవత్సరాలనుంచి చేప ప్రసాదాన్ని ఆస్తమారోగులకు పంపిణీ చేస్తున్నారు. రోగులు వారు సహాయల కోసం భోజనం వసతి ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలుసా.. ఇంట్లో రోజూ వాడే ఈ వస్తువులను సమాయానికి మార్చాలి..!
తెలుసా.. ఇంట్లో రోజూ వాడే ఈ వస్తువులను సమాయానికి మార్చాలి..!
దాదాపు 15 ఏళ్లుగా జైల్లోనే.. తల్లి కాములమ్మ న్యాయపోరాటంతో..
దాదాపు 15 ఏళ్లుగా జైల్లోనే.. తల్లి కాములమ్మ న్యాయపోరాటంతో..
టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది
టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది
ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..
ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర