తెలుగు వార్తలు » Republic Day
Farmers Protest: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ట్రక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తత పరిస్థితులు, ఎర్రకోటపై దాడి ఘటనలో ఇప్పటి వరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 19 మందిని...
26th January violence: ఢిల్లీ ఎర్రకోట హింసాకాండ కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఢిల్లీలో రైతులు నిర్వహించిన డాక్టర్ పరేడ్లో హింసాకాండకు కారణమైన ఇద్దరు జమ్మూ రైతు...
Farmers Protest - Republic Day Violence: గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై దాడి ఘటనకు సంబంధించి మరో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఇక్బాల్ సింగ్ను స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు..
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు...
గణతంత్ర దినోత్సవం నాడు రాజధానిలో జరిగిన హింసాకాండ అనంతరం 200మంది పోలీసులు తమ విధులకు రాజీనామా చేసి..
గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిచారు. అల్లర్లు జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం దీనిపై న్యాయ విచారణకు..
ఈ ఏడాది గణ తంత్ర దినోత్సవం రోజున రాజ్ పథ్ వద్ద వివిధ రాష్ట్రాలనుంచి పలు శకటాలను ప్రదర్శించారు. భారతీయ సంస్కృతి..
72వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మహా హారతి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ నెక్లెస్...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో కదంతొక్కారు.