AP-Telangana: రాజకీయాలకు వేదికగా మారిన గణతంత్ర వేడుకలు.. తెలంగాణలో ఇలా-ఆంధ్రాలో అలా..

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అటు ఏపీలో కూడా ఇదే తరహాలో గణతంత్ర వేడుకలకు విపక్షాలు డుమ్మా..

AP-Telangana: రాజకీయాలకు వేదికగా మారిన గణతంత్ర వేడుకలు.. తెలంగాణలో ఇలా-ఆంధ్రాలో అలా..
At Home Celebrations In Telugu States
Follow us

|

Updated on: Jan 26, 2023 | 10:07 PM

తెలుగు రాష్ట్రాలలో గణతంత్రం కాస్తా రణతంత్రంగా మారింది. రిపబ్లిక్ డే వేడుకలు కూడా పొలిటికల్ టర్న్‌ తీసుకున్నాయి..! తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నిర్వహించిన ఎట్‌ హోం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహాలో గణతంత్ర వేడుకలకు విపక్షాలు డుమ్మా కొట్టాయి. గురువారం భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌‌లోని రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు గవర్నర్‌ తమిళిసై. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులెవరూ హాజరు కాలేదు.

అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్, సీఎస్, డీజీపీ హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండాను ఆవిష్కరించారు గవర్నర్ తమిళిసై. అనంతరం పుదుచ్చేరికి వెళ్లారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత ప్రగతిభవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సంగతీ అంతే..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోం కార్యక్రమానికి సీఎం జగన్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా ఎవరూ రాలేదు. ఎట్‌హోంకు వచ్చిన వారి దగ్గరికి వెళ్లి పేరుపేరునా అందరినీ పలుకరించారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ హరిచందన్‌. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఏపీ పాలకులు. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ జాతీయ జెండా ఎగురేసి.. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే శకటాలను ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..