సేవ్ వాటర్ సేవ్ ఎర్త్.. ప్రకృతి ప్రసాదించిన నీటిని అవసరం ఉన్నంతమేరకే వాడుకుందాం.. నీటిని వృధా చేస్తే.. భావితరాలకు నీరు బంగారం కంటే విలువైన వస్తువుగా మారుతుందని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. జనజీవనం అస్త్యవ్యస్థంగా మారబోతుంది అనడానికి టర్కీ దేశం...
మోదీకి, వరుణ దేవుడికి పడదా..? మోదీ వస్తే వర్షాలను కురిపించేందుకు వరుణ దేవుడు ఇష్టపడటం లేదా..? అసలు అధికారంలో ఉన్న మనిషిని బట్టి వరుణుడు వర్షాలు కురిపిస్తాడా..? ప్రస్తుతం పలువురిని తొలుస్తున్న ప్రశ్నలివి. 2014లో ఎన్డీయే కూటమి భాగస్వామ్యంతో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోదీ. అయితే ఆ సంవత్సరం దేశంలో వర్షా�
దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. కేంద్ర వాటర్ కమిషన్ (సీడబ్ల్యుసి) గణాంకాల ప్రకారం తమిళనాడు తరువాత ఆంధ్రప్రదేశ్ లో పరిస్థి�
ఎండకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అధికంగా ఎదుర్కొనే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడున్న మాండ్య, బీదర్, రాయ్చూర్ ప్రాంతాల్లో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వేసవికాలంలో పంటలకు పక్కన పెడితే నిత్యావసరాలకు కూడా నీరు కష్టమవుతూ వస్తోంది. కొన్నేళ్ల నుంచి అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిని నిర్మూలించ�