IPL 2025: లక్నోపై ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న హార్ధిక్ పాండ్యా! ఎమోషనల్ సీన్స్
ముంబై ఇండియన్స్ IPL 2025లో నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓడిపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓటములకు బాధ్యత తీసుకున్నాడు. లక్నోతో మ్యాచ్ తర్వాత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని భావోద్వేగ ప్రతిస్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముంబై ఇండియన్స్కు ఇంకా 10 మ్యాచ్లు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
