Mukesh Ambani: దేశానికి స్వాతంత్యం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో యావత్ భారతావని అజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది.
NPS పథకం పెట్టుబడిదారులకు.. తమ కెరీర్లో పదవీ విరమణ అనంతరం జీవించే విధంగా తగిన ఆర్ధిక భద్రతను ఇస్తుంది. పని చేస్తున్న సమయంలో తమ సంపాదనలో కొంత భాగాన్ని NPS పథకం ద్వారా పక్కన పెట్టవచ్చు.
Adani Group: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధనవంతుల్లో గౌతమ్ ఆదానీ ఒకరు. ఆదానీ గ్రూప్ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో భారీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇక ఆదానీ ఒడిశాలో 57వేల కోట్ల రూపాయల..
బ్యాంకు లాకర్లలో కూడా చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఓ ఘటనలో లాకర్ లోపల ఉంచిన వస్తువులకు బ్యాంకు బాధ్యత వహించదని ఓ బ్యాంకు గోపాల్ ప్రసాద్కు చెప్పింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంబిస్తూన్నరు. ఇది దేశంలోని తొలి కమాండ్ కంట్రోల్ కేంద్రం అని చెప్పవచ్చు.. దీనికి సంబంధించి పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.