PM Modi: బుధవారం మూడు నావికా యుద్ధ నౌకలను జాతీయ అంకితం చేయనున్న ప్రధాని మోదీ.. ఫోటోలు చూశారా?
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయనున్నారు. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
