AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ రద్దు!

భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి 20 ఐ) వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ షెడ్యూల్ సమయానికి 15 నిమిషాల ముందు వర్షం ప్రారంభమైంది. అంపైర్లు అనేక తనిఖీలు జరిపారు, కాని పిచ్‌లోని తేమ ఒక్క బంతిని కూడా బౌలింగ్ చేయడానికి అనుమతించలేదు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20 రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 ఇండోర్ లో మంగళవారం […]

భారత్‌-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ రద్దు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 06, 2020 | 2:58 AM

Share

భారత్, శ్రీలంక మధ్య జరగాల్సిన మొదటి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (టి 20 ఐ) వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ షెడ్యూల్ సమయానికి 15 నిమిషాల ముందు వర్షం ప్రారంభమైంది. అంపైర్లు అనేక తనిఖీలు జరిపారు, కాని పిచ్‌లోని తేమ ఒక్క బంతిని కూడా బౌలింగ్ చేయడానికి అనుమతించలేదు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20 రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో టీ20 ఇండోర్ లో మంగళవారం జరగనుంది.