India Vs New Zealand: 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత ఆటగాడు.. ప్రస్తుతం కివీస్ సిరీస్‌‌లో సత్తా చాటేందుకు రెడీ..!

Prasidh Krishna: న్యూజిలాండ్‌తో టెస్టు జట్టులో ఈ ఆటగాడిని హఠాత్తుగా ఎంపిక చేయలేదు. ఇప్పటికే సెలెక్టర్ల మదిలో ఈ బౌలర్ ఉన్నాడు. అంతర్జాతీయ అరంగేట్రంలోనే 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

India Vs New Zealand: 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత ఆటగాడు.. ప్రస్తుతం కివీస్ సిరీస్‌‌లో సత్తా చాటేందుకు రెడీ..!
Prasidh Krishna
Follow us

|

Updated on: Nov 13, 2021 | 11:10 AM

India Vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగే భారత టెస్టు జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా కొందరు ఆటగాళ్లకు తొలిసారిగా టెస్టు జట్టులో అవకాశం దక్కింది. ఆ కొద్ది మంది ఆటగాళ్లలో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ కూడా ఉన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు రైట్‌ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ టెస్ట్ జట్టులో ఎంపికైన తర్వాత తన అనుభూతిని పంచుకున్నాడు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్‌లోని పెద్ద ఆటగాళ్లతో మైదానం పంచుకునే అవకాశం దొరికింది. వారి నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం లభించనుంది’ అని తెలిపాడు.

తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ప్రసీద్ధ్ కృష్ణ.. భారత్ తరఫున వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్‌పై అరంగేట్రం ఇచ్చాడు. వన్డే అరంగేట్రంలోనే 4 వికెట్లు పడగొట్టి, భారత జట్టు 66 పరుగుల విజయానికి దోహదం చేసి 24 ఏళ్ల నాటి రికార్డును కూడా బద్దలు కొట్టాడు. దీంతో కృష్ణను టెస్టు జట్టులో ఎంపిక చేయడం అకస్మాత్తుగా అయితే జరగలేదు. అతను చాలా కాలం పాటు సెలెక్టర్ల మదిలోనే ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన నాల్గవ టెస్టుకు స్టాండ్‌బై బౌలర్‌గా కూడా ఉన్నాడు. ఇది కాకుండా, అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఉన్నాడు.

ఇంగ్లండ్ పర్యటనతో మెరుగయ్యాడు.. 2015లో ఫస్ట్‌క్లాస్‌లో అరంగేట్రం చేసిన ప్రసీద్ధ్.. ఇంగ్లండ్ పర్యటన తనకు మెరుగైన ఆటగాడిగా మారడానికి దోహదపడిందని తెలిపాడు. ‘ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేయడం చాలా సవాలుతో కూడుకుంది, అలాంటి పరిస్థితిలో నేర్చుకోవలసినది చాలా ఉంది. ఆ పర్యటన తర్వాత నా ఆత్మవిశ్వాసం పెరిగి.. నా ఆట స్థాయి కూడా పెరిగిందని భావిస్తున్నాను. ఇంగ్లండ్‌లో బౌలింగ్ నా నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, ప్రదర్శనలో నిలకడను చూపించింది. ఆ పర్యటన నాలోని ఎక్స్ ఫ్యాక్టర్‌ని బయటకు తీసుకొచ్చింది. అలాగే ఒత్తిడిని తట్టుకునేలా బలంగా తయారుచేసిందని’ పేర్కొన్నాడు.

Also Read: India vs New Zealand: హర్దిక్ పాండ్యా కంటే బెస్ట్ ఆల్‌రౌండర్‌.. ఎలా మరిచారంటూ బీసీసీఐ సెలక్టర్లపై ఫైరవుతోన్న నెటిజన్లు

Exclusive: ఆ ఇద్దరి ఎంపిక ‘ఫ్యూచర్ ప్లానింగ్’లో భాగమేనా.. విహారి, పృథ్వీ షాలను దక్షిణాఫ్రికా పంపనున్నది అందుకునే?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు