గుడిలో మహిళలు పూజ చేస్తుండగా సడెన్గా ఎంట్రీ ఇచ్చిన కొండముచ్చు.. తర్వాత జరిగింది చూసి..
కొన్ని సార్లు జంతువులు మనుషులను అనుకరిస్తూ వారు ఎలా ప్రవర్తిస్తాలో అవి కూడా అలా చేస్తూ ఉంటాయి.. ఒక్కోసారి వాటిప్రవర్తన చూస్తే అది నిజమే అనిపిస్తుంటుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ అలాంటి సంఘటనే వెలుగు చూసింది. ఓ గుడిలో మహిళలు పూజ చేస్తుండగా సడెన్గా ఎంట్రీ ఇచ్చిన ఓ కొండముచ్చు.. వాళ్లతో పాటు పూజలో పాల్గొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
