Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..

ఉత్తరప్రదేశ్ వారణాసీలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో 3 రోజులపాటు దర్శనాలకు బ్రేక్ పడింది..ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో..

Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..
Shrikashi Vishwanath Temple
Follow us

|

Updated on: Nov 25, 2021 | 8:48 AM

Shrikashi Vishwanath temple: ఉత్తరప్రదేశ్ వారణాసీలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో 3 రోజులపాటు దర్శనాలకు బ్రేక్ పడింది..ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా మూసివేశారు అధికారులు..దీంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నారు..డిసెంబర్ 13న కాశీ విశ్వనాథ ఆలయ విస్తరణ, సుందరీకరణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికార యంత్రాంగం.. భక్తుల దర్శనం నిలివేయడం చరిత్రలో ఇది రెండవసారి మాత్రమే. గతంలో, కరోనా వ్యాప్తి సమయంలో మొదటిసారి జరిగింది.. ఆలయంలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. గత సంవత్సరం దర్శనంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినప్పటికీ.. ఇప్పుడు డిసెంబర్ 13న శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రారంభోత్సవాని ఆలయాన్ని మరోసారి మూసివేస్తున్నారు. సాధారణ భక్తుల కోసం మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నారు.

కాశీ విశ్వనాథ ఆలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తున్నారు. సాధారణ సందర్శకుల కోసం ఆలయ సముదాయం మొత్తం మూడు రోజుల పాటు మూసివేయబడుతుంది. ఈ సమయంలో, మొత్తం రెండు రోజులు పాక్షికంగా మూసివేయబడతాయి. ఒక రోజు పూర్తిగా మూసివేయబడతాయి. పరిపాలన జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. నవంబర్ 29-30 తేదీలలో.. ఇది ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడుతుంది. డిసెంబర్ 1 న సందర్శకుల కోసం ఆలయం పూర్తిగా మూసివేయబడుతుంది.

శ్రీకాశీ విశ్వనాథ్ విశిష్ట క్షేత్ర వికాస్ పరిషత్, వారణాసి విడుదల చేసిన లేఖ ప్రకారం.. డిసెంబర్ 2 ఉదయం 6 గంటలకు భక్తుల కోసం ఆలయ దర్శనాలను నిలివేస్తున్నట్లుగా వెల్లడించారు. దీని తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా బాబా దర్బార్‌ను కూడా కాపలాగా ఉంచుతారు.

దీని తరువాత, మొత్తం నిర్మాణ ఏజెన్సీ డిసెంబర్ 5 నాటికి కారిడార్ కాంప్లెక్స్‌ను పరిపాలనకు అప్పగిస్తుంది. దీని తరువాత, పరిపాలన ప్రారంభోత్సవం కోసం ఆలయాన్ని దీపాలతో అలంకరిస్తారు. దీని తర్వాత డిసెంబర్ 13న ఈ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి అంకితం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి: Orphan Children: నాడు తల్లి, నేడు తండ్రి మృత్యువాత.. పాపం చిన్నారులు.. దాతలే ఆదుకోవాలి..!

Rules for Rudraksha: రుద్రాక్ష ధరిస్తున్నారా? అయితే, ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి.. లేదంటే..

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు