AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? పూర్తయ్యేది ఎప్పటికంటే..?

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నియమాలు, నిబంధనలు ఖరారయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే రామ మందిర నిర్మాణం గురించి వ్యయం.. ఏర్పాటు చేయవల్సిన విగ్రహాల తదితర విషయాల నుంచి తాము గత కొన్ని నెలలుగా పని చేస్తున్నాము" అని చంపత్ రాయ్ చెప్పారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? పూర్తయ్యేది ఎప్పటికంటే..?
Ram Mandir In Ayodhya
Surya Kala
|

Updated on: Sep 12, 2022 | 2:50 PM

Share

Ayodhya Ram Mandir: కోట్లాది మంది హిందువుల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఈ రామమందిర నిర్మాణానికి దాదాపు రూ.1,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం, ఈ మొత్తం నిర్మాణ వ్యయం సవరించిన అంచనా. రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రస్ట్ తన నియమాలు, నిబంధనలను కూడా ఖరారు చేసింది. “అనేక సవరణల తర్వాత, తాము ఈ అంచనాకు చేరుకున్నామని.. నిర్మాణం ఖర్చులు కూడా పెరగవచ్చు,” అని రాయ్ నిర్మాణ వ్యయం గురించి చెప్పారు. రాముడి విగ్రహ నిర్మాణంలో తెల్లని పాలరాయిని ఉపయోగించాలని కూడా ట్రస్ట్ నిర్ణయించింది.

రామాలయం వద్ద రామాయణ కాలం నాటి అనేక ఇతర దేవతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. “శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నియమాలు, నిబంధనలు ఖరారయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే రామ మందిర నిర్మాణం గురించి వ్యయం.. ఏర్పాటు చేయవల్సిన విగ్రహాల తదితర విషయాల నుంచి తాము గత కొన్ని నెలలుగా పని చేస్తున్నాము” అని చంపత్ రాయ్ చెప్పారు.

డిసెంబర్ 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, జనవరి 2024లో జరిగే మకర సంక్రాంతి పండుగ నాటికి రాముడు విగ్రహం గర్భగుడిలో పూజలను అందుకోనున్నదని రాయ్ చెప్పారు. 15 మంది ట్రస్టు సభ్యులలో 14 మంది సమావేశానికి హాజరయ్యారని కూడా ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..