Dasara 2024: శరన్నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహానికి దుర్గా చాలీసా పఠించండి.. పట్టిందల్లా బంగారం అవుతుంది..

తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ధైర్యం, శత్రువులను ఓడించడంలో విజయం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తాయని నమ్మకం. ఈ రోజు మహామాయ అనుగ్రహం పొందడానికి ప్రతిరోజూ దుర్గా చాలీషాను జపించడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవి భక్తులను రక్షిస్తుందని నమ్మకం. నవరాత్రుల్లో దుర్గా దేవిని శాంతింపజేయడానికి మాత్రమే కాదు ప్రతి శుక్రవారం దుర్గా చాలీసా పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహామాయ అనుగ్రహంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. దుర్గాదేవి అనుగ్రహం పొందాలనుకుంటే నవరాత్రి పూజ సమయంలో దుర్గా చాలీసాను పఠించండి.

Dasara 2024: శరన్నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహానికి దుర్గా చాలీసా పఠించండి.. పట్టిందల్లా బంగారం అవుతుంది..
Dasara Durga Puja
Follow us

|

Updated on: Sep 20, 2024 | 11:09 AM

హిందూమతంలో దుర్గాదేవికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. హిందువులు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్దలతో పుజిస్తారు. ముఖ్యంగా దుర్గాదేవిని అవతారాలను నవరాత్రులుగా పూజిస్తారు. ఈ నవరాత్రుల సమయంలో ఒకొక్క రోజు ఒకొక్క అమ్మవారి అవతారాన్ని పుజిస్తారు. అంతేకాదు అమ్మవారి అనుగ్రహం కోసం, స్త్రీ శక్తికి చిహ్నంగా దుర్గా చాలీషాను పఠిస్తారు. ఈ దుర్గా చాలీషా మామయ దేవికి సంబంధించిన 40 శ్లోకాల ప్రార్థన. ఈ శ్లోకాల ద్వారా దుర్గాదేవి విశేషాలు, సద్గుణాలు, గొప్పతనాన్ని స్తుతించారు. శరన్నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు నవరాత్రి వ్రతం పాటిస్తారు. తొమ్మిదో రోజు దసరా పండగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ధైర్యం, శత్రువులను ఓడించడంలో విజయం, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తాయని నమ్మకం. ఈ రోజు మహామాయ అనుగ్రహం పొందడానికి ప్రతిరోజూ దుర్గా చాలీషాను జపించడం వలన విశేష ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవి భక్తులను రక్షిస్తుందని నమ్మకం. నవరాత్రుల్లో దుర్గా దేవిని శాంతింపజేయడానికి మాత్రమే కాదు ప్రతి శుక్రవారం దుర్గా చాలీసా పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహామాయ అనుగ్రహంతో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. దుర్గాదేవి అనుగ్రహం పొందాలనుకుంటే నవరాత్రి పూజ సమయంలో దుర్గా చాలీసాను పఠించండి.

శ్రీ దుర్గా చాలీసా

నమో నమో దుర్గే సుఖ కరనీ । నమో నమో అంబే దుఃఖ హరనీ ॥ 1 ॥

నిరంకార హై జ్యోతి తుమ్హారీ । తిహూ లోక ఫైలీ ఉజియారీ ॥ 2 ॥

ఇవి కూడా చదవండి

శశి లలాట ముఖ మహావిశాలా । నేత్ర లాల భృకుటి వికరాలా ॥ 3 ॥

రూప మాతు కో అధిక సుహావే । దరశ కరత జన అతి సుఖ పావే ॥ 4 ॥

తుమ సంసార శక్తి లయ కీనా । పాలన హేతు అన్న ధన దీనా ॥ 5 ॥

అన్నపూర్ణా హుయి జగ పాలా । తుమ హీ ఆది సుందరీ బాలా ॥ 6 ॥

ప్రలయకాల సబ నాశన హారీ । తుమ గౌరీ శివ శంకర ప్యారీ ॥ 7 ॥

శివ యోగీ తుమ్హరే గుణ గావేమ్ । బ్రహ్మా విష్ణు తుమ్హేం నిత ధ్యావేమ్ ॥ 8 ॥

రూప సరస్వతీ కా తుమ ధారా । దే సుబుద్ధి ఋషి మునిన ఉబారా ॥ 9 ॥

ధరా రూప నరసింహ కో అంబా । పరగట భయి ఫాడ కే ఖంబా ॥ 10 ॥

రక్షా కర ప్రహ్లాద బచాయో । హిరణ్యాక్ష కో స్వర్గ పఠాయో ॥ 11 ॥

లక్ష్మీ రూప ధరో జగ మాహీమ్ । శ్రీ నారాయణ అంగ సమాహీమ్ ॥ 12 ॥

క్షీరసింధు మేం కరత విలాసా । దయాసింధు దీజై మన ఆసా ॥ 13 ॥

హింగలాజ మేం తుమ్హీం భవానీ । మహిమా అమిత న జాత బఖానీ ॥ 14 ॥

మాతంగీ ధూమావతి మాతా । భువనేశ్వరీ బగలా సుఖదాతా ॥ 15 ॥

శ్రీ భైరవ తారా జగ తారిణీ । ఛిన్న భాల భవ దుఃఖ నివారిణీ ॥ 16 ॥

కేహరి వాహన సోహ భవానీ । లాంగుర వీర చలత అగవానీ ॥ 17 ॥

కర మేం ఖప్పర ఖడగ విరాజే । జాకో దేఖ కాల డర భాజే ॥ 18 ॥

తోహే కర మేం అస్త్ర త్రిశూలా । జాతే ఉఠత శత్రు హియ శూలా ॥ 19 ॥

నగరకోటి మేం తుమ్హీం విరాజత । తిహుఁ లోక మేం డంకా బాజత ॥ 20 ॥

శుంభ నిశుంభ దానవ తుమ మారే । రక్తబీజ శంఖన సంహారే ॥ 21 ॥

మహిషాసుర నృప అతి అభిమానీ । జేహి అఘ భార మహీ అకులానీ ॥ 22 ॥

రూప కరాల కాలికా ధారా । సేన సహిత తుమ తిహి సంహారా ॥ 23 ॥

పడీ భీఢ సంతన పర జబ జబ । భయి సహాయ మాతు తుమ తబ తబ ॥ 24 ॥

అమరపురీ అరు బాసవ లోకా । తబ మహిమా సబ కహేం అశోకా ॥ 25 ॥

జ్వాలా మేం హై జ్యోతి తుమ్హారీ । తుమ్హేం సదా పూజేం నర నారీ ॥ 26 ॥

ప్రేమ భక్తి సే జో యశ గావేమ్ । దుఃఖ దారిద్ర నికట నహిం ఆవేమ్ ॥ 27 ॥

ధ్యావే తుమ్హేం జో నర మన లాయి । జన్మ మరణ తే సౌం ఛుట జాయి ॥ 28 ॥

జోగీ సుర ముని కహత పుకారీ । యోగ న హోయి బిన శక్తి తుమ్హారీ ॥ 29 ॥

శంకర ఆచారజ తప కీనో । కామ అరు క్రోధ జీత సబ లీనో ॥ 30 ॥

నిశిదిన ధ్యాన ధరో శంకర కో । కాహు కాల నహిం సుమిరో తుమకో ॥ 31 ॥

శక్తి రూప కో మరమ న పాయో । శక్తి గయీ తబ మన పఛతాయో ॥ 32 ॥

శరణాగత హుయి కీర్తి బఖానీ । జయ జయ జయ జగదంబ భవానీ ॥ 33 ॥

భయి ప్రసన్న ఆది జగదంబా । దయి శక్తి నహిం కీన విలంబా ॥ 34 ॥

మోకో మాతు కష్ట అతి ఘేరో । తుమ బిన కౌన హరై దుఃఖ మేరో ॥ 35 ॥

ఆశా తృష్ణా నిపట సతావేమ్ । రిపు మూరఖ మొహి అతి దర పావైమ్ ॥ 36 ॥

శత్రు నాశ కీజై మహారానీ । సుమిరౌం ఇకచిత తుమ్హేం భవానీ ॥ 37 ॥

కరో కృపా హే మాతు దయాలా । ఋద్ధి-సిద్ధి దే కరహు నిహాలా । 38 ॥

జబ లగి జియూ దయా ఫల పావూ । తుమ్హరో యశ మైం సదా సునావూ ॥ 39 ॥

దుర్గా చాలీసా జో గావై । సబ సుఖ భోగ పరమపద పావై ॥ 40 ॥

దేవీదాస శరణ నిజ జానీ । కరహు కృపా జగదంబ భవానీ ॥

దుర్గా చాలీషాను ఎలా పఠించాలంటే

జ్యోతిష్య శాస్త్రంలో పూజకు బ్రహ్మ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సూర్యోదయానికి ముందు ఉండే ఖచ్చితమైన సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. నవ రాత్రుల సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి అమ్మవారిని పూజించాలి. ఒకొక్క రోజు ఒక్క అలంకారంలో దుర్గాని పూజించాలి. పూజలో ధూప, దీపాలు, నైవేద్యాలు, పండ్లు, పుష్పాలు సమర్పించాలి. దుర్గాదేవికి ఎర్రని పువ్వులంటే చాలా ఇష్టమని చెబుతారు. కనుక దుర్గాదేవికి ఎర్రని పువ్వులైన గులాబీ, మందారం వంటి వాటితో పూజించండి. అంతేకాదు అమ్మవారికి సమర్పించే వస్తువులు కూడా ఎరుపు రంగులో ఉండాలి. పూజ సమయంలో ముందుగా దుర్గాదేవికి నీటిని సమర్పించండి. అనంతరం ఎరుపు రంగు దుస్తులు, కుంకుమ వంటి మొదలైనవి సమర్పించండి. ఆ తర్వాత దుర్గా చాలీసా పఠించాలి. తరువాత దుర్గాదేవికి హారతి ఇవ్వాలి. పూజ సమయంలో ఓం శ్రీ దుర్గా నమః మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి