Tirumala Laddu: సుప్రీంకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం.. CJIకి లేఖ రాసిన జర్నలిస్ట్
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ నాణ్యత వ్యవహారం పెను దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రను దిగజార్చారని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తుండగా.. వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
