పేదని రాజుని చేయగల శనీశ్వరుడు మీన రాశిలో సంచారం.. 2027 వరకు ఈ ఐదు రాశుల వారిపై కాసుల వర్షం
నవ గ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం. శనీశ్వరుడు న్యాయాధిపతి కర్మ ఫలదాత అని విశ్వాసం. అంతేకాదు గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం కూడా శనీశ్వరుడే. అందుకనే మందగమనుడు అని కూడా పిలుస్తారు. అయితే ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో సంచారము చేస్తున్నాడు. మీనరాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. 29 మార్చి 2025న శని గురువు మీనరాశిలో అడుగు పెట్టాడు. జూన్ 2, 2027 వరకు ఈ రాశిలోనే శనీశ్వరుడు ఉంటాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై చూపించినా.. ఐదు రాశులకు చెందిన వారిపై మాత్రం ప్రత్యేక ఆశీర్వాదాలను అందించనున్నాడు. శని దేవుడు శుభప్రదంగా ఉన్నప్పుడు..ఆ వ్యక్తి జీవితం రాజులా సాగుతుంది. శనిశ్వరుడి అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా రాజుగా మారగలడు. ఈ నేపధ్యంలో 2027 వరకూ శనిశ్వరుడి అనుగ్రహం ఉండే రాశులు ఏమిటో తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
