మహానవమి రోజున అరుదైన గ్రహ సంయోగం.. ఈ మూడు రాశులపై అమ్మ కృప.. స్వర్ణకాలం ప్రారంభం
ఈ ఏడాది నవరాత్రి వేడుకలను పది రోజుల పాటు జరుపుకుంటున్నారు. రేపు (అక్టోబర్ 1, 2025) నవరాత్రిలో తొమ్మిదో రోజు.. దీనిని మహానవమిగా జరుపుకుంటున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలలో విశేషమైన పూజలను నిర్వహిస్తారు. ఈ రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల భక్తులకు ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అయితే మహా నవమి రోజున అరుదైన గ్రహ సంయోగం ఏర్పడనుంది. దీంతో మూడు రాశులపై అమ్మ విశేషమైన అనుగ్రహం చూపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
