AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarmati Ashram: మానవజాతి వారసత్వం.. బాపుజీ ఆశ్రమాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతిలో మహాత్మాగాంధీ ఆశ్రమంలో తిరిగి అభివృద్ధి చేసిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆశ్రమ స్మారకం మాస్టర్ ప్లాన్‌ను ఆయన ప్రారంభించారు. బాపు సబర్మతి ఆశ్రమం దేశానికే కాదు మానవాళికి కూడా చారిత్రక వారసత్వం.

Balaraju Goud
|

Updated on: Mar 12, 2024 | 1:53 PM

Share
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతిలో మహాత్మాగాంధీ ఆశ్రమంలో తిరిగి అభివృద్ధి చేసిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆశ్రమ స్మారకం మాస్టర్ ప్లాన్‌ను ఆయన ప్రారంభించారు. బాపు సబర్మతి ఆశ్రమం దేశానికే కాదు మానవాళికి కూడా చారిత్రక వారసత్వం అని ప్రధాని మోదీ అన్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సబర్మతిలో మహాత్మాగాంధీ ఆశ్రమంలో తిరిగి అభివృద్ధి చేసిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ ఆశ్రమ స్మారకం మాస్టర్ ప్లాన్‌ను ఆయన ప్రారంభించారు. బాపు సబర్మతి ఆశ్రమం దేశానికే కాదు మానవాళికి కూడా చారిత్రక వారసత్వం అని ప్రధాని మోదీ అన్నారు.

1 / 10
మన వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు. వారసత్వాన్ని గౌరవించని దేశం తన భవిష్యత్తును కూడా కోల్పోతుంది. గత ప్రభుత్వాలు దీనిపై ఉదాసీనత ప్రదర్శించాయి. గత ప్రభుత్వాల హయాంలో బాపు ఆశ్రమానికి న్యాయం జరగలేదు. మన వారసత్వాన్ని విస్మరించారు. బాపు ఆశ్రమం అద్వితీయ శక్తి కేంద్రం. అలాంటి సబర్మతీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

మన వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు. వారసత్వాన్ని గౌరవించని దేశం తన భవిష్యత్తును కూడా కోల్పోతుంది. గత ప్రభుత్వాలు దీనిపై ఉదాసీనత ప్రదర్శించాయి. గత ప్రభుత్వాల హయాంలో బాపు ఆశ్రమానికి న్యాయం జరగలేదు. మన వారసత్వాన్ని విస్మరించారు. బాపు ఆశ్రమం అద్వితీయ శక్తి కేంద్రం. అలాంటి సబర్మతీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

2 / 10
ఈ సబర్మతి ఆశ్రమం నుండి దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాన్ని ప్రారంభించింది. స్వాతంత్య్ర ఉద్యమ గమనాన్ని మార్చిన బాపు ఈ నాడు స్వాతంత్రోద్యమ చరిత్రలో దండియాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు మార్చి 12. సబర్మతి ఆశ్రమం అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్ప యాత్రా స్థలం. బాపు సబర్మతి ఆశ్రమం అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పానికి తీర్థయాత్ర కేంద్రమని ప్రధాని మోదీ అన్నారు.

ఈ సబర్మతి ఆశ్రమం నుండి దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాన్ని ప్రారంభించింది. స్వాతంత్య్ర ఉద్యమ గమనాన్ని మార్చిన బాపు ఈ నాడు స్వాతంత్రోద్యమ చరిత్రలో దండియాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు మార్చి 12. సబర్మతి ఆశ్రమం అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సంకల్ప యాత్రా స్థలం. బాపు సబర్మతి ఆశ్రమం అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పానికి తీర్థయాత్ర కేంద్రమని ప్రధాని మోదీ అన్నారు.

3 / 10
రూ.1200 కోట్ల వ్యయంతో సబర్మతి ఆశ్రమం పునరుజ్జీవింపజేశారు. మాస్టర్ ప్లాన్ కింద ప్రస్తుతం ఉన్న ఐదు ఎకరాల ఆశ్రమాన్ని 55 ఎకరాలకు విస్తరించనున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఉన్న 36 భవనాలను పునరుద్ధరించనున్నారు.

రూ.1200 కోట్ల వ్యయంతో సబర్మతి ఆశ్రమం పునరుజ్జీవింపజేశారు. మాస్టర్ ప్లాన్ కింద ప్రస్తుతం ఉన్న ఐదు ఎకరాల ఆశ్రమాన్ని 55 ఎకరాలకు విస్తరించనున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఉన్న 36 భవనాలను పునరుద్ధరించనున్నారు.

4 / 10
1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్థాపించిన మొదటి ఆశ్రమం సబర్మతీ ఆశ్రమం. ఈ మాస్టర్ ప్లాన్‌లో 20 పాత భవనాల పరిరక్షణ, 13 భవనాల పునరుద్ధరణ, మూడు భవనాల పునరుద్ధరణ ఉన్నాయి.

1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్థాపించిన మొదటి ఆశ్రమం సబర్మతీ ఆశ్రమం. ఈ మాస్టర్ ప్లాన్‌లో 20 పాత భవనాల పరిరక్షణ, 13 భవనాల పునరుద్ధరణ, మూడు భవనాల పునరుద్ధరణ ఉన్నాయి.

5 / 10
భవిష్యత్ తరాలకు మహాత్మా గాంధీ బోధనలను పునరుద్ధరించడం, గాంధీ ఆలోచనలను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆశ్రమ ప్రాజెక్టును అమలు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆశ్రమ అభివృద్ధి ప్రాజెక్టు కారణంగా సబర్మతి ఆశ్రమ ప్రాంగణంలో నివసిస్తున్న సుమారు 250 కుటుంబాలకు పునరావాసం లభించింది.

భవిష్యత్ తరాలకు మహాత్మా గాంధీ బోధనలను పునరుద్ధరించడం, గాంధీ ఆలోచనలను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆశ్రమ ప్రాజెక్టును అమలు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆశ్రమ అభివృద్ధి ప్రాజెక్టు కారణంగా సబర్మతి ఆశ్రమ ప్రాంగణంలో నివసిస్తున్న సుమారు 250 కుటుంబాలకు పునరావాసం లభించింది.

6 / 10
బాపు ఆశ్రమం అద్వితీయ శక్తి కేంద్రం. అలాంటి సబర్మతీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

బాపు ఆశ్రమం అద్వితీయ శక్తి కేంద్రం. అలాంటి సబర్మతీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.

7 / 10
గాంధీ ఆలోచనలను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆశ్రమ ప్రాజెక్టును అమలు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.

గాంధీ ఆలోచనలను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆశ్రమ ప్రాజెక్టును అమలు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.

8 / 10
గాంధీ ఆలోచనలను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆశ్రమ ప్రాజెక్టును అమలు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.

గాంధీ ఆలోచనలను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆశ్రమ ప్రాజెక్టును అమలు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమ మెమోరియల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.

9 / 10
ఈ సబర్మతి ఆశ్రమం నుండి దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాన్ని ప్రారంభించింది. స్వాతంత్య్ర ఉద్యమ గమనాన్ని మార్చిన బాపు ఈ నాడు స్వాతంత్రోద్యమ చరిత్రలో దండియాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు మార్చి 12.

ఈ సబర్మతి ఆశ్రమం నుండి దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాన్ని ప్రారంభించింది. స్వాతంత్య్ర ఉద్యమ గమనాన్ని మార్చిన బాపు ఈ నాడు స్వాతంత్రోద్యమ చరిత్రలో దండియాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు మార్చి 12.

10 / 10