AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఇక రైలులో అలాంటి ఆటలేవి సాగవు.. ఇండియన్‌ రైల్వే సంచలన నిర్ణయం

Indian Railways: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులు సీసీటీవీ పరికరాలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు అమలు చేసిన పాయలట్ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అదనంగా..

Subhash Goud
|

Updated on: Jul 14, 2025 | 10:05 PM

Share
ప్రయాణికుల భద్రత పెంపొందించడం కోసం ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగా మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమర్చే భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ చర్య ప్రధానంగా రైల్వే ప్రయాణాలను మరింత భద్రతగా మార్చడం కోసం తీసుకుందని అధికారులు చెబుతున్నారు.

ప్రయాణికుల భద్రత పెంపొందించడం కోసం ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగా మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమర్చే భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ చర్య ప్రధానంగా రైల్వే ప్రయాణాలను మరింత భద్రతగా మార్చడం కోసం తీసుకుందని అధికారులు చెబుతున్నారు.

1 / 5
పానిపట్‌లో జరిగిన ఒక దారుణమైన ఘటన, ఖాళీ రైలు కోచ్‌లో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరగడం వల్ల ఈ నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు రైల్వే అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం, రైల్వే భద్రతా విధానాలను పూర్తిగా సవరించి కొత్త పద్ధతులను తీసుకురావడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

పానిపట్‌లో జరిగిన ఒక దారుణమైన ఘటన, ఖాళీ రైలు కోచ్‌లో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరగడం వల్ల ఈ నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు రైల్వే అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం, రైల్వే భద్రతా విధానాలను పూర్తిగా సవరించి కొత్త పద్ధతులను తీసుకురావడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

2 / 5
ప్రతి రైలు కోచ్‌లో నాలుగు కెమెరాలు: వీటిలో రెండు కెమెరాలు కోచ్ ఎంట్రీ డోర్ల దగ్గర ఉండనున్నాయి. మరికొన్ని సాధారణ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ప్రయాణికుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ క్యాబిన్‌లు, వాష్‌రూములలో కెమెరాలు ఏర్పాటు చేయరు. ప్రతి లోకోమోటివ్‌లో ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు.

ప్రతి రైలు కోచ్‌లో నాలుగు కెమెరాలు: వీటిలో రెండు కెమెరాలు కోచ్ ఎంట్రీ డోర్ల దగ్గర ఉండనున్నాయి. మరికొన్ని సాధారణ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ప్రయాణికుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ క్యాబిన్‌లు, వాష్‌రూములలో కెమెరాలు ఏర్పాటు చేయరు. ప్రతి లోకోమోటివ్‌లో ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు.

3 / 5
ఇది సరిగ్గా పని చేయడానికి ఈ కెమెరాలు గంటకు 100 కిమీ వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నప్పటికీ స్పష్టమైన వీడియోలు రికార్డ్ చేయగల సామర్థ్యంతో ఉండనున్నాయి. అంతేకాదు, రాత్రి సమయంలో తక్కువ వెలుతురు ఉన్నప్పటికీ అధిక నాణ్యత ఫుటేజ్ చేయగల సామర్థ్యం కలిగిన కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇది సరిగ్గా పని చేయడానికి ఈ కెమెరాలు గంటకు 100 కిమీ వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నప్పటికీ స్పష్టమైన వీడియోలు రికార్డ్ చేయగల సామర్థ్యంతో ఉండనున్నాయి. అంతేకాదు, రాత్రి సమయంలో తక్కువ వెలుతురు ఉన్నప్పటికీ అధిక నాణ్యత ఫుటేజ్ చేయగల సామర్థ్యం కలిగిన కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

4 / 5
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులు సీసీటీవీ పరికరాలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు అమలు చేసిన పాయలట్ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అదనంగా, ఇండియా AI మిషన్‌తో కలిసి సీసీటీవీ ఫుటేజ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సమన్వయపరచడం ఎలా చేయాలో పరిశీలించాలని సూచించారు.

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులు సీసీటీవీ పరికరాలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు అమలు చేసిన పాయలట్ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అదనంగా, ఇండియా AI మిషన్‌తో కలిసి సీసీటీవీ ఫుటేజ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సమన్వయపరచడం ఎలా చేయాలో పరిశీలించాలని సూచించారు.

5 / 5
Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్