Govt Scheme: రైతులకు గుడ్న్యూస్.. ఇదంటే అసలైన స్కీమ్.. ఒక్క రూపాయి చెల్లించకుండానే ఏడాదికి రూ.36,000
Central Govt Scheme: ఈ పథకంలో పెట్టుబడి పెట్టని రైతులు బాధపడతారు.. జేబుల్లో నుంచి ఒక్క రూపాయి చెల్లించకుండానే ఏడాదికి రూ. 36,000... కేంద్రంలోని మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రకరకాల స్కీమ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు రైతులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే నెలకు రూ.3000, ఏడాదికి రూ.36000 పెన్షన్ పొందవచ్చు. అది ఎలాగో చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
